AP News: పసికందుతో మహిళా వీఆర్వో తెగింపు.. అక్రమ మట్టి తరలింపు అడ్డగింత
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను.. ఓ మహిళా వీఆర్వో సాహసోపేతంగా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని.. పెద్ద మద్దాలి వీఆర్వో మీనాకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో క్షణం ఆలోచించకుండా ఆమె తన పది నెలల పాపను.. వెంట తీసుకొని ద్విచక్రవాహనంపై వెళ్లారు. కొత్తూరులో మట్టిని అన్లోడ్ చేస్తుండగా.. వాహనాలను నిలిపేశారు. రెండు టిప్పర్లను సీజ్ చేసి.. తహసీల్దార్ ఆఫీస్కు తరలించారు. తర్వాత ఫైన్ కట్టించుకుని వాహనాలను విడిచిపెట్టారు.
Published : 07 Jun 2023 22:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?