Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు తొలి అడుగు
ప్రజలే ఒక దళమై, తన బలమై యువగళాన్ని(Yuvagalam) ముందుకు నడపాలంటూ తెలుగుదేశం(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి మహా పాదయాత్ర చేయనున్న లోకేశ్.. తిరుమల నేడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కుప్పం చేరుకుంటారు. రేపు ఉదయం 11 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు.
Published : 26 Jan 2023 08:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?