YSRCP: అప్పలరాజుకు మళ్లీ టికెటిస్తే.. కచ్చితంగా ఓడిస్తాం: వైకాపా అసమ్మతి నేతలు
రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు వైకాపా టికెట్ ఇస్తే.. కచ్చితంగా ఓడిస్తామని అసమ్మతి నేతలు ఉద్ఘాటించారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని ఆగ్రహించారు. ఈ మేరకు మందస మండలం దున్నూరు సముద్ర తీరంలో వారంతా సమావేశమయ్యారు. సీదిరి అప్పలరాజు చేసిన అక్రమాలు, అన్యాయాలపై పార్టీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Published : 27 Nov 2022 20:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా