Ap News: రిపబ్లిక్ డే వేడుకలో.. వైకాపా నేతల కుమ్ములాట

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిపాడులోని ప్రభుత్వ పాఠశాల రిపబ్లిక్ డే వేడుకల్లో విద్యార్థుల ఎదుటే వైకాపా నేతలు కొట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవానికి వైస్ ఎంపీపీ అలుగుమల్లి సంజీవరెడ్డి, గ్రామానికి చెందిన వైకాపా నేత దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బహుమతి ప్రదానోత్సవ విషయంలో ఇరువర్గాల మధ్య  ఘర్షణ జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 

Published : 27 Jan 2023 19:46 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు