
సంబంధిత వార్తలు

Tirumala: సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకే మొదట దర్శనం
తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్ల ద్వారా మంగళవారం వరకు టోకెన్లు పొందిన భక్తులకే మొదట స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్బాబు తెలిపారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం లైన్లో వచ్చే భక్తులను తర్వాత అనుమతిస్తామని చెప్పారు.తరువాయి

TTD: తితిదే ఈవో పోస్టు... పార్ట్టైం ఉద్యోగమా?
తితిదే కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే కాదు. అదో పెద్ద వ్యవస్థ. ఆదాయం, భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఆలయం. రూ.3,096 కోట్ల వార్షిక బడ్జెట్. 11 వేల మందికి పైగా సిబ్బంది.. రోజూ వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం క్యూ కట్టే ప్రముఖులు.తరువాయి

TTD: కొండంత కష్టం
తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.తరువాయి

Andhra News: వైకుంఠం-2లోని భక్తులకు రేపు శ్రీవారి దర్శనం: తిరుమల తిరుపతి దేవస్థానం
శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తిరుమలకు ఇవాళ భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల తర్వాత టోకెన్ల పంపిణీ జరుగుతుండటంతో మూడు పంపిణీ కేంద్రాల వద్ద విపరీతమైన భక్తుల రద్దీ నెలకొని ఇవాళ ఉదయం తోపులాట చోటు చేసుకున్న విషయ...తరువాయి

Chandrababu: భక్తులు అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోంది: చంద్రబాబు
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు....తరువాయి

Tirumala: తితిదే భక్తులకు శుభవార్త... శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అనుమతి
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీ ఉదయం 10గంటలకు...తరువాయి

AP High Court: పాణ్యం ఎమ్మెల్యే కాటసానిపై హైకోర్టు మండిపాటు
కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డిపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసీ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. తితిదే బోర్డు పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన వ్యాజ్యంలో రాంభూపాల్రెడ్డికి పత్రికల్లో ప్రకటనతరువాయి

ముగ్గురు తితిదే బోర్డు సభ్యులపై పిల్ దాఖలైనట్టుపత్రికాప్రకటన ఇవ్వండి: హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్...తరువాయి

TTD: జనవరి నెలకు శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది....తరువాయి

TTD: తప్పిన పెనుముప్పు
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు.తరువాయి

AP News: తిరుమలలో జల విలయం.. వాగులను తలపిస్తున్న కనుమదారులు
తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షానికి భారీగా వరదనీరు ప్రహిస్తోంది. ఎటు చూసినా ప్రవహించే నీటితో పరిస్థితులు భీతావహంగా మారాయి. కనుమదారులు వాగులుగా మారగా.. కాలినడక మార్గాలు జలపాతాన్ని తలపిస్తున్నాయి. ఘాట్ రోడ్డులో విరిగి పడుతున్న చెట్లు, కొండ చరియలతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సెల్లార్లోకి వరదనీరు చేరింది. ...తరువాయి

Ap News: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి...తరువాయి

Tirumala Brahmotsavam: శ్రీవారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం
సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమ్యాయిసప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమ్యాయి.తరువాయి

శ్రీవారి పూలకు... వన్నెలద్దుతున్నారు!
శ్రీవారిసేవలో తరించిన పుష్పాలు ఇకపై భక్తుల ఇళ్లలో అందమైన కళాకృతులుగా దర్శనమివ్వనున్నాయి.. అమ్మవారిని అలంకరించిన కుసుమాలు అగరొత్తులుగా మారి పరిమళాలు పంచనున్నాయి. పూలను పునర్వినియోగంలోకి తీసుకురావాలకున్న తితిదే ప్రయత్నానికి మహిళల నైపుణ్యాలు తోడై వారికి సరికొత్త ఉపాధిమార్గాలుగా మారాయి..తరువాయి

TTD: శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ఎన్నారై భారీ విరాళం
తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస అమెరికాకు చెందిన ఎన్నారై రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా.. తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ ద్వారా విరాళం అందించారు. ..తరువాయి

Tirumala darshan tickets: తిరుమల శ్రీవారి టికెట్లతో వ్యాపారం
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి వ్యాపారం చేసిన ఓ ప్రైవేటు ట్రావెల్స్పై కేసు నమోదైంది. తితిదే నిఘా అధికారుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన రేవతి ట్రావెల్స్తరువాయి

TTD అన్నదానానికి రూ.కోటి విరాళమిచ్చిన నిర్మాత
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణకు ‘భవ్య’ సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత వి.ఆనందప్రసాద్ రూ.కోటి విరాళంగా అందజేశారు. తిరుమలలో అదనపు ఈవో ధర్మారెడ్డిని బుధవారం కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు విరాళానికి సంబంధించిన చెక్కు అందజేశారు.తరువాయి

TTD: ప్రత్యేక అథారిటీ ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అథారిటీ ఛైర్మన్గా తితిదే ఈవో జవహర్ రెడ్డి, కన్వీనర్గా అదనపు ఈవోను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం..తరువాయి

దర్శన టికెట్లతో తిరుమలకు అనుమతి
తిరుమల శ్రీవారి దర్శనానికి ఇప్పటికే ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తితిదే ఉన్నతాధికారులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చేవారు దర్శన టికెట్లను చూపి తిరుమలకు రావొచ్చని వివరించారు.తరువాయి

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జామున నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠతరువాయి

తిరుమల శ్రీవారి దర్శన నిబంధనల తొలగింపు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనలు తొలగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా అమల్లో..తరువాయి

జాతీయహోదా కల్పించండి: తితిదే
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని..తరువాయి

ఆర్థిక మంత్రితో తితిదే ఛైర్మన్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే వద్ద మిగిలిపోయిన పాత నోట్ల వ్యవహారాన్ని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు తీసుకునేలా చూడాలని ఇదివరకే ఆయన కోరారు. రూ.500 నోట్లు 6.34లక్షలు, రూ.1000తరువాయి

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా పెంపు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరోసారి పెంచింది. సెప్టెంబర్ 10వ తేదీ (గురువారం) నుంచి 30వ తేదీ వరకు నిత్యం అదనంగా మరో 3 వేల టిక్కెట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది.తరువాయి

ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు?: మంచు మనోజ్
తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకానికి తితిదే పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై మంచు మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఆస్తుల్ని ఎందుకు అమ్ముతున్నారో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మనోజ్ ట్విటర్లో ప్రకటన విడుదల చేశారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?...తరువాయి

కరోనా ఎఫెక్ట్: తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలకు వచ్చే భక్తులను థర్మల్ గన్ ద్వారా పరీక్షించనున్నట్లు తితిదే వెల్లడించింది. ఇందుకోసం అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్లు, అలిపిరి నడక మార్గాల్లో...తరువాయి

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జారీ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏప్రిల్లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను తితిదే జనవరి 3న ఆన్లైన్లో విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో భక్తులను తితిదే ఎంపిక చేస్తుంది.తరువాయి

కాలేయానికి బిఘాతం!
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయాల్లో కాలేయం ప్రధానమైంది. ఇది అలుపెరగకుండా ఒక కర్మాగారం మాదిరిగా పనిచేస్తూ.. శరీర వ్యవస్థలన్నీ సజావుగా సాగేలా చేస్తుంది. ఒకింత మొండిదైనా కాలేయానికి వైరస్లు, జబ్బుల ముప్పూ ఎక్కువే. ముఖ్యంగా హెపటైటిస్ వైరస్లు ఏమాత్రం అవకాశం దొరికినా దాడి చేసేస్తుంటాయి. రకరకాల ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ చాపకింద నీరులా పాకుతూ.. దీర్ఘకాలం పట్టి పీడిస్తుంది. కాలేయం గట్టిపడటం, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. కాబట్టి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు దీని తీరుతెన్నులను గమనిస్తూ.. జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో చిక్కేంటంటే..తరువాయి

మహా ధామాలు తెరుచుకుంటున్నాయ్
యమునాదేవి అక్కడ స్వేచ్ఛా తరంగిణి.. స్వచ్ఛ వాహిని! గంగమ్మతల్లి పాలవెల్లి.. కల్పవల్లి..! భవహరుడి పుణ్యక్షేత్రం.. శ్రీహరి దివ్యధామం.. అవే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్. ఈ నాలుగు కలియ తిరిగితే.. చార్ధామ్ యాత్ర! దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో.. ఏడాదికోసారి జరిగే ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆరు నెలల పాటు హిమంతో కప్పి ఉండే ఈ పుణ్యక్షేత్రాలు.....తరువాయి

అమ్మేద్దాం స్మార్ట్గా!
ఇంట్లో కూరగాయల నుంచి... వేసుకునే బట్టలు... ధరించే యాక్ససరీస్.... అన్నీ ఆన్లైన్లోనే కొనేస్తున్నాం. అందుకు అనువైన ఆన్లైన్ స్టోర్లకు లెక్కేలేదు. ఆకట్టుకునే ఫొటోలతో ఆన్లైన్ అంగళ్లు స్మార్ట్ ఫోన్లోకి వచ్చేసి తెగ వూరించేస్తుంటాయి. మరి, మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని అంతే అదిరేలా గ్యాలరీ రూపంలో క్రియేట్ చేసి.. వివరాలు జత చేసి... ఆన్లైన్లో అధికారికంగా అమ్మకం చేపట్టాలంటే? ‘అబ్బో... చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతేనా... టెక్నాలజీపై బాగా పట్టుండాలి. మాకున్న మిడిమిడి పరిజ్ఞానంతో అవన్నీ ఎలా సాధ్యం..’ అనే వాళ్లే ఎక్కువ. అలాంటి వారి కోసం క్షణాల్లో ఉచితంగా స్టోర్ని క్రియేట్ చేసుకుని అమ్మకాలు చేపట్టేలా ‘షాప్మాటిక్’ ముందుకొచ్చింది. అదీ మీ చేతితో నిత్యం ఒదిగి ఉండే సెల్ఫోన్లోనే. మీకేమంత టెక్నాలజీ పరిజ్ఞానం కూడా అక్కర్లేదు. మీకు పరిమిత ‘ఆప్’ నాలెడ్జ్తోనే స్టోర్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మోజు తీరాక అమ్మేసే ‘సెకండ్స్’ మార్కెట్ కంటే ఒక మెట్టు పైకెక్కి...తరువాయి

పాపికొండల్లో నన్ను నేను వెతుక్కున్నా
పాఠాలతో పిల్లలను మెప్పించిన ఈ లెక్కల మాస్టారు ప్రేక్షకులను తన పజిల్స్తో కట్టిపడేయడంలో మహాదిట్ట. కథలో మేజిక్.. కథనంలో లాజిక్.. ఇదీ దర్శకుడు సుకుమార్ శైలి. సినిమా తీయడంలో ఎప్పుడూ పదేళ్లు ముందుండే ఈ డైరెక్టర్.. ఈసారి ఏకంగా మూడున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయాడు.. ఆర్య, 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో.. చిత్రాలతో అలరించిన సుకుమార్.. ఇప్పుడు 80ల నాటి సంగతులు రంగరించి.. ‘రంగస్థలం’తో పలకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్తో ‘హాయ్’ మాటామంతీ..తరువాయి

నేనెప్పటికీ ఆ తరగతి మనిషినే
ఓ అమ్మ ఆ అబ్బాయిని చూసి... మా వాడు అచ్చు ఇలాగే అనేస్తుంది. ఓ అక్క తనని చూసి... మా తమ్ముడింతే అనుకుంటుంది. ఓ ఫ్రెండ్ ఇతన్ని చూసి... మన ఫ్రెండేరా..! అనుకుంటాడు. ఓ అమ్మాయి ఈ యువకుడ్ని చూసి... మా పక్కంటి అబ్బాయే గుర్తొస్తున్నాడంటుంది. అందరికీ మనోడే అన్పించే బంధువు... ఇంతమందికి ఇన్ని విధాల కన్పించే వాడేగంటా నవీన్బాబు!తరువాయి

వీడు యోగా చేసిన రాకెట్టూ!
ఏడేళ్ల పిల్లాడు ఆసనాలు వేస్తేనే ఆశ్చర్యపోతాం... మరి అదే పిల్లాడు యోగా గురువు అయితే...? అందరికీ ఆసనాలు నేర్పించేస్తుంటే...! తన అనారోగ్యాన్ని అనూహ్యంగా అధిగమిస్తే...? నమ్మరా? అయితే ఇది చదివేయండి! మనదేశంలో మన ముత్తాతల కాలం నుంచీ యోగా ఉంది. మనందరికీ ఇదేంటో బాగానే తెలుసు.తరువాయి

ఈ పెన్ను లెక్క పెట్టేస్తుంది!
ఓ బుడతడు... భలే ఆలోచన చేశాడు... రాష్ట్రపతి నుంచే బహుమతి అందుకున్నాడు... ఇంతకీ తాను చేసినదేంటి? ఏమా విశేషాలు? మూడో గంట కొట్టారు. పరీక్ష మొదలైంది. గంటలో ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. బన్నూ క్వశ్చన్ పేపర్ తెరవగానే ‘ఆవుపై 100 పదాలు మించకుండా వ్యాసం రాయండి?’ అనే ప్రశ్న కనిపించింది. ఇది నాకు భలే వచ్చేసును. అంటూ వ్యాసం రాయడంతరువాయి

రంగుల క్రెయాన్ ఎలాగబ్బా..?
మనం చక్కగా బొమ్మలు గీసేస్తాం... వాటికి క్రెయాన్లతో రంగులేసేస్తాం... మరి అవి ఎలా తయారవుతాయి..? వాటికి రంగులు ఎలా వస్తాయి..? పదండి... చకచకా చదివేద్దాం! నాన్న కొత్త క్రెయాన్ల ప్యాక్ తెచ్చి ఇస్తే మనం ఎగిరి గంతేస్తాం. వాటితో మన బొమ్మలకు రంగులద్ది ఆనందించేస్తాం. మరి అవి తయారవడానికి ముఖ్యమైన...తరువాయి

స్టీఫెన్ హాకింగ్ ఎలా మాట్లాడతారు?
విశ్వం ఎలా ప్రారంభమైంది? ఎలా ముగుస్తుంది? మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం?... ఇలాంటి జిజ్ఞాసలో శాస్త్ర అధ్యయనంలో తలమునకలవుతున్న స్టీఫెన్ హాకింగ్కి తన 21వ ఏట ‘మోటార్ న్యూరాన్ డిసీజ్’ అనే వ్యాధి వచ్చింది. అది సోకిన వారికి శరీరభాగాలు వాటి ధర్మాల్ని కోల్పోతాయి...తరువాయి

భూమిపై గ్రాహాంతర వాసుల సందడే సందడి!
గ్రహాంతర వాసులు... అంతరిక్ష నౌకలు... విచిత్ర వేషాలు... అదరగొట్టే విన్యాసాలు... అన్నీ కలిస్తేనే స్టార్వార్స్. ఈ స్టార్వార్స్ బొమ్మలన్నా, సినిమాలన్నా, వీడియో గేములన్నా మీకు చెప్పలేనంత ఇష్టం కదూ. అయితే ఈరోజు మరింత ప్రత్యేకంగా వీటి ఆటలు ఆడుకోండి. ఎందుకో తెలుసా?తరువాయి

లోయలో శిల్పాలంట... చెక్కిందెవరంట?
‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అంటూ శిల్పుల నైపుణ్యం గురించి చెప్పిన పాట వినే ఉంటారు. కానీ ఆ శిల్పులే ఆశ్చర్యపోయేలా ఎంతో నైపుణ్యంతో చెక్కినట్లు రకరకాల ఆకృతుల్లో ఉన్న కొన్ని పురాతన శిల్పాలు బయటపడ్డాయి. వాటిని మలచిన శిల్పి ఎవరా అని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అవేంటో చదివేయండి.తరువాయి

సై.. సై.. సైకిల్ స్వర్గం!
వేసవి వచ్చిందంటే సైకిల్పై షికారు చేస్తుంటాం. మరి ఈ సైకిల్ మొట్టమొదటిసారిగా ఎలా ఉండేది? ఎన్ని రకాలుగా మార్పుచెందింది? తెలుసుకోవాలంటే ఏమీ కష్టపడక్కర్లేదు. అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో ఉన్న మ్యూజియం చూస్తే చాలు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ ప్రదర్శనశాల....తరువాయి

వస్తు రవాణా.. మస్తు కొలువులు
మనం తినే తిండి.. వేసుకునే దుస్తులు, మందులు.. ఉపయోగించే మొబైల్, కంప్యూటర్.. నడిపే వాహనం.. ఇలా అన్ని రకాల వస్తువులు ఎక్కడో తయారై మన ఊరిలోకి.. అందులోనూ మన వీధిలోకి.. ఇంకా చెప్పాలంటే ఇంటింటికీ ఎలా వచ్చి చేరుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగదారుడి వరకు వీటిని పాడైపోకుండా సకాలంలో చేర్చడంలో ఎంతోమంది నిపుణులు పని చేస్తుంటారు. నిత్యజీవితంతో ఇంతగా ముడిపడిపోయిన ఈ రంగమే ‘లాజిస్టిక్స్’. వచ్చే నాలుగేళ్లలో ఇందులో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఒక సర్వేలో తేలింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల ఉద్యోగాలు లభించబోతున్నాయి. విస్తృతమైన ఈ రంగంలోకి ప్రవేశించి అవకాశాలను అందుకోవాలంటే లాజిస్టిక్స్కి సంబంధించి కొన్ని కోర్సులు చేయాలి. టెన్త్, ఇంటర్, సాధారణ డిగ్రీ అర్హతలతో అవి అందుబాటులో ఉన్నాయి...తరువాయి

ఖాకీ కొలువులు కొట్టాలంటే..!
పోలీసుశాఖలో ఉద్యోగాలంటే యువతలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. తెలంగాణ పోలీసు నియామక మండలి తాజా నోటిఫికేషన్తో ఆ కొలువుల సంబురం మొదలైంది. ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు ఈ భారీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఐ, కానిస్టేబుళ్ళ కొలువులకు గురిపెట్టి.. శారీరక సామర్థ్య పరీక్షలకూ, రాతపరీక్షలకూ తగిన విధంగా సిద్ధమవ్వాల్సిన తరుణమిది!తరువాయి