CM Jagan: అమరావతి రైతులపై ఆది నుంచీ వివక్షే..!

వివక్ష చూపకుండా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) ఉపన్యాసాలిస్తుంటారు. కానీ, అమరావతి (Amaravati) ప్రాంతమన్నా, రాజధానికి భూములిచ్చిన రైతులన్నా ఆయనకు మొదట్నుంచీ వివక్షే అనేది ఆయన విధానాల ద్వారానే స్పష్టమవుతోంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధిని నాలుగేళ్లుగా గాలికొదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పేదలకు సెంటు భూమి విషయంలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తుండటమే దీనికి తాజా నిదర్శనం.

Updated : 25 May 2023 16:12 IST

వివక్ష చూపకుండా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) ఉపన్యాసాలిస్తుంటారు. కానీ, అమరావతి (Amaravati) ప్రాంతమన్నా, రాజధానికి భూములిచ్చిన రైతులన్నా ఆయనకు మొదట్నుంచీ వివక్షే అనేది ఆయన విధానాల ద్వారానే స్పష్టమవుతోంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధిని నాలుగేళ్లుగా గాలికొదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పేదలకు సెంటు భూమి విషయంలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తుండటమే దీనికి తాజా నిదర్శనం.

Tags :

మరిన్ని