VijayasaiReddy: విశాఖ భూదందా ఆరోపణలపై విజయసాయి మాటల్లో ఆత్మరక్షణ వైఖరి..!

విశాఖలోని కూర్మన్నపాలెంలో భూమి యజమానికి ఒక శాతం ఇచ్చి, ప్రాజెక్టు డెవలపర్‌ 99% తీసుకున్నారని, ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నానని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దానితోపాటు హయగ్రీవ ప్రాజెక్టుపై మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు విశాఖలో స్థిరాస్తి దందా తీరుకి, జరుగుతున్న అక్రమాలకు అద్దంపట్టాయి. 

Published : 12 Oct 2022 10:21 IST

Tags :

మరిన్ని