YSRCP: వైకాపా పెద్దల భూములయితే చాలు.. విలువ పెంచేయడమే..!
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను జూన్ 1 నుంచి పెంచేందుకు ప్రత్యేక సవరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు వైకాపా (YSRCP)లోని కొందరు పెద్దలకు మేలు చేయనుంది. వీరు మున్ముందు భూములు కొనే అవకాశం ఉన్నచోట పెంచకుండా.. ప్రస్తుతం స్థలాలున్న చోట విలువ పెరిగేలా ప్రణాళికలు సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ప్రతిపాదన.. అభ్యంతరాల స్వీకరణ దశ దాటి ఆమోదముద్ర పడితే వారి ఆస్తుల విలువ అమాంతం భారీగా పెరగనుంది.
Updated : 28 May 2023 12:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్