Andhra News: పంచాయతీలకు నిధులు కేటాయించాలంటూ వైకాపా సర్పంచుల భిక్షాటన..!

పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంపై అధికార వైకాపా సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం వారపు సంతలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచులు, ఓ ఎంపీటీసీ సభ్యుడు భిక్షాటన చేపట్టారు. పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వల్ల తాము ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రజలు నిలదీసినా వాటిని పరిష్కరించలేకపోతున్నామని వాపోయారు.

Published : 20 Sep 2022 13:22 IST

పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంపై అధికార వైకాపా సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరం వారపు సంతలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచులు, ఓ ఎంపీటీసీ సభ్యుడు భిక్షాటన చేపట్టారు. పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వల్ల తాము ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రజలు నిలదీసినా వాటిని పరిష్కరించలేకపోతున్నామని వాపోయారు.

Tags :

మరిన్ని