YSRCP Bus Yatra: మంత్రుల ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ప్రారంభం

ఏపీలో సీఎం జగన్ సామాజిక విప్లవం సృష్టించారని.. ఇది దేశమంతా అవలంబించాలని మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట శ్రీకాకుళం నుంచి నాలుగు రోజుల బస్సుయాత్రను ప్రారంభించారు. 

Published : 26 May 2022 12:23 IST

ఏపీలో సీఎం జగన్ సామాజిక విప్లవం సృష్టించారని.. ఇది దేశమంతా అవలంబించాలని మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట శ్రీకాకుళం నుంచి నాలుగు రోజుల బస్సుయాత్రను ప్రారంభించారు. 

Tags :

మరిన్ని