TDP: వైకాపా కుట్రలో భాగంగానే.. నాపై దాడి జరిగింది: బాలవీరాంజనేయస్వామి

పట్టభద్రుల స్థానాల్లో తెదేపా గెలుపును పక్కదోవ పట్టించేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని.. అందులో భాగంగానే తమపై దాడికి తెగబడ్డారని తెదేపా నేతలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. అసెంబ్లీలో తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడిచేశారని డోలా ఆరోపించగా... పోడియం బయటే ఉన్న తనపైనా వెల్లంపల్లి దాడిచేశారని బుచ్చయ్య తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఊరుకునేది లేదని గోరంట్ల ఘాటుగా స్పందించారు.

Updated : 20 Mar 2023 15:08 IST

పట్టభద్రుల స్థానాల్లో తెదేపా గెలుపును పక్కదోవ పట్టించేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని.. అందులో భాగంగానే తమపై దాడికి తెగబడ్డారని తెదేపా నేతలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. అసెంబ్లీలో తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడిచేశారని డోలా ఆరోపించగా... పోడియం బయటే ఉన్న తనపైనా వెల్లంపల్లి దాడిచేశారని బుచ్చయ్య తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఊరుకునేది లేదని గోరంట్ల ఘాటుగా స్పందించారు.

Tags :

మరిన్ని