Andhra News: వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన స్థల వివాదం
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో.. ఓ స్థలం విషయంలో తలెత్తిన వివాదం.. వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణ.. రాళ్లు, కత్తులతో పరస్పరం దాడులకు పాల్పడే స్థాయికి వెళ్లింది.
Published : 14 May 2022 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు