
సంబంధిత వార్తలు

Covid Certificate: టీకా ధ్రువీకరణపత్రం ఇబ్బందులకు చెల్లు
భారత్ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కడానికి ముందే కొవిడ్-19 టీకా ధ్రువీకరణపత్రం లేదా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్న నియమాన్ని తొలగించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.తరువాయి

Education: 75 వసంతాల అక్షరయాత్ర
భారత్... ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్యాధామం. గణితం, ఖగోళం, ఆయుర్వేదం, తత్వం వంటి శాస్త్రాలకు కేంద్ర బిందువు. చైనా, ఇండోనేసియా, కొరియా, జపాన్, పర్షియా (ఇరాన్), మయన్మార్ (బర్మా), టర్కీ (తుర్కియే) తదితర దేశాల విద్యార్థుల కలలకు గమ్యస్థానం. పరాయిపాలనకు చిక్కి ఈ వైభవం చరిత్రగా మిగిలిపోయింది.తరువాయి

Parliament:కుదరని కూర్పు
వ్యక్తిగత సమాచారం, గోప్యతా పరిరక్షణకు 2019లో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకొంటున్నట్లు భారత ప్రభుత్వం మొన్న బుధవారం లోక్సభలో ప్రకటించింది. ఆ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) 81 సవరణలు, 12 సిఫార్సులను సూచించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని సరికొత్త సమగ్ర బిల్లును వచ్చే ఏడాది పార్లమెంటు...తరువాయి

ఆమె పాదరక్షలు.. తారల మనసు దోచుకుంటున్నాయ్!
డ్రస్సుల దగ్గర్నుంచి చెప్పుల దాకా కొత్తదనానికే ఓటేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. సంప్రదాయానికి సృజనాత్మకతను, ఆధునికతను జోడిస్తూ ఫ్యాషన్ క్వీన్లా మెరిసిపోతున్నారు. అలాంటి ఫ్యాషన్ ప్రియుల నాడిని వెతికి పట్టుకుంది దిల్లీకి చెందిన లక్షీత గోవిల్. సంప్రదాయ చెప్పులకు మోడ్రన్ హంగులద్దుతూ....తరువాయి

Om Birla: నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారనే కారణంతో వారం క్రితం సస్పెన్షన్కు గురైన నలుగురు ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఊరట కల్పించారు. కాంగ్రెస్కు చెందిన మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, టి.ఎన్.ప్రతాపన్, ఎస్.జోతిమణిలపై సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. సభకుతరువాయి

Assembly Seats: 2031 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు! తెలుగు రాష్ట్రాలకు స్పష్టంచేసిన కేంద్రం
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించనంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుతరువాయి

Sonia Gandhi: సోనియాపై ప్రశ్నల వర్షం
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతుండగానే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని మంగళవారం ఆరు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మరోవైపు దిల్లీలో కాంగ్రెస్ ఎంపీల ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు.తరువాయి

నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ఇది కొనసాగనుంది. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డింపు వంటి అంశాలను వ్యతిరేకిస్తూ విపక్షాలు గత ఆరు రోజులుగా నిరసనలు వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.తరువాయి

ద్రౌపది అనే నేను..
స్వతంత్ర భారతావని చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్య ప్రబల శక్తిని చాటిచెప్తూ దేశ అత్యున్నత పీఠాన్ని ఆదివాసీ మహిళ అధిష్ఠించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాజా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు,తరువాయి

Nirmala Sitharaman: కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవీ.. రాష్ట్ర అప్పులే
ఆర్బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాలే కాకుండా.. కొన్ని రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకుని వాటికి సంబంధించిన అసలు, వడ్డీని బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చినట్లు నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల భారంపై భాజపా సభ్యుడు కిషన్ కపూర్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ పలు అంశాలను వెల్లడించారు.తరువాయి

Draupadi Murmu: పేదలూ కలల్ని నెరవేర్చుకోవచ్చు
ఇన్నేళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం, ఏకాభిప్రాయ సాధన ద్వారా పురోగతికి భారత్ కృషిచేసింది. దేశంలో అన్ని భాషలు, మతాలు, వర్గాలు, ఆహార అలవాట్లు, జీవన విధానాలు, ఆచారాలను కలుపుకొని.. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ను రూపుదిద్దుకొనే పనిలో మనం నిమగ్నమయ్యాం. మరిన్ని కొత్త ఆలోచనలతో కొత్త శకాన్ని స్వాగతించడానికి దేశం ఇప్పుడు సిద్ధంగా ఉండటాన్ని చూస్తున్నా.తరువాయి

Satyendar Jain: దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు అస్వస్థత.. జైలునుంచి ఆస్పత్రికి తరలింపు
నగదు అక్రమ చెలామణీ(Money laundering) కేసులో అరెస్టయిన దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్(Satyendar Jain) అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో సోమవారం ఆయన్ను దిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్...తరువాయి

Satyendar Jain: మనీలాండరింగ్ కేసు.. దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు బెయిల్ నిరాకరణ
నగదు అక్రమ చెలామణీ(Money laundering) కేసులో దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్(Satyendar Jain)కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30న...తరువాయి

CM KCR: కేసీఆర్కు స్వాగతం చెబుతూ దిల్లీలో హోర్డింగ్.. కాసేపటికి తొలగింపు
‘‘దేశ్కా నేత కేసీఆర్. దిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు అన్న పేరుతో విఖ్యాతులైన కేసీఆర్ దేశానికి కొత్త దిశను ఇవ్వడానికి వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్ దేశ ప్రజలను ఉత్థానస్థితికి తీసుకెళ్తారు’’ అంటూ దిల్లీలో హోర్డింగ్తరువాయి

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికపై దీదీ భేటీ రేపే.. కాంగ్రెస్ నుంచి ఆ ముగ్గురూ!
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రతిపక్షాలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక (Presidential Election) కోసం ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విపక్షాల నేతలతో చర్చలు జరుపుతుండగా.....తరువాయి

Arvind Kejriwal: అసలైన అవినీతి ఏంటో ఈ రోజు చూస్తారు: అరవింద్ కేజ్రీవాల్
నగదు అక్రమ చెలామణీ కేసులో రాష్ట్ర మంత్రి సత్యేంద్ర అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘జైన్ నిందితుడు కాదు. ఆయన్ను ప్రశ్నిస్తున్నాం: ఈడీ’ అనే ఓ...తరువాయి

Rajya Sabha polls: 41 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. 16స్థానాలకే పోటా పోటీ!
దేశవ్యాప్తంగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసిందే. దీంతో మొత్తంగా 41మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా.....తరువాయి

Amithsha: తెలంగాణ ప్రజలకు సీఎం ఇప్పుడైనా వాస్తవాలు చెప్పాలి: అమిత్ షా
తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో దిల్లీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.తరువాయి

Arvind Kejriwal: అది ఫేక్ కేసు.. నిజమైతే నేనే చర్యలు తీసుకునేవాడిని: కేజ్రీవాల్
రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై మోపిన కేసు పూర్తి నకిలీదని, అది రాజకీయ ప్రేరేపిత కేసు అని విమర్శించారు...తరువాయి

Delhi LG: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం
దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్ నివాస్లో నిర్వహించిన కార్యక్రమంలో దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు...తరువాయి

CM KCR: సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన
జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించనున్నారు.తరువాయి

అమిత్ షా.. ఓటుబ్యాంక్ లేని పవన్ వెంట ఎందుకు పడుతున్నారు?: కేఏ పాల్
వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు చెప్పారు.తరువాయి

Virender Sehwag: డేవిడ్ వార్నర్ ప్రాక్టీస్ తక్కువ.. పార్టీలు ఎక్కువ: సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ 2009లో దిల్లీ కెప్టెన్. ఆ సీజన్కు ఆ జట్టుతో ఉన్న వార్నర్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు వీరూ. అప్పుడు వార్నర్ను నియంత్రించడం కష్టమైందని, అతడు డ్రెస్సింగ్రూమ్లో కొన్నిసార్లు గొడవలు పడ్డాడని తెలిపాడు.తరువాయి

Tajinder Bagga: బగ్గాను అరెస్టు చేసి హాజరుపర్చండి.. పంజాబ్ కోర్టు కీలక ఆదేశాలు
నాటకీయ పరిణామాలకు దారితీసిన బీజేవైఎం జాతీయ కార్యదర్శి తజీందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్టు వ్యవహారంలో మొహాలీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బెదిరింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర ఆరోపణలపై నమోదైన...తరువాయి

Rovman Powell: కష్టాల నుంచి కసిగా!
నాన్న లేడు.. కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి తినలేని దైన్యం.. పిల్లల ఆకలి తీర్చడం కోసం అమ్మ కష్టం.. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడు క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఆటలో సత్తాచాటి తమ పేదరికాన్ని దూరం చేస్తానని తల్లికి మాటిచ్చాడు. అందుకోసం శ్రమించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. అతనే రోమన్ పావెల్!తరువాయి

David Warner: వార్నర్ ధనాధన్.. చెలరేగిన పావెల్
ప్చ్..హైదరాబాద్ ! పేలవంగా ఆరంభించినా వరుసగా అయిదు విజయాలతో దూసుకెళ్లిన ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. దిల్లీ మురిసింది. వార్నర్, పావెల్ చెలరేగిన వేళ.. ఆ జట్టు హైదరాబాద్ను ఓడించింది. అయితే కొండంత స్కోరు చేసినా, ఛేదనలో ప్రత్యర్థిని 9 ఓవర్లలో 48/3కు పరిమితం చేసి అలవోకగా గెలవగలిగే స్థితిలో నిలిచినా..తరువాయి

Delhi vs Hyderabad: హైదరాబాద్కు హ్యాట్రిక్ ఓటమి.. దిల్లీకి ఐదో విజయం
టీ20 లీగ్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరుకోవడమే లక్ష్యంగా జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. మరికాసేపట్లో హైదరాబాద్, దిల్లీ జట్ల మ్యాచ్ జరగనుంది. టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్.. తొలుత ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు.తరువాయి

Delhi: కుల్దీప్ మాయ.. కోల్కతాపై దిల్లీ విజయం
కుల్దీప్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడి చేస్తే.. ఛేదనలో వార్నర్, పావెల్ ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. టీ20లో దిల్లీకి నాలుగో విజయం. అయితే స్వల్ప లక్ష్యమే అయినా ఆ జట్టుకు కష్టపడక తప్పలేదు. ఉమేశ్ అద్భుతంగా బౌలింగ్ చేసినా కోల్కతా వరుసగా అయిదో పరాజయాన్ని చవిచూసింది...తరువాయి

Momma Story Arts: అమ్మయ్యే క్షణాల్ని ఫొటోల్లో బంధిస్తోంది!
‘అమ్మయ్యే క్షణం మహిళకు పునర్జన్మతో సమానం’ అంటుంటారు పెద్దలు. అలాంటి అరుదైన ఘట్టాన్ని మాటల్లో వర్ణించలేం.. అందుకే ఆ అద్భుత క్షణాల్ని ఫొటోల్లో బంధిస్తూ తల్లులకు అమూల్యమైన బహుమతిని అందిస్తోంది దిల్లీకి చెందిన ఉర్షితా సైనీ గుప్తా. ఫొటోగ్రఫీపై మక్కువతో లాయర్గా కెరీర్ను.......తరువాయి

ఫైవ్ స్టార్ హోటళ్లలో.. వీళ్ల చేతి మొఘలాయి రుచులు!
వారంతా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన వారిని ఉన్న చోట ఉండనివ్వలేదు. కానీ వారి అత్తింటి వారు ఇందుకు ససేమిరా అన్నారు. ‘మీరు బయటికెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ అంటూ నిరుత్సాహపరిచారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. అంతా ఒక్కచోట చేరి.. ఓ చిన్నసైజు వంటశాలను.......తరువాయి

Jahangirpuri: జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్.. కలగజేసుకున్న సుప్రీం
దేశ రాజధాని నగరం దిల్లీలోని జహంగీర్పురిలో ఘర్షణ వాతావారణం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను వ్యతిరేకంగా ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చర్యలు ప్రారంభించగా.. సుప్రీంకోర్టు కలగజేసుకుంది.తరువాయి

weather: గరిష్ఠ ఉష్ణోగ్రతల నుంచి రాజధానికి ఉపశమనం
దేశరాజధానిలో గత మూడు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాయుగుండాలు, మేఘాలు ఏర్పడనున్నట్లు చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోనితరువాయి

CM KCR: 24 గంటల్లో చెప్పాలి
‘తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోదీ, పీయూష్ గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మా రాష్ట్రం సహా అన్ని చోట్లా ధాన్యం కొనుగోలు చేయండి. మీ నుంచి ఆదేశాల కోసం 24 గంటలు ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. మా నిర్ణయం తీసుకుంటాం. మీ వెంట మాత్రం పడతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దిల్లీ తెలంగాణభవన్లో సోమవారం నిర్వహించిన దీక్షలో ఆయన ప్రసంగించారు. 30 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ చరిత్ర..తరువాయి

CM KCR: నేడు దిల్లీలో కేసీఆర్ దీక్ష
తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ ఉద్యమిస్తున్న తెరాస మరింత ఒత్తిడి పెంచేందుకు దేశ రాజధానిలో దీక్షకు సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణభవన్లో సోమవారం ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దీన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు...తరువాయి

Lucknow vs Delhi: లఖ్నవూ.. హ్యాట్రిక్
52/0.. తొలి ఆరు ఓవర్లకు దిల్లీ స్కోరిది. పృథ్వీ షా దూకుడు మీదున్నాడు.. మరో ఎండ్లో వార్నర్ ఉన్నాడు.. బ్యాటింగ్ లోతు చాలా ఉంది.. ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. కానీ చివరకు చూస్తే 149/3. టెస్టుల్లోనే టీ20 ఆట ఆడే పంత్.. పొట్టి ఫార్మాట్లో టెస్టు బ్యాటింగ్ చేసిన వేళ.. వికెట్లుతరువాయి

Gujarat: ఖాతాలో రెండో విజయం.. గుజరాత్ అదరహో..
జరాత్ మెరిసింది. శనివారం జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో దిల్లీని ఓడించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (84; 46 బంతుల్లో 6×4, 4×6) మెరవడంతో మొదట గుజరాత్ 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఛేదనలో లోకీ ఫెర్గూసన్ (4/28) పదునైన పేస్కు దెబ్బతిన్న దిల్లీ 9 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. రిషబ్ పంత్ (43; 29 బంతుల్లో 7×4) టాప్ స్కోరర్.తరువాయి

Telangana News: దిల్లీలో ధాన్యం మంటలు
ధాన్యం సేకరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, కమలాకర్, అజయ్, ప్రశాంత్రెడ్డిలు సమావేశమైనప్పటికీ విషయం కొలిక్కిరాలేదు. పైగా రాజకీయంగా మంటలు రాజేసింది. తెలంగాణలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని గోయల్ ఆరోపించగా..తరువాయి

Ukraine crisis: ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం
రష్యా యుద్ధ ప్రకటనతో ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిపోతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దేశం గగనతలాన్ని మూసివేసింది. దాంతో ఆ దేశంలో ఉన్న భారతీయు పౌరుల్ని తీసుకువచ్చేందుకు దిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది.తరువాయి

Smriti Irani: భాజపా గుళ్లు నిర్మిస్తుంటే.. ఆప్ మద్యం దుకాణాలు తెరుస్తోంది: స్మృతి ఇరానీ
దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. పంజాబ్, గోవాలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో భాజపా, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఆప్ కన్వినర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలుతరువాయి

ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. నాకేంటి క్యాన్సర్ అనుకున్నా..!
రొమ్ము క్యాన్సర్.. ఈ పేరు వినగానే మన వెన్నులో వణుకు పుడుతుంది.. దీని బారిన పడితే ఇక జీవితం ముగిసినట్లే అనే ఆలోచనలో ఉండిపోయి జీవచ్ఛవంలా బతుకుతుంటారు కొందరు. కానీ ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని చెబుతోంది దిల్లీకి చెందిన స్వప్న. తానూ రొమ్ము క్యాన్సర్ బాధితురాలినేనని, మొదటి దశలో గుర్తించడం వల్ల ఈ మహమ్మారిపైతరువాయి

Vacant Posts: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఎన్నంటే?
దేశంలోని ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీలైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ద్వారా 2018-19; 2020-21లలో 2,65,468 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు......తరువాయి

ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. దిల్లీలో 5 శాతానికి పాజిటివిటీ రేటు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు స్థానిక యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూను...తరువాయి

Delhi Woman: మహిళలను మనుషుల్లా చూడరు.. దిల్లీ ఘటనపై రాహుల్ గాంధీ ఆవేదన
ఇటీవల దేశ రాజధాని దిల్లీలో 20 ఏళ్ల వివాహితపై కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆపై ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజునే చోటుచేసుకున్న ఈ దారుణాన్ని...తరువాయి

TS news : రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కేంద్రం ప్రతిపాదనలు : కేసీఆర్
కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్ల నిబంధనల సవరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్తరువాయి

Republic Day: గణతంత్ర వేడుకల్లో వారికి అనుమతి లేదు:దిల్లీ పోలీస్
మరో రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఏటా దిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రాదాయాలను ప్రతిబింబించేలా పలు షకటాల ప్రదర్శన, సైన్యం కవాతులు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే, ఈ వేడుకలనుతరువాయి

Delhi: దిల్లీలో కొవిడ్ వ్యాప్తి తగ్గుతోంది.. వాటి ఫలితంగానే
దేశ రాజధాని దిల్లీలో రెండు రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. వారాంతపు కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో దోహదపడ్డాయని తెలిపారు. మరో మూడు, నాలుగు...తరువాయి

Rajdhani Express: ముంబయి-దిల్లీ ‘రాజధాని’కి తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పించేందుకు దుశ్చర్య?
ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు శుక్రవారం రాత్రి గుజరాత్లోని వల్సాడ్ సమీపంలో రైల్వే ట్రాక్పై ఉంచిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, ఇందులో ఎవరికీ గాయాలు...తరువాయి

Covid Cases: దిల్లీలో కేసులు పైపైకి.. 25 శాతం దాటిన పాజిటివిటీ రేటు
దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల వ్యవధిలో స్థానికంగా 21,259 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారంతో నమోదైన 19,166 కేసులతో పోల్చితే...తరువాయి

Third wave: ఈ నెలాఖరుకు గరిష్ఠ కేసులు.. మార్చి మధ్యనాటికి ముగింపు
రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మూడో వేవ్ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నెలాఖరుకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి(పీక్)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్...తరువాయి

Arvind Kejriwal: ‘నిబంధనలు పాటిస్తే.. దిల్లీలో నో లాక్డౌన్’
దేశ రాజధాని దిల్లీలో రోజువారీ కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. శనివారం ఏకంగా 20 వేలు దాటిపోయాయి. పాజిటివిటి రేటు సైతం 19.60 శాతానికి చేరుకుంది. మరోవైపు మహమ్మారి కట్టడి కోసం ఆప్ ప్రభుత్వం ఇప్పటికే వీకెండ్ లాక్డౌన్...తరువాయి

Covid Cases: ‘ఆస్పత్రుల్లో చేరికలు తక్కువే.. భయపడాల్సిన అవసరం లేదు’
దిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా.. భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్థానికులకు అభయం ఇచ్చారు. దేశ రాజధానిలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కేసులు బయటపడుతున్న నేపథ్యంలో.. ఆదివారం కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ప్రస్తుతం...తరువాయి

Third Wave: ‘దిల్లీ, ముంబయిలోనికొన్ని క్లస్టర్లలో మూడో వేవ్ షురూ!’
దేశ రాజధాని దిల్లీతోపాటు ముంబయిలోనూ కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. దిల్లీలో ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. తాజాగా ఈ రెండు నగరాల్లో కరోనా పరిస్థితులను విశ్లేషిస్తూ.. మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు...తరువాయి

Resident Doctors: దిల్లీలో కొనసాగుతోన్న ఉద్రిక్తత.. రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేతకు పిలుపు
నీట్- పీజీ 2021 కౌన్సెలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ రెసిడెంట్ వైద్యులు దిల్లీలో కొద్ది రోజులుగా చేపడుతోన్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పోలీసులు, వైద్యులు ఒక దశలో బాహాబాహీకి దిగారు. మంగళవారం సైతం ఇదే వాతావరణం కొనసాగుతోంది...తరువాయి

Anand Mahindra: దివ్యాంగుడి పట్టుదలకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా.. సంస్థలో ఉద్యోగం ఆఫర్!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రతిభ చాటుకున్నవారితోపాటు ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి.. అండగానూ నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు...తరువాయి

Covid: దిల్లీలో ఆరు నెలల గరిష్ఠానికి కొవిడ్ కేసులు.. ఎల్లో అలర్ట్కు అవకాశం!
దేశ రాజధాని దిల్లీలో మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒమిక్రాన్ విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో నగరంలో 331 కేసులు నిర్ధారణ కాగా.. అందులో 142 ఒమిక్రాన్ కేసులే. పాజిటివిటీ...తరువాయి

Arvind Kejriwal: రోజుకు లక్ష కరోనాకేసులు వచ్చినా ఎదుర్కోగలం..!
కరోనా రెండోదశలో ఉక్కిరిబిక్కిరి అయిన దిల్లీ.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు గట్టి బదులిచ్చేందుకు సిద్ధం అవుతోంది. రోజుకు లక్ష కొత్త కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.తరువాయి

omicron: దేశంలో 160 దాటిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆ వేరియంట్ బాధితుల సంఖ్య 160 దాటింది. మొత్తం కేసులు 161కి చేరగా.. 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు.తరువాయి

Rohini Court: ‘ఆ న్యాయవాదిని చంపేందుకే టిఫిన్ బాక్స్ బాంబు పెట్టా’
దిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి దిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ తాజాగా ఓ డీఆర్డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేసింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఓ లాయర్ను హతమార్చేందుకే ఈ పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీలు, ఘటన జరిగిన...తరువాయి

10 ఏళ్లు పూర్తయిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు.. దిల్లీ ప్రభుత్వం నిర్ణయం
దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా స్థానిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా.. జనవరి 1, 2022 నాటికి పదేళ్లు పూర్తయ్యే, పూర్తయిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దు చేయనుంది. ఈ మేరకు రవాణా శాఖ...తరువాయి

100 Years Old Restaurants: వందేళ్లు దాటినా ఫుడ్ లవర్స్ను ఆకర్షిస్తున్న రెస్టారంట్లు ఇవే!
కొన్నేళ్ల నుంచి నిరంతరంగా భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్న కొన్ని రెస్టారంట్లు మన దేశంలో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందేళ్లకు పైగా సేవలందిస్తూ తమ కమ్మని వంటకాలతో ఫుడ్ లవర్స్ను ఆకర్షిస్తున్న రెస్టారంట్లుతరువాయి

Omicron: దేశంలో మరో 8 ఒమిక్రాన్ కేసులు..49కి చేరిన బాధితుల సంఖ్య
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా తన ఉనికి చాటుతోంది. మంగళవారం దిల్లీ, రాజస్థాన్లో చెరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ రకం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దిల్లీలో ఒమిక్రాన్ కేసులు ఆరుకు చేరగా.. రాజస్థాన్లో 13కు పెరిగాయి. దీనిపై ఆయా ఆరోగ్య శాఖ మంత్రులు స్పందించారు.తరువాయి

Farmers agitation: రెండ్రోజుల్లో దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తాం: రైతులు
ఏడాదికిపైగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. నూతన సాగుచట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేసింది. కాగా.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా డిమాండ్లపై సానుకూలంగాతరువాయి

Delhi Pollution: పాకిస్థాన్ పరిశ్రమలపై నిషేధం విధించాలంటున్నారా..?
దేశ రాజధాని నగరం దిల్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దాంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించింది.తరువాయి

Gautam Gambhir: బెదిరింపులకు భయపడను: గౌతమ్ గంభీర్
మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఈ బెదిరింపులకు భయపడనని అన్నారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. బెదిరింపుల దృష్ట్యా గౌతమ్ గంభీర్కు పోలీసులు భద్రతతరువాయి

punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
వచ్చే ఏడాది పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, పంజాబ్లో అధికారమేతరువాయి

Justice NV Ramana: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర: జస్టిస్ ఎన్.వి.రమణ
న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి...తరువాయి