YS Sharmila: ధరణి తెచ్చి రైతుల ఉసురు తీస్తున్నారు: వైఎస్‌ షర్మిల

ఎంఆర్వో దగ్గర పరిష్కారమయ్యే సమస్యను ధరణి తెచ్చి రైతులు కలెక్టర్ దాకా వెళ్లేలా చేశారని వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి, లింగంపేట్ మండలాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. ధరణి తెచ్చి రికార్డులను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 8 వేల మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డా... సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.

Published : 09 Oct 2022 17:33 IST

ఎంఆర్వో దగ్గర పరిష్కారమయ్యే సమస్యను ధరణి తెచ్చి రైతులు కలెక్టర్ దాకా వెళ్లేలా చేశారని వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి, లింగంపేట్ మండలాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. ధరణి తెచ్చి రికార్డులను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 8 వేల మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డా... సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.

Tags :

మరిన్ని