Viral Video: మూడు కాదు.. ఐదారు రాజధానులు కట్టుకోండి: మహిళ ఆగ్రహం

ఏపీలో వైకాపా పాలనపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఓ బస్సులో ప్రయాణిస్తూ.. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్‌కు అసలు పాలనే చేతకాదని, ఆయన మంత్రివర్గం కూడా అలాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు. 

Published : 25 Jun 2022 16:14 IST

ఏపీలో వైకాపా పాలనపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఓ బస్సులో ప్రయాణిస్తూ.. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్‌కు అసలు పాలనే చేతకాదని, ఆయన మంత్రివర్గం కూడా అలాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు. 

Tags :

మరిన్ని