KCR: జాతీయ పార్టీ ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం

కొత్త జాతీయ పార్టీ భారత్‌ రాజ్య/రాష్ట్రీయ సమితి(భారాస) ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారని తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై ఆయన పార్టీ ముఖ్యనేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ హాజరైనట్లు తెలుస్తోంది.

Published : 13 Jun 2022 10:40 IST

కొత్త జాతీయ పార్టీ భారత్‌ రాజ్య/రాష్ట్రీయ సమితి(భారాస) ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారని తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై ఆయన పార్టీ ముఖ్యనేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ హాజరైనట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని