YSRCP: విలువైన భూములపై కన్ను.. డెవలపర్లుగా వైకాపా నేతల రంగప్రవేశం!

విశాఖలో విలువైన భూముల (valuable Lands)పై అధికార పార్టీ (YSRCP) నేతలు కన్నేశారు. పరిపాలనా రాజధాని అంటూ.. సెప్టెంబర్‌లో మకాం మారుస్తామని అగ్రనేతలు ప్రకటిస్తుండటంతో ఆలోపే విలువైన భూముల్ని చేజిక్కించుకునేందుకు వైకాపా నేతలు అడుగులు వేస్తున్నారు. డెవలపర్లుగా రంగప్రవేశం చేసి కోట్ల రూపాయల విలువైన భూముల్లో పాగా వేసే ఎత్తుగడలో ఉన్నారు. 

Updated : 30 May 2023 12:10 IST

Tags :

మరిన్ని