Andhra News: పంచాయతీలకు నిధులు కేటాయించాలంటూ వైకాపా సర్పంచుల భిక్షాటన..!
పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంపై అధికార వైకాపా సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం వారపు సంతలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచులు, ఓ ఎంపీటీసీ సభ్యుడు భిక్షాటన చేపట్టారు. పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వల్ల తాము ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రజలు నిలదీసినా వాటిని పరిష్కరించలేకపోతున్నామని వాపోయారు.
Published : 20 Sep 2022 13:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM