విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ.. పలువురి అరెస్టు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈక్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు...అక్కడి నుంచి గాజువాక స్టేషన్కు తరలించారు.
Published : 09 Nov 2022 15:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?