YS Sharmila: మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లిన షర్మిల..!

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తుమ్మలపల్లి వద్ద ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పొలాలను వైతెపా (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila)  పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎండవేడిమికి కళ్లు తిరిగి ఆమె సొమ్మసిల్లి కింద కూర్చున్నారు. కొంత సేపటి తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడారు.

Updated : 30 Apr 2023 13:57 IST

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తుమ్మలపల్లి వద్ద ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పొలాలను వైతెపా (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila)  పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎండవేడిమికి కళ్లు తిరిగి ఆమె సొమ్మసిల్లి కింద కూర్చున్నారు. కొంత సేపటి తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని