YSRCP: వైకాపా సమావేశం నుంచి బయటికి వెళ్లకుండా గేటుకు తాళం
ప్లీనరీ సమావేశం మధ్యలో జనం వెళ్లిపోకుండా పాడేరు వైకాపా నేతలు పకడ్బందీ వ్యూహం వేశారు. సమావేశం ముగిసే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా గేటుకు తాళం వేసేశారు. అల్లూరి జిల్లా పాడేరులో నిర్వహించిన వైకాపా ప్లీనరీకి ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిపోకుండా ప్రధాన గేటుకు తాళం వేశారు. వెనుక వైపు నుంచి వెళ్లడానికి కూడా వీల్లేకుండా చేశారు. మంచినీళ్ల కోసమని చెప్పినా బయటకు పంపలేదని కొందరు వాపోయారు.
Published : 01 Jul 2022 18:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్