Andhra news: భాజపా నేతలపై వైకాపాకార్యకర్తల మూకుమ్మడి దాడి

సత్యసాయి జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్  రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లకే  ఇన్నాళ్లు పరిమితమైన నేతలు ఇప్పుడు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ధర్మవరం నడిబొడ్డున, ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం జరుగుతుండగానే  30మంది వైకాపా కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా వచ్చి భాజపా నేతలపై దాడికి పాల్పడ్డారు.

Published : 28 Jun 2022 22:28 IST

సత్యసాయి జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్  రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లకే  ఇన్నాళ్లు పరిమితమైన నేతలు ఇప్పుడు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ధర్మవరం నడిబొడ్డున, ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం జరుగుతుండగానే  30మంది వైకాపా కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా వచ్చి భాజపా నేతలపై దాడికి పాల్పడ్డారు.

Tags :

మరిన్ని