Andhra News: వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన స్థల వివాదం

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో.. ఓ స్థలం విషయంలో తలెత్తిన వివాదం.. వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య  చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణ.. రాళ్లు, కత్తులతో పరస్పరం దాడులకు పాల్పడే స్థాయికి వెళ్లింది. 

Published : 14 May 2022 19:28 IST
Tags :

మరిన్ని