Andhra News: వైకాపా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది: కొల్లు రవీంద్ర

వైకాపా ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడలిలో బి.పి.మండల్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను ధ్వంసం చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి దిమ్మె తొలగించిన ప్రాంతాన్నిపరిశీలించారు. 

Published : 29 Sep 2022 19:58 IST

వైకాపా ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడలిలో బి.పి.మండల్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను ధ్వంసం చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి దిమ్మె తొలగించిన ప్రాంతాన్నిపరిశీలించారు. 

Tags :

మరిన్ని