Writer Padmabhushan: ‘రైటర్‌ పద్మభూషణ్‌’ టీమ్‌ ప్రెస్‌మీట్‌

సుహాస్‌ (Suhas) హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan). టీనా శిల్పరాజ్‌ కథానాయిక. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది.

Updated : 02 Feb 2023 20:46 IST

Tags :

మరిన్ని