Nandigam Suresh: భాజపా నేతలే మాపై దాడి చేశారు: నందిగం సురేష్ ఎదురుదాడి

భాజపా నేతలే తమ వారిపై దాడి చేశారని.. వైకాపా ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh) ఎదురుదాడికి దిగారు. మూడు రాజధానుల శిబిరంపై దాడి చేశారని ఆరోపించారు. ధైర్యం ఉంటే భాజపా నేతలు ఇప్పుడు శిబిరం వద్దకు రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

Published : 31 Mar 2023 19:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు