YS Sharmila: తెరాస నాయకుల మాటలకు బెదిరేదిలేదు: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తిరిగి తీసుకొచ్చే వరకు పోరు ఆగదని.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎల్లుండి నుంచి డిసెంబర్ 14 వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు.
Updated : 02 Dec 2022 19:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి