TDP: వైకాపా కుట్రలో భాగంగానే.. నాపై దాడి జరిగింది: బాలవీరాంజనేయస్వామి
పట్టభద్రుల స్థానాల్లో తెదేపా గెలుపును పక్కదోవ పట్టించేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని.. అందులో భాగంగానే తమపై దాడికి తెగబడ్డారని తెదేపా నేతలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. అసెంబ్లీలో తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడిచేశారని డోలా ఆరోపించగా... పోడియం బయటే ఉన్న తనపైనా వెల్లంపల్లి దాడిచేశారని బుచ్చయ్య తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఊరుకునేది లేదని గోరంట్ల ఘాటుగా స్పందించారు.
Updated : 20 Mar 2023 15:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు