YS Sharmila: సీఎం వెళ్లని సచివాలయాన్ని ప్రారంభించడం ఎందుకు?: వైఎస్ షర్మిల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం (New Secretariat)పై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లిలో పర్యటించిన షర్మిల.. వర్షాల వల్ల అక్కడ పంట నష్టాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ గడిచిన తొమ్మిదేళ్లలో ఒక్కసారైనా సెక్రటేరియట్కు వెళ్లారా? అని ప్రశ్నించారు.
Published : 01 May 2023 10:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?