YCP Bus Yatra: సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభించిన మంత్రులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు గతంలో లేనివిధంగా కీలక పదవులిచ్చి సామాజిక విప్లవానికి వైకాపా ప్రభుత్వం తెర తీసిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన మంత్రులు కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడమే కీలకమన్నారు. బస్సు యాత్ర విజయనగరం జిల్లాకు చేరగా భారీ బహిరంగ సభకు వర్షం అడ్డంకిగా మారింది.
Published : 26 May 2022 20:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!