Usain Bolt: ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం
జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బోల్ట్ పెట్టుబడి పెట్టిన ఓ సంస్థలో ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ.103 కోట్లకు పైగా డబ్బు మాయమైంది. పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బోల్ట్ న్యాయవాదులు కంపెనీని హెచ్చరించారు. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్ల డబ్బులు మాయమైనట్లు ఆరోపించారు.
Updated : 19 Jan 2023 20:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?