Anantapur: ఇదెక్కడి చోద్యం.. తహసీల్దార్ కార్యాలయంపై వైకాపా జెండా
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై.. జాతీయ జెండాకు బదులు వైకాపా జెండా రెపరెపలాడింది. ఈ ఘటనపై విపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంపై వైకాపా జెండా ఎగరవేయడానికి సీఎం జగన్ ఏమైనా ఉత్తర్వు జారీ చేశారా?అని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు నిలదీశారు. అధికార పార్టీ నియంతృత్వానికి, అధికారుల అసమర్ధతకు ఇది పరాకాష్ట అని దుయ్యబట్టారు.
Published : 05 Jun 2023 15:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?