Viveka Murder Case: సీఎం సంరక్షణలో అవినాష్ రెడ్డి.. సుప్రీం కోర్టులో సునీత నివేదన
వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు కావాల్సిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంరక్షణలో ఉన్నారని సుప్రీం కోర్టుకు వివేకా కుమార్తె సునీత నివేదించారు. ఈ నెల 25 వరకూ అవినాష్ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసిన ఆమె.. ఈ నెల 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సునీత పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
Published : 20 Apr 2023 20:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు