YSRCP: విలువైన భూములపై కన్ను.. డెవలపర్లుగా వైకాపా నేతల రంగప్రవేశం!
విశాఖలో విలువైన భూముల (valuable Lands)పై అధికార పార్టీ (YSRCP) నేతలు కన్నేశారు. పరిపాలనా రాజధాని అంటూ.. సెప్టెంబర్లో మకాం మారుస్తామని అగ్రనేతలు ప్రకటిస్తుండటంతో ఆలోపే విలువైన భూముల్ని చేజిక్కించుకునేందుకు వైకాపా నేతలు అడుగులు వేస్తున్నారు. డెవలపర్లుగా రంగప్రవేశం చేసి కోట్ల రూపాయల విలువైన భూముల్లో పాగా వేసే ఎత్తుగడలో ఉన్నారు.
Updated : 30 May 2023 12:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!