Yudh Abhyas 2022: పర్వత ప్రాంత యుద్ధ తంత్రాన్ని ప్రదర్శించిన భారత్ - అమెరికా

చైనా సరిహద్దుకు సమీపంలో నిర్వహిస్తున్న సంయుక్త యుద్ధ విన్యాసాల్లో.. పర్వత ప్రాంత యుద్ధ తంత్రాన్ని భారత్ - అమెరికా బలగాలు ప్రదర్శించాయి. భారత్ - చైనా సరిహద్దు పర్వతాలతో నిండి ఉండటం, బీజింగ్ తో ముప్పు పొంచి ఉన్నందున... ఇరు దేశాల బలగాలు విన్యాసాలకు ప్రాధాన్యమిచ్చాయి. మానవతా సహాయం, విపత్తు సహాయ, శాంతి పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ఈ విన్యాసాల్లో భాగమయ్యాయి. 

Published : 30 Nov 2022 18:50 IST
Tags :

మరిన్ని