రెజ్లర్ల ఆందోళనను సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నాం: అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తున్న రెజ్లర్ల నిరసనలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) స్పందించారు. రెజ్లర్లు (Wrestlers) చేసిన డిమాండ్లు అన్నిటినీ తాము నెరవేరుస్తున్నామని ఠాకూర్ తెలిపారు. ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీ వేయమని రెజ్లర్లు కోరితే అది కూడా చేశామన్నారు.
Updated : 28 Oct 2023 15:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం