Andhra politics: అడుగడుగునా నిరసనలు.. నిలదీతలు.. నేతలపై ప్రజాగ్రహం..
గడప గడపకూ ప్రభుత్వం పేరిట జనంలోకి వెళుతున్న ప్రజా ప్రతినిధులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మరుగు కాల్వలు, ఉపాధి హామీ బిల్లులు, రహదారులపై, ఇతర అంశాలపై ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో నేతలు వెనుదిరుగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
Published : 11 May 2022 16:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం