Yudh Abhyas 2022: పర్వత ప్రాంత యుద్ధ తంత్రాన్ని ప్రదర్శించిన భారత్ - అమెరికా
చైనా సరిహద్దుకు సమీపంలో నిర్వహిస్తున్న సంయుక్త యుద్ధ విన్యాసాల్లో.. పర్వత ప్రాంత యుద్ధ తంత్రాన్ని భారత్ - అమెరికా బలగాలు ప్రదర్శించాయి. భారత్ - చైనా సరిహద్దు పర్వతాలతో నిండి ఉండటం, బీజింగ్ తో ముప్పు పొంచి ఉన్నందున... ఇరు దేశాల బలగాలు విన్యాసాలకు ప్రాధాన్యమిచ్చాయి. మానవతా సహాయం, విపత్తు సహాయ, శాంతి పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ఈ విన్యాసాల్లో భాగమయ్యాయి.
Published : 30 Nov 2022 18:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్