YSRCP: అప్పలరాజుకు మళ్లీ టికెటిస్తే.. కచ్చితంగా ఓడిస్తాం: వైకాపా అసమ్మతి నేతలు

రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు వైకాపా టికెట్ ఇస్తే.. కచ్చితంగా ఓడిస్తామని అసమ్మతి నేతలు ఉద్ఘాటించారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని ఆగ్రహించారు. ఈ మేరకు మందస మండలం దున్నూరు సముద్ర తీరంలో వారంతా సమావేశమయ్యారు. సీదిరి అప్పలరాజు చేసిన అక్రమాలు, అన్యాయాలపై పార్టీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Published : 27 Nov 2022 20:56 IST

రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు వైకాపా టికెట్ ఇస్తే.. కచ్చితంగా ఓడిస్తామని అసమ్మతి నేతలు ఉద్ఘాటించారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని ఆగ్రహించారు. ఈ మేరకు మందస మండలం దున్నూరు సముద్ర తీరంలో వారంతా సమావేశమయ్యారు. సీదిరి అప్పలరాజు చేసిన అక్రమాలు, అన్యాయాలపై పార్టీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని