Andhra News: వైకాపా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది: కొల్లు రవీంద్ర
వైకాపా ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడలిలో బి.పి.మండల్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను ధ్వంసం చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి దిమ్మె తొలగించిన ప్రాంతాన్నిపరిశీలించారు.
Published : 29 Sep 2022 19:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా