Ap News: రిపబ్లిక్ డే వేడుకలో.. వైకాపా నేతల కుమ్ములాట
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిపాడులోని ప్రభుత్వ పాఠశాల రిపబ్లిక్ డే వేడుకల్లో విద్యార్థుల ఎదుటే వైకాపా నేతలు కొట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవానికి వైస్ ఎంపీపీ అలుగుమల్లి సంజీవరెడ్డి, గ్రామానికి చెందిన వైకాపా నేత దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బహుమతి ప్రదానోత్సవ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
Published : 27 Jan 2023 19:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!