
వార్తలు / కథనాలు
మన నిత్యావసరాల్లో పండ్లు, కూరగాయలు తప్పక ఉంటాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇప్పుడు ఆ కూరగాయలు, పండ్లే ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వందల మంది కొనుగోలు చేసే చోట కొన్న పండ్లు, కూరగాయలతో కరోనా సోకుతుందేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పండ్లు కూరగాయలను ఎలా శుభ్రపర్చాలి.. ఎలా భద్రపర్చాలి? అనే విషయాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. అవేంటంటే..
- ఇంటర్నెట్ డెస్క్