YS Sharmila: మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లిన షర్మిల..!
ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తుమ్మలపల్లి వద్ద ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పొలాలను వైతెపా (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎండవేడిమికి కళ్లు తిరిగి ఆమె సొమ్మసిల్లి కింద కూర్చున్నారు. కొంత సేపటి తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడారు.
Updated : 30 Apr 2023 13:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)