YS Vijayamma: ప్రశ్నించే గొంతును ప్రభుత్వం నొక్కేస్తోంది: వైఎస్ విజయమ్మ
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని వైఎస్ విజయమ్మ (YS Vijayamma) ఆరోపించారు. చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్ షర్మిల (YS Sharmila)ను విజయమ్మ కలిసి పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల బెయిల్పై బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated : 25 Apr 2023 13:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’