
సంబంధిత వార్తలు

ఆర్మీలో 191 టెక్నికల్ పోస్టులు
షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) విధానంలో 191 టెక్ పోస్టులకు ఇండియన్ ఆర్మీ ప్రకటన వెలువరించింది. బీటెక్ పూర్తిచేసుకున్నవారు వీటికోసం పోటీ పడవచ్చు. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగాతరువాయి

CDSE: త్రివిధ దళాల్లోకి... సీడీఎస్ఈ మార్గం!
ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్ల్లో లక్షణమైన ఉన్నతోద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో అవకాశం పొందవచ్ఛు యూపీఎస్సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్(సీడీఎస్ఈ) వీటికి దారిచూపుతుంది. ఇందులో మెరిసినవారు శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో ఎందులోనైనా లెవెల్-10 వేతనంతో సేవలు అందించవచ్ఛు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్ఛు ఇటీవలే సీడీఎస్ఈ 2022(2) ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం...తరువాయి

Defence Ministry: అనుకొన్నదాని కంటే అధికంగా ‘ఆత్మనిర్భర్’..!
ఆయుధ కొనుగోళ్ల బడ్జెట్లో అత్యధిక మొత్తం దేశీయ పరిశ్రమలకు చేరేట్లు కొనుగోళ్లు చేసింది. ముందస్తుగా నిర్దేశించుకొన్న లక్ష్యం ప్రకారం 64శాతానికి పైగా ఆయుధ కొనుగోళ్లు దేశీయ పరిశ్రమల నుంచే జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.తరువాయి

కడుపులో బిడ్డతో యుద్ధభూమిలో విధులు...
ఒక చేతిలో రైఫిల్... మరో చేతిలో పసిబిడ్డ... కడుపులో మరోబిడ్డ! ఆ పరిస్థితుల్లోనూ యుద్ధభూమిలోంచి ఏమాత్రం వెనుకడుగు వేయాలనుకోలేదామె. బిడ్డలను కాపాడుకుంటూనే తల్లిలాంటి దేశం కోసం కార్గిల్ యుద్ధక్షేత్రంలో ధైర్యంగా నిలబడింది కెప్టెన్ యషికాహత్వాల్త్యాగి. ఈ రోజుకీ సైన్యంలో చేరాలనుకునే వారికి స్థైర్యాన్ని నూరిపోస్తున్న ఆమె అనుభవాలివి..తరువాయి

Crime: రూ.125 కోట్ల మోసానికి పాల్పడ్డ ఆర్మీ అధికారి!
దేశానికి రక్షణ కల్పించిన సైనికాధికారే.. కోట్ల రూపాయాల మేర మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోవాలని యత్నించాడు. నకిలీ టెండర్లతో కాంట్రాక్టర్లని బురుడి కొట్టించి.. తనకున్న అప్పులన్నీ తీర్చాలనుకున్నాడు.. కానీ, వారి ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. ఆర్మీ, పోలీసులుతరువాయి

Modi: దేశ ప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు!
దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి శుభ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు. ఈ దీపాల పండగ మీ జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ పర్వదినంలోతరువాయి

Abhinandan Varthaman: అభినందన్కు పదోన్నతి!
బాలాకోట్ ఎయిర్స్ట్రైక్ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్యసాహసాలు చూపిన భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ కెప్టెన్తరువాయి

స్వగ్రామం వస్తూ జవాను మృతి.. విషయం తెలిసి గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం
సెలవుపై స్వగ్రామం వస్తున్న ఓ జవాను ప్రమాదవశాత్తూ మృతి చెందగా ఈ విషయం తెలిసిన కొద్దిసేపటికే నిండు గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనిది. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుపేటకు చెందిన కురువ నాగప్ప, భీమక్క దంపతులకు ఇద్దరు కుమారులు.తరువాయి

డిగ్రీతో డిఫెన్స్లోకి!
భారతదేశ రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు రాయాల్సిన పరీక్ష కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ). దీన్ని డిగ్రీ అర్హతతో ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇందులో విజయం సాధించినవారు ఆర్మీ/ నేవీ/ ఏర్ఫోర్స్లో అధికారి హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వీరికి ఆకర్షణీయ వేతనాలతోపాటు ప్రోత్సాహకాలూ దక్కుతాయి. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!తరువాయి

శాంతి సైన్యం
మగధ చక్రవర్తి విజయసింహుడు. వాళ్ల నాన్న రాజ సింహుడు అనేక రాజ్యాలను జయించి మగధను విస్తరింపజేశాడు. సైనిక, ఆర్థిక, భౌగోళిక పరంగా మగధ బలమైన దేశంగా రూపుదిద్దుకుంది. ఇతర రాజులు ఎవరూ మగధ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేసేవారు కాదు. విజయసింహుడు శాంతికాముకుడు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించేవాడు. ప్రతి ఏడాది సైన్యం కోసం దాదాపు కోటి వరహాలు...తరువాయి

ఉగ్రవాద నిరోధక చర్యలకు అది అడ్డు కాదు
భారత్-పాక్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా ఉగ్రవాద నిరోధకచర్యలకు ఎటువంటి ఆటకం ఉండబోదని ఆర్మీ ఉత్తర లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించే నార్త్ కమాండ్లో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు.తరువాయి

ఆదేశ సైన్యం అధికారాన్ని వీడాలి: యూఎస్
మయన్మార్లో మిలిటరీ తన పరిపాలనాధికారాలను వెంటనే వదులుకోవాలని అమెరికా ఆ దేశ సైన్యానికి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పౌర పాలన కోసం నిరసనలు చేస్తున్న అక్కడి ప్రజలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.తరువాయి

గల్వాన్ లోయలో సైనికులకు సోలార్ టెంట్లు
భారత్.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్లోయలో భారత సైన్యం అహర్నిశలు పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనేతరువాయి

ఇండో-యూఎస్ ఆర్మీ ‘యుద్ధ అభ్యాస్’ ప్రారంభం
భారత్, అమెరికా ఆర్మీ దళాలు సంయుక్తంగా నిర్వహించే ‘యుద్ధ అభ్యాస్’ 16వ విడత శిక్షణ కార్యక్రమాలు సోమవారం రాజస్థాన్లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. భారత ఆర్మీ 170వ ఇన్ఫాంట్రీ దళ కమాండర్ ముకేశ్ భన్వాలా నేతృత్వంలో పశ్చిమ సెక్టార్లోని మహాజన్ ఫైరింగ్ రేంజ్లో ఈ వ్యాయామ ప్రక్రియ మొదలైంది.తరువాయి

ఉగ్రవాదులు ఆ సొరంగం నుంచే వచ్చారా?
జమ్ము కశ్మీర్ సాంబ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఓ రహస్య సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఇటీవల నగ్రోటా ఎన్కౌంటర్లో హతమైన నలుగురు జైషే అహ్మద్ ఉగ్రవాదులు దీని ద్వారానే పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. జమ్ము-శ్రీనగర్ జాతీయరహదారిపై గురువారం నగ్రోటా టోల్ప్లాజా...తరువాయి

చైనా చేతికి అమెరికా ఆర్మీ రహస్యాలు!
అమెరికా ఆర్మీకి చెందిన రహస్య క్షిపణి టెక్నాలజీని చైనాకు అక్రమంగా అందించాడన్న కేసులో నిందితుడికి అమెరికా న్యాయస్థానం 38 నెలల జైలు శిక్ష విధించింది. చైనాకు చెందిన ఉయ్సన్ అనే వ్యక్తి అమెరికాలోని టక్సన్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఈ సంస్థ అమెరికన్ ఆర్మీ కోసం రేథియాన్ క్షిపణులు, కొన్ని రక్షణ పరికరాలకు సంబంధించిన టెక్నాలజీని..తరువాయి

భారత్-చైనా ‘వేలు’ విడవని చర్చలు..!
భారత్-చైనా మధ్య లద్ధాక్లో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు నేడు 8వ విడత కోర్ కమాండ్ స్థాయి చర్చలు మొదలయ్యాయి. వీటిని చుషూల్-మాల్డో పోస్టులో ఉదయం 9.30 గంటలకు మొదలు పెట్టారు. ఇటీవలే ‘14వ కోర్’ కమాండర్ అధికారిక బాధ్యతలు చేపట్టిన చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ భారత్ తరపున ఈ చర్చల్లో పాల్గొన్నారు.తరువాయి

స్వాగతిస్తున్నాయ్.. త్రివిధ దళాలు!
డిగ్రీ అర్హతతోనే ఉన్నత స్థాయి ఉద్యోగాలు రక్షణ దళాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ముఖ్యమైంది. డిఫెన్స్లో దూసుకుపోవడానికి ఇది దారిచూపుతుంది. పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని శిక్షణలో సానబెడతారు. అనంతరం లెవెల్-10 వేతనశ్రేణితో లక్షణమైన ఉద్యోగంలోకి తీసుకుంటారు....తరువాయి

ఆయుధపూజ నిర్వహించిన రాజ్నాథ్ సింగ్
చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోవాలని కోరుకుంటున్నట్లు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్న ఆయన.. పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు..తరువాయి

శీతాకాలంలో చైనా సరిహద్దులు భగభగ..!
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతిభేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమేకానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలుతరువాయి

రక్షణ కొనుగోళ్లకు కొత్త విధానం
దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. నేడు జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే, వాయుసేన చీఫ్ బదౌరియా,తరువాయి

కశ్మీరులో కంపు ట్రెండ్..!
కశ్మీర్లో సైన్యం దెబ్బకు ఉగ్రవాదులు ఠారెత్తిపోతున్నారు. అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేశాక సైనిక దళాల ఆపరేషన్లు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో ఉగ్రవాదులు భారత దళాల నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నారు. గతంలో గోడల్లో రహస్య బంకర్లను ఏర్పాటు చేసేకొనేవారు..తరువాయి

విదా, సోఫీ సేవలు అమోఘం: మోదీ
దేశ భద్రత అంశంలో జాగిలాల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. 74వ స్వాతంత్ర్య వేడుకల్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ ‘ కమెండేషన్ కార్డ్స్’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్కీ బాత్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కొత్తగా పెంపుడు జంతువుల్ని...తరువాయి

ఆర్మీ సోషల్మీడియా వెనుక... మేజర్ ఆర్చీ!
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం... రాత్రి పూట ఎముకలు కొరికే చలిలో భుజాన తుపాకీతో, బుల్లెట్ప్రూఫ్ జాకెట్ను ధరించిన ఓ యువతి ఒక్కొక్క పోస్ట్లోని నైట్ విజన్ డివైస్ను పరీక్షించుకుంటూ ముందుకెళ్తోంది. అలా ఎన్నో రాత్రులు విధులు నిర్వహించిన ఆమె, ఒక్కోసారి శత్రువులుండే ప్రాంతానికి దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది. అయినా అధైర్యపడేది కాదు. ఆ ధీర వనితే... మేజర్ ఆర్చీఆచార్య. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ను నిర్వహిస్తూ... భారత రక్షణ దళానికీ ప్రజలకూ ఓ వారధిని నిర్మిస్తోంది...తరువాయి

చైనా బలగాలు వెనక్కి..!
గల్వాన్ ఘర్షణ అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం జరిగిన పరిణామాలతో సరిహద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. ఇరుదేశాల కార్ప్ కమాండర్ స్థాయి అధికారులు జరిపిన చర్చలు పురోగతి సాధించడంతో సరిహద్దు నుంచి చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు సైనికవర్గాలు వెల్లడించాయి.తరువాయి

భారత దళాలపై అదృశ్య నేత్రం..!
భారత్ తురుపు ముక్క బ్రహ్మోస్ రహస్యాలు 2018లో పాక్ చేతికి చిక్కడానికి కారణం ఓ యువ ఇంజినీరు నిర్లక్ష్యం. అప్పట్లో ఆ ఇంజినీరు తన ప్రొఫైల్ను సోషల్ మీడియాలో పెట్టాడు. అది పాక్ గూఢచారుల దృష్టికి వచ్చింది. అంతే అతన్ని ఫేస్బుక్లో గుర్తించి ఇద్దరు అమ్మాయిల పేర్లతో వలపు ఉచ్చులోకిదించి రహస్యాలను రాబట్టారు.తరువాయి

సర్కారు కొలువులకూ సై!
ఇంటర్మీడియట్ విద్యాపరంగా చిన్న అర్హతే అయినా ప్రభుత్వ ఉద్యోగాలను అందుకోడానికీ, పెద్ద స్థానాలకు చేరుకోడానికీ సాయపడుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రక్షణ రంగాలు, రైల్వేలు సహా రాష్ట్ర స్థాయుల్లోనూ ఎన్నో పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులు పోటీపడవచ్ఛు దాదాపు అన్ని నోటిఫికేషన్లూ రెగ్యులర్గా వస్తుంటాయి. సిలబస్లు, పరీక్షా విధానాలపై అవగాహన పెంచుకుని సిద్ధమైతే సర్కారు కొలువులో స్థిరపడిపోవచ్చు...తరువాయి

ఉచితంగా చదివిస్తాం.. ఉద్యోగం ఇచ్చేస్తాం!
ఇంట్లో పిల్లలకి ఇంటర్మీడియట్ పూర్తయితే ఆ తర్వాత ఖర్చు గురించి చాలా మందికి కాస్త ఆందోళన మొదలవుతుంది. ఎన్ని వేలు, లక్షల రూపాయలను ఫీజులు, ఇతర వ్యయాల కింద వెచ్చించాలో అని. అంతేకాదు ఉద్యోగాలు సాధించుకోడానికి ఎలాంటి కోర్సులు చదవాలో అనే ప్రశ్న ఎదురవుతుంది. కానీ అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఉచితంగా చదివించేసి, ఉద్యోగాన్నీ ఇచ్చేస్తాం....తరువాయి

పాకిస్థాన్ తీరు దురదృష్టకరం: భారత ఆర్మీ చీఫ్
భారత్తో పాటు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న సమయంలో పాకిస్థాన్ తీరు మాత్రం దురదృష్టకరమన్నారు భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే. అత్యంత క్లిష్ట సమయంలో భారత్ పోరాడుతుంటే పాక్ మాత్రం భారత్కు ఉగ్రవాదులను తరలిస్తోందని తెలిపారుతరువాయి

ఉగ్ర సర్పాన్ని ఊరికే వదలబోము..!
పుల్వామా వద్ద నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఆత్మాహుతి దాడి అనంతరం దేశంలో పెనుమార్పులు చోటు చేసుకొన్నాయి. ఇకపై ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని భారత్ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపింది. పాక్కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టగట్టడంలో సఫలమైంది. అంతేకాదు అర్ధశతాబ్దానికి పైగా జాతి కంటిలో నలుసులా మారిన ఓ సమస్య పరిష్కారానికి ప్రధాన కారణమైంది. కశ్మీర్ కేంద్రంగా దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. దేశం కోసం ప్రాణాలిచ్చే దళాలకు తాము అండగా ఉంటామని రాజకీయాలకు, మతాలకు అతీతంగా జాతిమొత్తం ఏకమైంది. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గాతరువాయి

పాక్ వద్ద పది.. భారత్ వద్ద నాలుగే..!
చైనా ఒక 'సైనిక పక్క ఆధునికీకరణ వేగంగా చేసుకొంటూ పోతుండగా.. భారత్ మాత్రం నత్తనడకన ఆధునికీకరణ చేస్తోంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఆధునికీకరణ దేశ అవసరంగా పేర్కొంటున్నా.. ఆ మేరకు కేటాయింపులు మాత్రం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం నేవీ చీఫ్ ఒక అంశాన్ని లేవనెత్తారు. దళాలు...తరువాయి

రాజ్పథ్లో ట్యాంక్ కిల్లర్.. బాహుబలి
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధాలను ఈ సారి గణతంత్ర దినోత్సవ పరేడ్లో కొలువుదీరనున్నాయి. అంతేకాదు ఎన్నో ప్రత్యేకతలు ఈ సారి కనువిందు చేశాయి. 71ఏళ్ల చరిత్రంలో తొలిసారి చోటు చేసుకొన్న ఘటనలకు ఇది వేదిక అయింది. రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణగా భావించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను ఏర్పాటు చేశారు. ఇంకా చాలా సరికొత్త ఆయుధాలు సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి.తరువాయి

బరితెగించిన పాక్!.. కశ్మీర్ కూలీ తల నరికివేత
దాయాది పాకిస్థాన్ మరోసారి బరి తెగించింది. పూంచ్ జిల్లాలోని సరిహద్దు రేఖ సమీపంలో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ) ఇద్దరు కశ్మీరీ కూలీలను హతమార్చినట్లు భారత ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మృతుల్లో ఒకరి తల, మొండెం వేరుచేసినట్లు భారత ఆర్మీ అధికారులు ఇవాళ జమ్ములో..తరువాయి

మదుపు చేద్దాం..పొరపాటు చేయకుండా..
డబ్బు.. ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవకాశాలను వినియోగించుకుంటూ.. పొరపాట్లకు తావీయకుండా.. జాగ్రత్తగా ఉంటేనే అవసరమైన మేరకు సంపాదించగలం. అందులో నుంచి కొంత పొదుపు చేయగలం. భవిష్యత్తు కోసం పెట్టుబడులూ పెట్టగలం. డబ్బు విషయంలో కొన్నిసార్లు భావోద్వేగాలతో చేసే పనులు దీర్ఘకాలంలో మనకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. మరి, వాటిని నియంత్రించుకుంటూ ఎలా ముందుకెళ్లాలో చూద్దామా!తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- అలా అయితే వాడొద్దు
- కళ్ల విషయంలో ఈ సమస్య కనిపిస్తే..
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
ఆరోగ్యమస్తు
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
- మన జీవితాలకు మనమే డాక్టర్..
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
అనుబంధం
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
యూత్ కార్నర్
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
'స్వీట్' హోం
- ఇంటికి సంగీత కళ!
- దీంతో సింక్ని ఈజీగా శుభ్రం చేసేయచ్చు..!
- సౌకర్యాన్ని అందించే ఫ్లోర్ సోఫా..
- కుండీలే కాదు.. అంతకు మించి!
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
వర్క్ & లైఫ్
- పనిచేసే చోట ‘పెర్మా’...
- భాగస్వామి చెంతనుండగా.. నిదుర సమస్యలు ఏలనో..!
- హార్డ్ వర్క్ను స్మార్ట్గా...
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!