YS Sharmila: తెరాస నాయకుల మాటలకు బెదిరేదిలేదు: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తిరిగి తీసుకొచ్చే వరకు పోరు ఆగదని.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎల్లుండి నుంచి డిసెంబర్ 14 వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు.

Updated : 02 Dec 2022 19:06 IST

రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తిరిగి తీసుకొచ్చే వరకు పోరు ఆగదని.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎల్లుండి నుంచి డిసెంబర్ 14 వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు.

Tags :

మరిన్ని