
సంబంధిత వార్తలు

T20 League : వచ్చారు.. పట్టుకుపోయారు
15 ఏళ్ల కిందట టీ20 లీగ్ మొదలైనప్పటి నుంచి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్నాయి కొన్ని జట్లు. కానీ ఇలా లీగ్లో అరంగేట్రం చేసిందో లేదో అలా కప్పు కొట్టేసింది గుజరాత్. తొలిసారి జట్టుగా ఏర్పడ్డ ఆటగాళ్లతో, పెద్దగా స్టార్లు కూడా లేకుండా, అతి తక్కువ అంచనాలతో లీగ్లో అడుగు పెట్టి.. మరే జట్టుకూ సాధ్యం కాని సమష్టితత్వంతో, నిలకడతో....తరువాయి

బావిలో శవాలుగా.. ఇద్దరు పిల్లలు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు
రాజస్థాన్లోని జైపుర్ సమీప దూదూ ప్రాంత బావిలో శనివారం తేలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇవి హత్యలా.. ఆత్మహత్యలా అన్నది విచారిస్తున్నారు. చనిపోయిన చిన్నారుల్లోతరువాయి

T20 League: క్వాలిఫయర్-2లో ఆసక్తికర ఘటన.. అభిమాని కోరికను నెరవేర్చిన ఆటగాడు
టీ20లో ప్లే ఆఫ్స్లో భాగంగా శుక్రవారం రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫయర్-2 జరిగింది. ఈ కీలకమైన పోరులో జోస్ బట్లర్ (106*; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లు) శతక్కొట్టడంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించితరువాయి

Rajasthan vs Bangalore: బట్లర్ కొడితే.. రాజస్థాన్ ఫైనల్లో
ఈ 15వ సీజన్.. ఫైనల్ చేరాలంటే చివరి అవకాశం.. లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ప్రత్యర్థి తక్కువదేమీ కాదు.. కానీ పవర్ ప్లే ముగిసే సరికే ఆ జట్టుకు విజయం తేలికైపోయింది. అప్పుడే సాధించాల్సిన రన్రేట్ ఓవర్కు 6.50 పరుగులుగా మారింది. ఇక మ్యాచ్ ఎన్ని ఓవర్లలో ముగుస్తుందనే దానిమీదే ఆసక్తి. అందుకు కారణం బట్లర్. అతను బ్యాట్ పడితే బౌండరీలు సలామ్ కొట్టాయి. సిక్సర్లు ఖాతాలో చేరాయి. మరో సెంచరీ అతడి ఒల్లో వాలింది. సూపర్ ఫామ్లో ఉన్న అతని జోరుకు రాజస్థాన్ తుదిపోరు చేరింది.తరువాయి

Rajasthan vs Chennai: రాజస్థాన్ డబుల్ ధమాకా
చెన్నైతో పోరు.. రాజస్థాన్ గెలవాలంటే 3 ఓవర్లలో 32 పరుగులు చేయాలి! కీలక బ్యాటర్లంతా ఔటయ్యారు.. కానీ రవిచంద్రన్ అశ్విన్ వదల్లేదు.. మెరుపు షాట్లతో చెలరేగిన అతడు రాజస్థాన్కు విజయాన్ని కట్టబెట్టాడు. 14 మ్యాచ్ల్లో తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్ బెర్తే కాక పట్టికలో రెండో స్థానంలో కూడా దక్కించుకుంది రాజస్థాణ్. లఖ్నవూ కూడా 18 పాయింట్లతోనే ఉన్నా.. మెరుగైన రన్రేట్తో రాజస్థాన్ (0.298) టాప్-2లో స్థానం దక్కించుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకు ప్లేఆఫ్స్లో ఒక మ్యాచ్ ఓడినా ఇంకో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.తరువాయి

Rajasthan: రాజస్థాన్లో హింసాత్మక ఘటనలకు ఆ రెండే కారణం! సీఎం గహ్లోత్ ఆరోపణలు
రాజస్థాన్లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల విషయమై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గురువారం భాజపా, ఆరెస్సెస్లపై మండిపడ్డారు. ఈ రెండూ.. రాష్ట్రంలో హింసను ప్రేరేపించాయని ఆరోపించారు. ‘ఆరెస్సెస్, భాజపా.. ఓ అజెండాను...తరువాయి

అక్కడ.. పిల్లలు పుట్టాకే పెళ్లి!
సహజీవనం మన సంస్కృతి కాదు.. ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి తర్వాతే ఒక్కటి కావాలి.. పిల్లల్ని కనాలి. లేదంటే మహిళపైనే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. కానీ ఆ తెగలో మాత్రం స్త్రీలు తమకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేయచ్చు.. పిల్లల్ని కనచ్చు.. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవచ్చు.. నచ్చకపోతే అతడితో...తరువాయి

Ravichandran Ashwin: నేను అందుకే వెళ్లాల్సి వచ్చింది.. రిటైర్డ్ ఔట్పై అశ్విన్ ఏమన్నాడంటే?
లఖ్నవూతో మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు అశ్విన్ రిటైర్డ్ ఔట్ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన నిర్ణయంపై ఇప్పుడు అశ్విన్ కూడా స్పందించాడు. తన నిర్ణయం గురించి వివరించాడు. ‘‘అది వ్యూహాత్మక నిర్ణయం. గౌతమ్ తర్వాతతరువాయి

Bangalore vs Rajasthan: కార్తీక్ ధనాధన్
బెంగళూరు అదరహో. టీ20 క్రికెట్ లీగ్లో ఆ జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వేళ.. రాజస్థాన్ను ఓడించింది. చకచకా వికెట్లు పడగొట్టిన రాజస్థాన్ ఓ దశలో బలమైన స్థితిలో నిలిచినా.తరువాయి

T20 League: రాజస్థాన్కు రెండోది చిక్కేనా?
ఇటీవల కన్నుమూసిన స్పిన్ దిగ్గజం షేన్వార్న్ సారథ్యంలో అనామక జట్టుగా అడుగుపెట్టి, అంచనాలను తలకిందులు చేసి.. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. అంతే ఆ జట్టు జైత్రయాత్ర అక్కడే ఆగిపోయింది. 14 సీజన్లు గడిచిపోయాయి కానీ మరోసారి ఆ జట్టు విజేతగా నిలవలేకపోయింది.తరువాయి

Shanti Dhariwal: ‘అత్యాచార కేసుల్లో నంబర్ వన్.. ఎందుకంటే మాది పురుషుల రాష్ట్రం’
అత్యాచారాల విషయంలో రాజస్థాన్ మంత్రి ఒకరు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అత్యాచార కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే.. రాజస్థాన్ పురుషుల రాష్ట్రం’ అని రాష్ట్ర శాసనసభ...తరువాయి

Omicron: దేశంలో మరో 8 ఒమిక్రాన్ కేసులు..49కి చేరిన బాధితుల సంఖ్య
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా తన ఉనికి చాటుతోంది. మంగళవారం దిల్లీ, రాజస్థాన్లో చెరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ రకం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దిల్లీలో ఒమిక్రాన్ కేసులు ఆరుకు చేరగా.. రాజస్థాన్లో 13కు పెరిగాయి. దీనిపై ఆయా ఆరోగ్య శాఖ మంత్రులు స్పందించారు.తరువాయి

Crime News: 15 మంది టీచర్లపై గ్యాంగ్రేప్ ఆరోపణలు!
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్తోపాటు 15 మంది టీచర్లపై అదే పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థినులు గ్యాంగ్రేప్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆ 15 మందిలో అయిదుగురు మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరి సాయంతోతరువాయి

Supreme Court: మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం విషయమై సుప్రీం కోర్టు సోమవారం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలపై మండిపడింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారంపై విచారణ...తరువాయి

Mobiles : మొబైల్కు బానిసై.. మానసిక రోగిగా మారి..!
నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా, తెలియకుండానే తిండి, నిద్ర మానేసి చరవాణిని ఓ వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్ వినియోగానికి అతిగా అలవాటు పడిన ఓ యువకుడు చివరికి..తరువాయి

కుమార్తెకు కన్యాదానం చేసి బ్లాంక్ చెక్ ఇచ్చిన తండ్రి.. ఎందుకో తెలుసా..?
జీవితంలో మధురఘట్టమైన పెళ్లివేడుక నాడు విశాల హృదయం చాటింది ఆ అమ్మాయి. తన కుమార్తె ఆశయాన్ని తీర్చి.. ఆ వేడుకను అందంగా మలిచాడు ఆ తండ్రి. ఆ వేడుక రోజున ఆ తండ్రీకూతురు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఓ వార్త సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం..తరువాయి

సన్మాన వేదికపై రాజస్థాన్ సీఎంకు చేదు అనుభవం
‘‘అనుకున్నదొక్కటీ.. అయింది ఒక్కటీ... బోల్తా కొట్టిందిలే..’’ పాటను గుర్తుచేసేలా ఉంది రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన. అవును మరి! సీఎం ఉపాధ్యాయులను సన్మానించడానికి వస్తే.. అక్కడున్న ఉపాధ్యాయులు సన్మానం కాదు ముందు మా సమస్యలు పరిష్కరించండంటూ జరుగుతున్న అన్యాయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు.తరువాయి

Rajasthan Royals: దంచికొట్టిన రాజస్థాన్
రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఆ జట్టు అదరగొట్టింది. శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ విధ్వంసం సృష్టించిన వేళ.. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి, టేబుల్ టాపర్ చెన్నైని చిత్తుగా ఓడించింది. 12 మ్యాచ్ల్లో రాజస్థాన్కు ఇది అయిదో విజయం.తరువాయి

టీకాల కొరత.. ప్రధానికి మరో సీఎం లేఖ
దిల్లీ: కరోనాపై పోరులో టీకా కొరత ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... టీకాలు నిండుకుంటున్నాయని పలు రాష్ట్రాలు అభ్యర్థనలు చేస్తున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే కేందాన్ని కోరగా.. తాజాగా రాజస్థాన్ కూడా ఈ జాబితాలోకి చేరింది.తరువాయి

తనను తానే చెక్కుకుని... శిల్పిగా మలుచుకుని..
అది గుడ్గావ్లోని బిజీ జాతీయ రహదారి. వేల సంఖ్యలో వాహనాలు రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. వాటి శబ్దాలతో చెవులు చిల్లుపడేలా ఉన్నాయి. దుమ్మూ, ధూళి ఆ ప్రాంతాన్ని కమ్మేస్తోంది. కానీ ఇవేవీ ఆ పక్కనే ఓ భారీ శిల్పాన్ని చెక్కుతోన్న డాక్టర్. స్నేహలత ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. మహిళలు అరుదుగా ఉండే శిల్ప కళారంగంలో స్నేహ తన ప్రతిభతో సత్తా చాటుతున్నారావిడ....తరువాయి

టీకా పంపిణీ.. టాప్లో రాజస్థాన్
ఓ వైపు దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్నా.. మరోవైపు కొవిడ్కు వ్యతిరేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో భారత్ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్లో ఇప్పటివరకు అత్యధికంగా 25(25,11,418 ) లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా...తరువాయి

₹72లక్షల మద్యం దుకాణం ₹510 కోట్లు పలికింది!
రాజస్థాన్లో ఓ మద్యం దుకాణం ఎవరూ ఊహించనంత ధర పలికింది. కేవలం రూ.లక్షలు విలువ చేసే మద్యం దుకాణాన్ని వేలంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు రూ.510కోట్లకు వేలం పాడి సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7వేలకుపైగాతరువాయి

రాజస్థాన్లో బర్డ్ఫ్లూ కలకలం
రాజస్థాన్లో బర్డ్ఫ్లూ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.ఇప్పటికే కరోనా వైరస్తో అతలాకులమవుతున్న తరుణంలో ఇదో కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. తాజాగా జైపూర్లోని జలమహల్ సమీపంలో బర్డ్ఫ్లూ కారణంగా 7 కాకులు మృతి చెందాయి. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన కాకుల సంఖ్య...తరువాయి

ప్రేమలో జిహాద్కు స్థానం లేదు: అశోక్ గహ్లోత్
దేశాన్ని విడదీసేందుకే భాజపా ‘లవ్జిహాద్’ అనే పదాన్ని సృష్టించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ శుక్రవారం అన్నారు. ప్రేమలో జిహాద్కు స్థానం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో భాజపాపై విమర్శలు గుప్పించారు.తరువాయి

ఎట్టకేలకు హైదరాబాద్ విజయం
గెలవక తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్తో తలపడిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మనీష్ పాండే(83), విజయ్ శంకర్(52) రాణించడంతో రాజస్థాన్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(4), బెయిర్స్టో(10) విఫలమయ్యారు. వీరిద్దరూ జోఫ్రాఆర్చర్ బౌలింగ్లో ఆదిలోనే వెనుతిరిగారు. ఆపై జోడీ కట్టినతరువాయి

సిరాజ్ ఆగాల్సిందే.. సర్దార్లతో జిమ్మీ.. శ్రేయస్ త్రో
చూస్తుండగానే టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే దిల్లీ, బెంగళూరు, ముంబయి ప్లేఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచాయి. ఇక చెన్నై మినహా మిగిలిన అన్ని జట్లూ నాలుగో స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జట్ల ఆటగాళ్లు ఎవరెలా సందడి చేస్తున్నారో ఓ లుక్కేద్దాం....తరువాయి

చెన్నై బాధ .. బుమ్రా ధ్యాస.. కోల్కతా కొత్త పాట
యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లూ తొమ్మిదేసి మ్యాచ్లు పూర్తి చేసుకోగా చెన్నై 10 ఆడింది. గతరాత్రి రాజస్థాన్తో తలపడిన మ్యాచులో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది! ఇక మిగిలిన జట్లు...తరువాయి

అదరగొట్టిన సూర్య... రాజస్థాన్ లక్ష్యం 194
సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×2) అజేయ అర్ధశతకంతో అదరగొట్టిన వేళ.. రాజస్థాన్కు ముంబయి 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ముంబయికితరువాయి

కొవిడ్ కూరలు.. మాస్కు రోటీలు
ప్రపంచమంతా ఇప్పడు కరోనామయం. ఈ మహమ్మారి ధాటికి అనేక వ్యాపారాలు నిలిచిపోయాయి. ఈ సవాళ్ల నుంచే కొందరు అవకాశాల్ని వెతుక్కుంటూ వినూత్న రీతిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ కోవలోకే రాజస్థాన్లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం వచ్చింది. కరోనాపై అవగాహన కల్పించేలా కొవిడ్ కూరలు, మాస్కు రోటీలను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.తరువాయి

రాజస్థాన్ సంక్షోభం... జ్యోతిరాదిత్య కామెంట్!!
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్కు చెందిన భాజపా ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జ్యోతిరాధిత్య సింథియా కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్నుద్దేశిస్తూ ఆదివారం ట్వీట్ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడ్డారు. పార్టీ పరంగా పక్కన పెట్టడమే కాక.. సీఎం అశోక్ గహ్లోత్ నుంచి.......తరువాయి

ఇంకెప్పుడు మేల్కొంటారు?: కపిల్ సిబల్
రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వేడి రాజుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయంలో చురుకుగా వ్యవహరించాలని పార్టీని కోరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలతో............తరువాయి

వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం..!
రాజస్థాన్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందంటూ నిన్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కొంతమంది శాసనసభ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి గహ్లోత్ నన్ను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ సచిన్పైలట్ ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.తరువాయి

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్ర
రాజస్థాన్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు చొప్పున ఇవ్వజూపుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇలాంటి..........తరువాయి

కరోనా అంటించారని రూ.6 లక్షల జరిమానా
దేశంలో ఓ వైపు కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ వివాహలు, పలు శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున కరోనా కేసులుతరువాయి

యోగి×ప్రియాంక: అవి రాజస్థాన్ బస్సులు!
సంక్షోభ కాలంలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఉత్తర్ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ బస్సులే లేవని స్పష్టం చేశారు. అవన్నీ రాజస్థాన్ ప్రభుత్వానికి చెందినవని వెల్లడించారు...తరువాయి

విధానసభలోకి మిడతలతో వెళ్లిన ఎమ్మెల్యే
చట్టసభల్లో అధికార విపక్ష పార్టీ సభ్యుల వాదోపవాదాలు సహజమే. అధికార పక్షం అమలు చేస్తున్న చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోని లోటుపాట్లను ప్రతిపక్ష సభ్యులు ఎండగడుతుంటారు. కొన్ని అయితే రాజస్థాన్ విధానసభలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేంటంటే.. బికనీర్ భాజపా ఎమ్మెల్యే బిహారీలాల్..తరువాయి

ఆస్థమాకూ ప్రథమ చికిత్స
ఆస్థమాతో బాధపడేవారికి అది ఎప్పుడు ఉద్ధృతమవుతుందో తెలియదు. పుప్పొడులు, దమ్ము ధూళి, జంతువుల బొచ్చు, పొగ, చల్లటి గాలి, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి కారకాలు ఏవైనా ఆస్థమాను ప్రేరేపించొచ్చు. దీంతో ఉన్నట్టుండి ఆయాసం, మాట్లాడటంలో ఇబ్బంది, విడవకుండా దగ్గు, చర్మం రంగు మారటం.. ముఖ్యంగా పెదవులు, వేళ్ల చివర్లు నీలంగా మారటం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో పక్కనుండేవారికీ ఏం చేయాలో పాలుపోదు. తెగ గాబరా పడిపోతుంటారు. అయితే కాస్త నిబ్బరంగా ఉండటం, చేతనైన సాయం చేయటం ఎంతో మంచిది.తరువాయి

ఆకలి పంచ్
2006 విశాఖ పోర్టు స్టేడియం.. బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. బక్క పలచగా ఉన్న ఆ కుర్రాడు అన్న పక్కన వాలుతూ నిల్చొని.. అంత కళ్లేసుకుని బౌట్లు చూస్తున్నాడు. ఆ వయసులో వేరే పిల్లాడు అయితే బోర్ కొట్టి పక్కకి వెళ్లిపోతాడు. లేదా ఇంటికి వెళిపోదాం అని అంటాడు.. కానీ ఇతను మాత్రం చూపు పక్కకు తిప్పట్లేదు. ఒకటే ఏకాగ్రత!..తరువాయి

యోయోధులెవరు?
అతడు యోయో పరీక్ష పాసయ్యాడా.. ఐతే ఓకే..! జట్టు ఎంపికలో భాగంగా టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ సభ్యులు ఇప్పుడిలానే చర్చిస్తున్నారు! ఎందుకంటే భారత జట్టుకు ఎంపికవ్వాలంటే ఇప్పుడు ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఫిట్నెసే. నైపుణ్యం, ఫామ్కు తోడు అదనంగా యోయో అర్హత కలిగిన క్రికెటర్కే జట్టులో చోటుంటుంది. ఇది బీసీసీఐ శాసనం. అన్ని అర్హతలున్నా...తరువాయి

దీవుల్లో దీవులై!
అనగనగా ఓ దీవి...ఆ దీవిలో సరస్సు...అందులో ఓ దీవి...మళ్లీ దాంట్లో ఓ సరస్సు...ఆ సరస్సులో ఇంకో దీవి... ఏంటీ ఇదంతా?చదవడానికే గందరగోళంగా ఉంది అంటారా?ఏమిటో ఆ వివరాలు? కొన్నిచోట్ల దీవుల్లో సరస్సులుంటాయి. మరి కొన్నిచోట్ల సరస్సుల్లో దీవులు ఉంటాయి. కానీ ఫిలిప్పీన్స్ దీవుల సముదాయంలో ఉన్న లూజాన్ అనే ఓ ద్వీపం అలా ఇలా కాదు. అంతకు మించి.తరువాయి

ఎంత మంది? ఎన్ని పండ్లు?
కొంతమంది మిత్రులు కలిసి ఓ దగ్గర చేరారు. సరదాగా మామిడి తోటకు వెళ్లారు. కొన్ని మామిడి పండ్లు కోశారు. అన్నింటినీ ఓ చోట కుప్పగా పోసి తలా రెండు తీసుకున్నారు. అప్పుడు వారిలో ఒకడికి పండ్లు రాలేదు. దాంతో అందరూ ఒక్కోటి పంచుకుంటే, చివరకి ఒక పండు మిగిలిపోయింది. మరి మిత్రులు ఎంత మంది? మొత్తం వారు కోసిన మామిడి పండ్లు ఎన్ని?తరువాయి

రమ్మంటోంది.. ఔషధరంగం!
ఏ మాత్రం నలతగా ఉన్నా అందరం ఆసుపత్రికి వెళ్లిపోతాం. వైద్యుడు వివరాలడిగి చిన్న చీటి మన చేతిలో పెడతాడు. ఆ బ్రహ్మరాతని సునాయాసంగా చదివేసి ఎలాంటి పొరపాటు లేకుండా మందులిచ్చే వాళ్లే ఫార్మసిస్ట్లు. అందరి ఆరోగ్యరక్షణే పరమావధిగా పనిచేసే ఈ ఫార్మసీ రంగంలోకి ప్రవేశించాలంటే కొన్ని కోర్సులు చేయాలి. హెల్త్కేర్కి సంబంధించి వివిధ విభాగాల్లో ఈ నిపుణులకు ఎప్పటికీ తరగని డిమాండ్ ఉంటోంది...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
- మనువాడే వేళ మచ్చలేని అందం..!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
- నెలలో నాజూకు నడుము!
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
- నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..
- Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?