
సంబంధిత వార్తలు

Home Loans: అయిదేళ్లలో.. రూ.48 లక్షల కోట్లకు గృహ రుణాల విపణి!
గృహ రుణాలకు దేశంలోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాల నుంచి అధిక గిరాకీ ఉన్నట్లు ‘ఎస్బీఐ రీసెర్చ్’ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ.24 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న గృహ రుణాల విపణి, అయిదేళ్లలో రెట్టింపై రూ.48 లక్షల కోట్లకు చేరుతుందని అంచతరువాయి

Mukesh Ambani: 1000 నగరాల్లో జియో 5జీ
టెలికాం దిగ్గజం జియో దేశంలోని 1000 నగరాల్లో 5జీ సేవలను అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేసింది. సొంత 5జీ టెలికాం గేర్లతో ఇప్పటికే క్షేత్రస్థాయి పరీక్షలను నిర్వహించినట్లు మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తన వార్షిక నివేదిక 2021-22లో వెల్లడించింది. 6జీ పరిశోధనలో ముందున్నతరువాయి

China Mobiles: రూ.12,000 లోపు చైనా ఫోన్లపై నిషేధం?
దేశీయంగా అత్యధికంగా విక్రయమయ్యేవి రూ.12,000 లోపు (150 డాలర్లు) సెల్ఫోన్లే. స్థానికంగా అస్లెంబ్లింగ్/తయారీ చేపట్టిన దేశీయ సంస్థలు కూడా ఈ మోడళ్లే రూపొందిస్తుంటాయి. అయితే షియామీ, వివో, ఓపో, రియల్మీ వంటి చైనా సంస్థల దూకుడుతో, దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్ వంటివి మనుగడకు కష్టపడుతున్నాయి.తరువాయి

Airtel: ఎయిర్టెల్ లాభంలో 467% వృద్ధి
భారతీ ఎయిర్టెల్ అదరగొట్టింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి రూ.1,607 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.283.50 కోట్లతో పోలిస్తే ఈసారి ఐదు రెట్లు (467%) పెరగడం గమనార్హం. చందాదార్ల సంఖ్యతో పాటు ఒక్కో వినియోగదారుపై సగటు ఆర్జన (ఆర్పు)తరువాయి

Stockmarket: 4 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్
మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 4 నెలల గరిష్ఠానికి చేరాయి. హెచ్డీఎఫ్సీ జంట, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రాణించడానికి తోడు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. నిఫ్టీ మళ్లీ 17,500 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 39 పైసలు తగ్గి 79.63 వద్ద ముగితరువాయి

Apollo Hospitals: గురుగ్రామ్లో అపోలో హాస్పిటల్స్
అపోలో హాస్పిటల్స్ దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని గురుగ్రామ్లో కొత్త ఆసుపత్రి ఏర్పాటు చేయనుంది. దీని కోసం నయతి హెల్త్కేర్ అండ్ రీసెర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి గోల్ఫ్ కోర్స్ రోడ్లో, 5.63 ఎకరాల స్థలంలో ఉన్న 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆసుపత్రి భవనాన్నితరువాయి

Suven Pharma: సువెన్ ఫార్మాకు రూ.107 కోట్ల లాభం
సువెన్ ఫార్మాస్యూటికల్స్ జూన్ త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.338.79 కోట్ల ఆదాయాన్ని, రూ.107.54 కోట్ల నికరలాభాన్ని రూ.4.22 ఈపీఎస్ను నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.263.80 కోట్లు, నికరలాభం రూ.105 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తేతరువాయి

Honda: హోండా నుంచి సీబీ300ఎఫ్ బైక్
మధ్యశ్రేణి (300-350 సీసీ) మోటార్ సైకిల్ విభాగంలో తమ నాలుగో మోడల్ ‘సీబీ300ఎఫ్’ను హోండా మోటార్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.25 లక్షలు. సోమవారం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలోతరువాయి

TATA Motors: టాటా మోటార్స్కు ఫోర్డ్ ‘సనంద్’ ప్లాంటు
ఫోర్డ్ ఇండియాకు గుజరాత్లోని సనంద్ వద్ద ఉన్న తయారీ ప్లాంటును రూ.725.70 కోట్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ప్రయాణికుల వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ ప్లాంటును టాటా మోటార్స్ స్వాధీనం చేసుకుంటోంది. ఇందుకోసం కంపెనీ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్తరువాయి

Adani Ports: 17% తగ్గిన అదానీ పోర్ట్స్ లాభం
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.1,091.56 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,312.90 కోట్లతో పోలిస్తే ఇది 16.86 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.5,073 కోట్ల నుంచి రూ.5,099.25 కోట్లకు, మొత్తం వ్యయాలు రూతరువాయి

Kaveri Seeds: కావేరీ సీడ్కు రూ.240.67 కోట్ల లాభం
కావేరీ సీడ్ కంపెనీ జూన్ త్రైమాసికానికి రూ.731.95 కోట్ల ఆదాయాన్ని, రూ.240.67 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.682.41 కోట్లు, నికరలాభం రూ.201.75 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 7.26 శాతం, నికరలాభం 19.29 శాతం పెరిగాయి.తరువాయి

Business news: 20 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యం
సెమీ కండక్టర్ చిప్సెట్ల లభ్యత మెరుగవుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 20 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఛైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. 2021-22 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదార్లకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.తరువాయి

నలభై ఏళ్ల వయసులో.. నలభై కోట్ల వ్యాపారం!
గృహిణి అంటే చాలా మందిలో తెలియని చిన్నచూపు ఉంటుంది. కానీ అవకాశం వచ్చి, వాళ్లు దృష్టి పెడితే.. వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించవచ్చని నిరూపించింది శీతల్. 40ఏళ్ల వయసులో ఆమె మొదలుపెట్టిన ఎత్నిక్వేర్ వ్యాపారం, అది విదేశాల్లో విస్తరించిన తీరు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు...తరువాయి

అమ్మ అవసరం తెలుసుకుని.. వ్యాపారంలో అడుగుపెట్టి!
భారత్లాంటి దేశాల్లో పిల్లలకు సంబంధించిన మార్కెట్ చాలా పెద్దది. వారి ఆరోగ్యం, దుస్తులూ, ఆటపాటలూ, చదువులూ... ప్రతి దాంట్లోనూ ఈతరం తల్లిదండ్రులు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి అమ్మలే వీరు కూడా. అంతేకాదు తమ అనుభవాన్నే వ్యాపారంగా మార్చి అక్కడా రాణిస్తున్నారు.తరువాయి

IOC: ఐఓసీ నష్టం రూ.1,992 కోట్లు
ఏప్రిల్- జూన్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.1,992 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.5,941.37 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేయడం గమనార్హం. అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ ధరలను దీర్ఘకాలం పాటు సవరించకపోవడం వల్లే సమీక్షా త్రైమాసికంలో నష్టాలు వాటిల్లాయి.తరువాయి

ఎగతాళి దాటి.. రూ.అయిదు వందల కోట్లకు చేర్చి..
అమ్మానాన్నా ఉద్యోగులు. ఆమె కూడా వాళ్లలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది. కష్టపడి చదివి, సాధించింది కూడా! ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వ్యాపారం వైపు నడిపింది. అనుభవం లేదు, నడిపించేవారు లేరు.. అయినా ఒక్కో అనుభవాన్నీ పాఠం చేసుకుంటూ ముందుకు నడిచింది డాలీ కుమార్. ఇప్పుడామె వ్యాపారం రూ.500 కోట్లు పైమాటే! ఈ స్థాయికి ఆమె ఎలా చేరిందో చదివేయండి.తరువాయి

అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
‘ఓటమే గెలుపుకి నాంది’ అంటుంటారు. ‘ఎన్నిసార్లు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సిద్ధిస్తుంది’ అంటోంది కశ్మీర్కు చెందిన ఇన్షా రసూల్. ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యవసాయమే చేయాలని చిన్నతనంలోనే సంకల్పించుకున్న ఆమె.. తన కలను నెరవేర్చుకోవడానికి....తరువాయి

ISB: మేటి మేనేజ్మెంట్కు ఐఎస్బీ
మేనేజ్మెంట్ విద్యలో మెరికల్లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అందిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ, ఉన్నత స్థాయిలో, విశ్వవ్యాప్తంగా రాణిస్తున్నారు.తరువాయి

ఒక్క మనిషే ఉన్నాడు!
పొలాలు, ఇళ్ల కాగితాలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బు అప్పిస్తాడు సోములు. అంతా ఆయన్ను చక్రవడ్డీ సోములు అంటారు. ఆరోజు సోములు పుట్టినరోజు. పొద్దున్నే దుకాణం తెరిచాడు. పుట్టిన రోజు కాబట్టి గుడికి వెళ్లాలి అనుకున్నాడు. ఆ ఊళ్లో గుడి.. కొండ మీద ఉంది. ‘వీలైనంత త్వరగా గుడికి వెళ్లి తిరిగి రావాలి. లేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది’ అనుకున్నాడు.తరువాయి

500 సంస్థలకు కొవ్వులు అందిస్తున్నారు!
నోరూరించే చాక్లెట్లు... ఇష్టంగా రాసుకొనే బాడీలోషన్లు.. ఇవి తయారు కావాలంటే కచ్చితంగా కొన్ని ‘స్పెషాలిటీ ఫ్యాట్స్’ ఉండాల్సిందే! వీటి తయారీలో ఎనభైలక్షలమంది మహిళలు పని చేస్తున్నారని తెలుసా? వీళ్లందరినీ ముందుకు నడిపిస్తోంది మనోరమ ఇండస్ట్రీస్ ఛైౖర్పర్సన్ వినీత సరాఫ్...తరువాయి

మట్టి మలిచినమాణిక్యాలు..
మట్టి పిసికితే ఏమొస్తుంది? మహా అయితే పెట్టుబడి వెనక్కి వస్తుంది... పూర్తిగా పొలాన్నే నమ్ముకుంటే ఏమవుతుంది? అప్పులు మిగులుతాయి.. ఆపసోపాలు అదనం... సేద్యం అంటే చాలా చోట్ల ఇదే పరిస్థితి! కానీ కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే సాగు నుంచి సిరులు పండించొచ్చు అని నిరూపిస్తున్నారు ఇద్దరు యువ రైతులు...తరువాయి

కొడుకు చదువు కోసం.. కాలు బయట పెట్టింది!
ఇల్లు, కొడుకు ఇదే ఆమె లోకం. తన వరకూ ఎన్ని కష్టాలెదురైనా ఓర్చుకుంది. కొడుకు విషయానికొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అందరికీ ఎదురు తిరిగింది. వీధి కన్నెరుగని ఆమె దేశమంతా పర్యటిస్తోంది. కొడుకుని ఉన్నతవిద్యకు లండన్ పంపింది. భర్తకు సొంత వ్యాపారాన్ని చేకూర్చింది. మీనూ జైన్కి ఇదంతా ఎలా సాధ్యమైంది? హైదరాబద్ వచ్చిన మీనూ ‘వసుంధర’తో పంచుకుంది.తరువాయి

IKEA: తొలి మహిళా సారథి!
మహిళలు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఒంటి చేత్తో కంపెనీల్ని నడిపే స్థాయికి ఎదుగుతున్నారు. దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి మహిళలుగా కీర్తి గడిస్తున్నారు. సుసానే పుల్వెరర్ కూడా తాజాగా ఇలాంటి అరుదైన ఘనతే అందుకుంది. ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా ఇండియాకు తొలి మహిళా సీఈఓగా నియమితురాలైందామె.తరువాయి

Budget: బడ్జెట్పై అసంతృప్తి.. రంగంలోకి భాజపా ఎంపీలు!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వివిధ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో భాజపా సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. బడ్జెట్లో ఉన్న సానుకూల అంశాలను, ప్రయోజిత విషయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ మేరకు భాజపా ఎంపీలు,తరువాయి

ఇదే మొదలు.. కావాలి మరెన్నో!
తొలి ఎప్పుడూ ప్రత్యేకమే! కొన్నిసార్లు అది మధుర జ్ఞాపకం... ఇంకొన్నిసార్లు ఎంతోమందికి మార్గనిర్దేశం... మరికొన్నిసార్లు చరిత్రకు నాందిగా నిలుస్తుంది. ఈ ఏడాది మన విషయంలో అలాంటి కొన్ని ‘మొదటి’ జ్ఞాపకాలున్నాయి. వాటి స్ఫూర్తితో మరిన్ని సాధిద్దాం... సంఖ్య పెరిగింది దేశ చరిత్రలో మొదటిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఈ నవంబరులో నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. 2019 - 2021 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి 1000 మందితరువాయి

తండ్రికి తగ్గ తనయ..!
దేశంలో కొవిడ్ రెండో దశ ముప్పు అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. ఓవైపు కొవిడ్ కేసులు పెరిగిపోవడంతో టెస్టుల నిర్వహణ కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే సామాన్యులకు గుదిబండే! ఇలాంటి ప్రతికూలతలన్నీ పాతికేళ్ల అవనీ సింగ్ను ఆలోచనలో పడేశాయి.తరువాయి

ఫిట్నెస్తో హిట్ కొట్టేస్తాం!!
ఏదైనా సవాల్ను స్వీకరించి గెలవటంలోనే మజా ఉంటుంది. దీనికి సామాజిక స్పృహను జోడించి వ్యాపారంగా మలచుకుంది దిశా మేటి. 24 రోజుల డ్యాన్స్ ఛాలెంజ్తో మహిళలకు ఫిట్నెస్ శిక్షణనిస్తోంది. సి.ఎ. చదువు వదిలేసి మరీ దీన్ని కెరియర్గా ఎంచుకున్నా అంటోన్న ఈ హైదరాబాదీ అమ్మాయి ఇప్పుడు ఎంతోమంది యువతుల ఫేవరెట్. తన ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా!!తరువాయి

ఈ ‘కాఫీ లేడీ’ కథేంటో తెలుసా?
‘వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సరిపోదు.. అందుకు తగిన పెట్టుబడి మన వద్ద ఉండాలి.. నష్టాలొస్తే తట్టుకునే శక్తిని కూడగట్టుకోవాలి.. అప్పుడే విజయం సాధించగలం’ అంటోంది నాగాలాండ్కి చెందిన జకిత్సోనో జమీర్. ‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరుగాంచిన ఆమె.. ఇప్పుడీ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేసింది.తరువాయి

crypto currency: 10.07కోట్ల మంది భారతీయుల వద్ద క్రిప్టో కరెన్సీ!
ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్లోనూ 2018లో రిజర్వ్ బ్యాంక్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నతతరువాయి

TS News: ఆస్ట్రేలియాలో చదివి.. అమెరికా ఉద్యోగం వదిలి..
ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీలో ఎంబీఏ చదువు పూర్తి చేసి.. అమెరికాలో ఐటీ కన్సల్టెంగ్గా ఉద్యోగం చేసి లక్షల రూపాయల జీతం వదులుకుంది ఆమె. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తనదైన శైలిలో తేనెటీగల పెంపకం చేపడుతోంది. ప్రత్యేకించి స్వచ్ఛమైనతరువాయి

ముత్యాల పంటతో కలలు పండిస్తోంది!
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం మనందరికీ తెలుసు. చేపలు, రొయ్యలు పెంచడమూ సుపరిచితమే. కానీ ముత్యాలను సాగు చేయడం చూశారా? ఒడిశాలోని బాలాసోర్కు చెందిన నీనా అదే చేస్తోంది. భారతదేశంలో ముత్యాల వ్యవసాయం చేసిన మొదటి రైతుల్లో ఆమె కూడా ఒకరు. అందులోని నష్టాలను అధిగమించి లాభాల బాటలో ప్రయాణిస్తోంది. ఆ వివరాలే ఇవి.తరువాయి

అలా వీళ్లిద్దరూ అమ్మల మనసులు గెల్చుకుంటున్నారు!
మార్కెట్లో పిల్లలకు సంబంధించి ఎన్నో రకాల ఆహార పదార్థాలు దొరుకుతుంటాయి. గోధుమ, మైదా వంటి రిఫైన్డ్ పదార్థాలతో తయారు చేయడం, చక్కెర, ఉప్పు లాంటివి చేర్చడం వల్ల ఇవి పిల్లలకు ఎంతో రుచిగా అనిపిస్తాయి. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్, చూడగానే ఆకట్టుకునేలా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ను కలుపుతుంటారు.తరువాయి

నా పేరు మీనాక్షి... అసలు పేరు నవ్యస్వామి!
పుట్టి పెరిగింది కర్ణాటక. తెలియని భాషలో అడుగుపెట్టినా.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. మాట నుంచి చీరకట్టు వరకు అన్నీ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతున్నా మధ్యలో తెలుగు పదాలే వచ్చేస్తాయ్! అంతలా తెలుగమ్మాయిలా మారిపోయింది. ‘నా పేరు మీనాక్షి’లో కథానాయిక నవ్యస్వామి గురించే ఇదంతా! వసుంధరతో తను బోలెడు విశేషాలను పంచుకుంది...పుట్టి, పెరిగింది మైసూరు. చదివిందేమో బెంగళూరు. నాన్న పుట్టస్వామి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ సరస్వతి గృహిణి, అన్న వినయ్ వ్యాపారం చేస్తున్నాడు. ...తరువాయి

ఇప్పటికీ సుమతీ శతకాన్ని వల్లె వేస్తా!
అమెరికాలో లూయివిల్ విశ్వవిద్యాలయానిది 220 సంవత్సరాల ఘన చరిత్ర. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు అత్యున్నత హోదా అయిన ప్రెసిడెంట్గా మహిళ ఎంపిక కావడం విశేషమేగా! ఆ పదవిని విజయవంతంగా నిర్వహిస్తూ, ఆ దేశంలో అత్యున్నత స్థాయి విద్యావేత్తల్లో ఒకరుగా నిలుస్తోన్న తెలుగింటి ఆడపడుచు డాక్టర్ నీలి బెండపూడి వసుంధరతో ముచ్చటించారు....తరువాయి

కూతుళ్ల సంరక్షణ... వంద కోట్ల వ్యాపారమైంది!
పాపాయి పుట్టినప్పటినుంచీ తన గురించే తల్లి ధ్యాసంతా! కొత్తగా అమ్మ అయిన వాళ్ల గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఏ ఉత్పత్తి వాడాలన్నా నలుగురి సలహాలు తీసుకున్నాకే మొదలుపెడతారు. మల్లికా దత్ పరిస్థితీ అంతే! కానీ ఒక సమస్య ఆమెను వ్యాపారిగా మలిస్తే... ఆ దిశగా తన కృషి నాలుగేళ్లలోనే వంద కోట్ల టర్నోవర్ సాధించే సంస్థకు అధిపతిని చేసింది...తరువాయి

సరదాగా మొదలుపెడితే 80 ప్రాజెక్టులయ్యాయి!
ఇది మగ పని, ఇది ఆడ పని అంటూ ప్రత్యేకంగా ఉండవు... ఆసక్తి ఉండాలే కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనే పద్మజ రెడీమేడ్ హోమ్ ఇన్స్టలేషన్స్ తయారీలోకి మూడేళ్ల క్రితం అడుగుపెట్టారు. తన సృజనాత్మకత, సామర్థ్యాలతో దిగ్గజాలను పక్కకు నెట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్, ఐఐఎస్సీ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఇంటీరియర్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. వ్యాపకాన్ని వ్యాపారంగా మలచుకుని కోట్ల టర్నోవర్ని సాధిస్తున్నారు...తరువాయి

ఆ టీ పొడితో నెలకు రెండున్నర లక్షలు సంపాదిస్తోంది!
మన ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు తమ అనుభవంతో, పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాల్ని/వంటకాల్ని మనకు పరిచయం చేస్తారు. కానీ మనలో చాలామంది వాటిని పట్టించుకోం. ‘మోడ్రన్’ అంటూ బయట దొరికే అనారోగ్యకరమైన పదార్థాలే మనకు నచ్చేస్తుంటాయి. అయితే చెన్నైకి చెందిన హీనా యోగేశ్ భేడా అలా అనుకోలేదు. చిన్నతనంలో బామ్మ చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలన్నీ ఒంటపట్టించుకుంది. సమయం దొరికినప్పుడల్లా వాళ్లతో వీటి గురించే చర్చించేది. ఇప్పుడివే చిట్కాలకు తన ఆలోచనల్ని జోడించి ఓ టీ స్టార్టప్నే ప్రారంభించింది.తరువాయి

Companies Reinvented: మీరు చూస్తున్న ఈ కంపెనీలు ఒకప్పుడు ఇలా లేవు తెలుసా?
వ్యాపారం చేయడం అంత సులువేం కాదు. పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉన్నా.. ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి? మార్కెట్లో ఏ వస్తువులకు డిమాండ్ ఉంది తదితర అంశాలను బాగా అధ్యయనం చేయాలి. వాటికి అనుగుణంగా వ్యాపారంలో మార్పులు చేసుకుంటూ వృద్ధి చెందాలి.తరువాయి

అలా చేయనందుకు చింతిస్తున్నా: రతన్ టాటా
రతన్ టాటా.. దేశంలోని గొప్ప వ్యాపారవేత్తలో ఒకరు. టాటా సన్స్ సంస్థకు అధినేత. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మరింత ఉన్నతస్థాయిలకు తీసుకెళ్లిన ఘనుడు. తన జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్న రతన్టాటా ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ చింతిస్తున్నారట. తనకెంతో ఇష్టమైన ఆర్కిటెక్చర్ వృత్తిని వదిలేసితరువాయి

ఆ ఊళ్లో.. మూడువేల మిద్దె తోటలు!
ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం అంటారా?... ‘సేంద్రియ ఎరువు’. ఇంటిచెత్తనే ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారంతరువాయి

డబ్బు దానంతట అదే వస్తుందన్నారు!
బురఖా లేనిదే బయటికి రాకూడదన్న కఠిన నిబంధనలుండే కుటుంబంలో పుట్టిందా అమ్మాయి. పైగా ఎప్పుడూ అవే దుస్తులు. ఈ పద్ధతిని మార్చాలనుకుంది. చిన్న వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్తో ఆకట్టుకుంది. అంతటితో ఆగలేదు... ప్రతి రంగంలోనూ తన ముద్ర వేయాలని తపించింది. 34 ఏళ్లొచ్చేసరికి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆమే సారా అల్ మదానీ..తరువాయి

ఆ సమస్య... కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది
‘తిండి, ఆరోగ్యంపై నువ్వస్సలు దృష్టిపెట్టట్లేదు’ అని వాళ్లమ్మ పోరు పెట్టేది. తనూ అందరి లాగే విని ఊరుకునేది. కానీ ఆ అమ్మాయికి పీసీఓడీ అని తేలింది. ఈ సమస్యను మందులతో కాకుండా సహజ ఆహారంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దామంది వాళ్లమ్మ. ఈసారి ఆమె మాట వింది. తన ఆరోగ్యంలో మార్పు వచ్చింది. దాన్నే ఇతరులకూ అందించాలనుకుని ఓ సంస్థను ప్రారంభించింది. చివరకు ఫోర్బ్స్ జాబితాకెక్కింది. అదీ ఏడాదిలోనే! ఇదంతా విభా హరీష్... గురించి!తరువాయి

వయసు 29... వ్యాపారం ఏడువేల కోట్లు!
ఎనిమిది దేశాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం... ఐదొందలమంది ఉద్యోగులు... ఏడువేలకోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు... ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! చిన్న వయసులోనే ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్ క్లబ్లో అడుగుపెట్టిన అంకితిబోస్ ఈ అద్భుత విజయాలని సృష్టిస్తోంది...తరువాయి

దీక్ష.. అక్షితల మేలు మార్గం!
సముద్రపు ఒడ్డున చింతపండు అమ్మితే లాభం... అడవిలో ఉప్పు అమ్మితే లాభం... నగరాల్లో ఈ రెండూ కలిపి ఊరగాయగా విక్రయిస్తే ప్రయోజనం... ఇదో వ్యాపార సూత్రం... హైదరాబాద్కి చెందిన ఇద్దరు యువతులు అలాంటి పనే చేశారు. గ్రామాల్లో సరైన ధర దక్కని అల్లాడుతోన్న రైతు ఉత్పత్తులకు నగరంలో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. మహిళలకు ఉపాధి మార్గం చూపారు. అదేంటో మనమూ తెలుసుకుందామా!తరువాయి

వాట్సాప్ నిర్ణయంతో.. ఆ యాప్లకు భారీ డౌన్లోడ్స్!
ప్రముఖ మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ తీసుకురావడంతో భారత్లో సిగ్నల్, టెలిగ్రామ్ యాప్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ రెండు యాప్లకు రికార్డు స్థాయిలో డౌన్లోడ్స్ పెరిగాయి. జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్లకు ఏకంగా 4 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ పెరిగినట్లు..తరువాయి

బిజినెస్ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ
యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ చిత్రం పారితోషికంతో బిజినెస్ ఆరంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మిడిల్క్లాస్ మెలొడీస్’ నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు...తరువాయి

వాక్ చేయండి.. ‘వాకరూ’ షూ గెలుచుకోండి!
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజల్ని ఆరోగ్యంగా, ఫిట్గా ఉండేలా ప్రోత్సహించేందుకు ప్రముఖ పాదరక్షల సంస్థ ‘వాకరూ’ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాకరూ ఫిట్నెస్ కంటెస్ట్ పేరుతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సంకల్పించింది.తరువాయి

అంబానీయే నెం.1.. వరుసగా 13వసారి!
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్ష్ బుధవారం 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత సంపన్నులైన 100 మంది జాబితా విడుదల చేసింది.తరువాయి

కరోనా కాలంలో ఆర్థిక ప్రణాళిక ఎలా?
రోనా సృష్టించిన ప్రకంపనలతో యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. స్టాక్మార్కెట్లు గతంలో ఎన్నడూలేని నష్టాలను చవి చూశాయి. పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆచితూచి అడుగులేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగ భద్రత కల్పించినప్పటికీ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిన కంపెనీలెన్నో. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు...తరువాయి

Startups: అంకుర సంస్థల వైఫల్యాలకు ముఖ్య కారణాలు ఇవే..!
వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయనితరువాయి

వ్యాపార విస్తరణకు షావోమి సరికొత్త మార్గం
షావోమీ మొబైల్స్కు భారత్లో ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చైనాకు చెందిన ఈ మొబైల్ సంస్థ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా నేపథ్యంలో మొబైల్స్ అమ్మకాలు కాస్తా తగ్గుముఖం పట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు..తరువాయి

రూ.14 లక్షల కోట్ల రిలయన్స్ కథ
కరోనా సృష్టించిన ప్రకంపనలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కంపించిపోతున్నాయి. అతికొద్ది సంస్థలు మాత్రమే వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఉన్న సంస్థల్లో ఈ వృద్ధిరేటు కనిపిస్తోంది. కానీ, ఓ సంస్థ మాత్రం ఈ రంగంలో లేకపోయినా కళ్లుచెదిరే మార్కెట్ విలువను సాధించింది.తరువాయి

భారత్లో వ్యాపారం విస్తరించబోం: టయోటా
భారత్లో వ్యాపారాన్ని విస్తరించబోమని టయోటా మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. అధిక పన్నులు విధించడమే ఇందుకు కారణమని టయోటా ఇండియా వైస్ ఛైర్మన్ శేఖర్ విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించాలనుకుంటున్న భారత్కు ప్రస్తుత పన్నుల విధానం గొడ్డలిపెట్టుగా మారే అవకాశముందన్నారు. భారత ప్రభుత్వం..తరువాయి

నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 38,365 దగ్గర స్థిరపడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,317 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకపు విలువ 73.91గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ పరిణామాలు, సరిహద్దులో...తరువాయి

ఐదింటివరకూ ఎండీని... ఆపై అమ్మని!
ఫ్రూటీ పుట్టినప్పుడు పుట్టింది... ఫ్రూటీతో పాటే ఎదిగింది నాదియా చౌహాన్. చేపపిల్లకు ఈత నేర్పాల్సిన పనిలేదు... వ్యాపారం ఆమె రక్తంలోనే ఉంది. అందుకే ఆమె తాతగారు స్థాపించిన పార్లే సంస్థ పగ్గాలు తేలిగ్గానే చేతికందినా... నాదియా తనదైన ముద్రతో పార్లే ఆగ్రోని కొత్తపుంతలు తొక్కిస్తోంది. ప్రయోగాలకు ప్రాణం పోసే ఆమె తత్వం వల్లే పార్లే...తరువాయి

చక్రాల కుర్చీ నుంచే 7వేల కోట్ల వ్యాపారం
ఒక సంస్థ టర్నోవర్ని మూడొందలకోట్ల నుంచి ఏడువేల కోట్లకి చేర్చడం చిన్న విషయం కాదు... స్మినూజిందాల్ ఇది మాత్రమేకాదు ఇంతకంటే గొప్ప విజయాలే సాధించింది. పదకొండేళ్లకే చక్రాల కుర్చీకే పరిమితమైనా... వైకల్యాన్ని అవరోధంగా భావించలేదు. అమ్మాయిలు ఇంటికే పరిమితం అనే సంప్రదాయ భావనలకి చెక్ పెట్టి ముందడుగువేసింది. అన్ని అవకాశాలూ ఉన్నా సాధించలేకపోతున్నామే అని నిరాశ చెందేవారు ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది...తరువాయి

త్వరలో భారత్లో యాపిల్ ఆన్లైన్ విక్రయాలు
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ త్వరలో సొంత ఆన్లైన్ స్టోర్ల ద్వారా భారత్లో విక్రయాలు జరపనుంది. వచ్చే నెల నుంచి ఆన్లైన్ విక్రయాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దసరా లేదా దీపావళి సీజన్లో విక్రయాలు ప్రారంభించేందుకు ఇప్పటికే ఓ స్టోర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు...తరువాయి

బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్రయం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) చెందిన ఆస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్తరువాయి

వావ్..అప్పుల్లేని అంబానీ సామ్రాజ్యం..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వర్ణయుగంలోకి ప్రవేశించింది. నికర రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. భారత్లోనే అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. ‘‘ 2021 మార్చి31 నాటికి రిలయన్స్ను రుణరహిత సంస్థగా చేస్తానని నేను వాటాదారులకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాను.తరువాయి

వైజాగ్ రిఫైనరీ విస్తరణలో జాప్యం..?
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ విస్తరణలో జాప్యం చోటుచేసుకొనే అవకాశం ఉంది. కార్మికుల కొరత, వాతావరణ ప్రభావం కారణంగా కొంత జాప్యం జరిగే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ఓ ఆంగ్లవార్తా సంస్థ పేర్కొంది. దాదాపు రూ.20వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు జులై నాటికి పూర్తియితే అక్కడి రిఫైనరీ సామర్థ్యం రెట్టింపవుతుంది.తరువాయి

వ్యాపారంపై కొవిడ్-19 ప్రభావం ఇప్పటివరకు లేదు: నెస్లే ఇండియా
తమ వ్యాపార కార్యకలాపాలపై ఇప్పటి వరకు కొవిడ్-19 ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా తెలిపింది. కొవిడ్ పర్యవసనాలు, లాక్డౌన్ అనంతర పరిస్థితులను మదింపు చేయడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మూలధనం లేదా ఆర్థిక వనరులతరువాయి

వాణిజ్య సంస్థల కోసం వర్క్ఫ్రం హోమ్ సొల్యూషన్: ఎయిర్టెల్
వాణిజ్య సంస్థల కోసం ప్రత్యేకంగా వర్క్ ఫ్రం హోం సొల్యూషన్ను ఆవిష్కరించినట్లు, ఎయిర్టెల్ వ్యాపార సంస్థల సేవల విభాగమైన ఎయిర్టెల్ బిజినెస్ వెల్లడించింది. ఉద్యోగులు మరింత సమర్థంగా, సురక్షితంగా ఇంటి నుంచే పనిచేసేందుకు కనెక్టివిటీ, కొలాబరేషన్ టూల్స్, సెక్యూరిటీ కలిపి అందిస్తున్నట్లు వివరించింది. ఆయా సంస్థలు తమకు కావాల్సిన సదుపాయాలను కూడా ఈ పథకానికి జతచేసుకోవచ్చని ప్రకటించింది.తరువాయి

అమెజాన్ ఇండియా ప్రత్యేక నిధి
మ ప్లాట్ఫామ్ నుంచి ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే లాజిస్టిక్స్, రవాణా, డెలివరీ విభాగాల్లోని చిన్న, మధ్యస్థాయి సంస్థలకు లాక్డౌన్ సమయంలో సాయం చేసేందుకు ప్రత్యేక నిధి నెలకొల్పినట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ సంస్థల్లో పనిచేస్తున్న 40,000 మంది సిబ్బందికి సాయంతరువాయి

మారిషస్కూ ఆ అర్హత
మారిషస్ను ‘అర్హత గల దేశం’గా కేంద్రం నోటిఫై చేసింది. తద్వారా ఆ దేశ పెట్టుబడుల కంపెనీలు మన వద్ద అతి తక్కువ కేవైసీ(మీ వినియోగదారు గురించి తెలుసుకో) నిబంధనలతో విభాగం-ఐ విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు(ఎఫ్పీఐలు)గా రిజిస్టర్ కావొచ్చు. ఈ విభాగంలో ప్రభుత్వం, ప్రభుత్వ సంబంధిత పెట్టుబడుదార్లు(కేంద్ర బ్యాంకులు,తరువాయి

టీసీఎస్ ఆర్థిక ఫలితాలు 16న
గత ఆర్థిక సంవత్సరం (2019-20)తో పాటు నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి) ఆర్థిక ఫలితాలను ఏప్రిల్ 16న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించనుంది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండును కూడా డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసే అవకాశం ఉందని ఎక్స్చేంజీలకు టీసీఎస్ సమాచారమచ్చింది.తరువాయి

చిన్న షేర్లు చితికిపోయాయ్
కొవిడ్-19 ప్రభావం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో కుదేలవడంతో చిన్న తరహా కంపెనీల షేర్లు చితికిపోయాయి. గత నెలలో 30 శాతం వరకు ఇవి నష్టపోయాయి. మధ్య తరహా కంపెనీల షేర్లూ ఇంచుమించు ఇదే స్థాయిలో పడిపోయాయి. మార్చి ఒక్క నెలలోనే బీఎస్ఈ మిడ్ క్యాప్ 27.60 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 29.90 శాతం మేరతరువాయి

లాక్డౌన్ తర్వాత ఈ రంగాలు పుంజుకుంటాయ్
ప్రజల ధోరణిపై ఆధారపడే రంగాలు లాక్డౌన్ అనంతరం కోలుకోవడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయని.. కొన్ని మాత్రం తక్షణం పుంజుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫార్మా, వైద్య, ఆరోగ్య సామగ్రి, డిజిటల్ కంపెనీలు కొవిడ్-19 నేపథ్యంలో భారీగా రాణిస్తున్నాయని వారు తెలిపారు.తరువాయి

ఆర్థిక ప్యాకేజీ ఇవ్వండి
లాక్డౌన్ కారణంగా ఇంధన విక్రయాలు పదోవంతు కంటే తక్కువకు చేరడంతో భారీ నష్టాలు వస్తున్నట్లు పెట్రోలు పంపు ఆపరేటర్లు చెబుతున్నారు. చమురు కంపెనీల నుంచి ఆర్థిక ప్యాకేజీని కోరుతున్నట్లు 64,000 పెట్రోలు బంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం(ఏఐపీడీఏ) తెలిపింది.తరువాయి

బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరగొచ్చు
ప్రస్తుత ఏడాదిలో దేశంలోని బ్యాంకు నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.9 శాతం; రుణ వ్యయాల నిష్పత్తి 130 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని ఒక నివేదిక అంచనా వేస్తోంది. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ విడుదల చేసిన ‘ఫర్ ఆసియా-పసిఫిక్ బ్యాంక్, కొవిడ్-19 క్రైసిస్ కుడ్ యాడ్ 300 బిలియన్ డాలర్స్టు క్రెడిట్ కాస్ట్స్’ అనే నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. చైనా బ్యాంకింగ్తరువాయి

ఆందోళనలో సూక్ష్మ రుణ సంస్థలు
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో కార్యకలాపాలను నిలిపివేసిన సూక్ష్మ రుణ సంస్థలు(ఎమ్ఎఫ్ఐ) సమీప భవిష్యత్లో వృద్ధిపై ఆందోళన చెందుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే ప్రస్తుత పోర్ట్ఫోలియోలను రక్షించడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ఎమ్ఎఫ్ఐలు చెబుతున్నాయి. చాలా వరకు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశమూ ఉందనితరువాయి

ఆన్లైన్ బ్రోకరేజీల వ్యాపారం పైకి
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో సంప్రదాయ బ్రోకరేజీ సంస్థలు ఇబ్బందుల పాలవుతుండగా.. అప్స్టాక్స్, 5పైసా.కామ్, ఏంజెల్ బ్రోకింగ్ వంటి ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థల వ్యాపారం రాణిస్తోంది. ఈ సంస్థల్లో క్లయింట్ల సంఖ్యతో పాటు ఆర్డర్ల సంఖ్య కూడా మార్చిలో పెరిగింది. అదీకాక ట్రేడింగ్ పరిమాణం పెరగడంతో పాటు కొత్త ఖాతాలకు గిరాకీ కూడా పెరిగింది. ‘ప్రస్తుత మా కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బందీతరువాయి

ప్రపంచ మార్కెట్లకు స్వల్ప ఉపశమనం
కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తితో దారుణంగా దెబ్బ తిన్న పలు దేశాల్లో ప్రస్తుతం మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గాయి. అయినప్పటికీ కరోనా వైరస్పై ఐరోపా దేశాల నుంచి వచ్చిన సానుకూలతరువాయి

స్మార్ట్ఫోన్ల ధరలు పెంచబోం: హానర్ ఇండియా
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 12 శాతం నుంచి 18 శాతానికి పెంచినా, తమ స్మార్ట్ఫోన్ల ధరలు పెంచబోమని హానర్ ఇండియా తెలిపింది. ఈనెల 1 నుంచి జీఎస్టీ కొత్తరేటు అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. అయితే హానర్ 9ఎక్స్, హానర్ 20 స్మార్ట్ఫోన్ల ధరల్లో ఎటువంటి మార్పులు చేయబోవడం లేదని హానర్ స్పష్టం చేసింది. ఈ పెంపు ప్రభావం 80 కోట్ల మంది మొబైల్ కొనుగోలుదార్లపైతరువాయి

లావా మొబైల్ సిబ్బందికి ముందుగానే 20శాతం
ఎయిరిండియాకు చెందిన రూ.700 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు ప్రభుత్వం రీఫైనాన్స్ ప్రకటించింది. కొన్ని బ్యాంకుల నుంచి స్వల్పకాల రుణాల ద్వారా ఈ రుణాలకు పూర్తి స్థాయిలో రీఫైనాన్స్ లభించిందని ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. ఫలితంగా రుణ ఎగవేతను నివారించినట్లు అయ్యింది.తరువాయి

నిత్యావసరాలకే ఇ-కామర్స్ పోర్టళ్లు
నిత్యావసరాల ఆర్డర్లు మాత్రమే తీసుకుంటున్నామని, ఇతర వస్తువుల ఆర్డర్లు తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇ-కామర్స్ కంపెనీలైన పేటీఎమ్ మాల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ప్రకటించాయి. లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ.. డెలివరీ సిబ్బందిని స్థానిక పోలీసులు అడ్డుకుంటుడం తమ దృష్టికి వచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి.తరువాయి

తలుపులకు వెల్డింగ్లు.. డిటెక్టివ్ల నిఘా..!
వ్యాధి అనుమానితులను ఇళ్లల్లో సీల్ చేయడం.. బయటకు వస్తే భారీగా ఫైన్లు వేయడం.. ఇవి చైనా, సింగపూర్ వంటి దేశాల్లో క్వారంటైన్ను కఠినంగా అమలు చేయడానికి అనుసరించిన పద్దతులు. భారత్లో జనాభా చైనా అంత ఉన్నా.. చట్టాలు ప్రజల ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యమిచ్చేలా ఉంటాయి.తరువాయి

ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు
ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్డౌన్ ప్రకటించినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. దిల్లీలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్తో కలిసి సీతారామన్ మీడియాతో మాట్లాడారు. కరోనా...తరువాయి

విపణిలోకి మారుతీ అధునాతన డిజైర్
అగ్రగామి వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ప్రముఖ కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్లో అధునాతన వెర్షన్ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.89- 8.8 లక్షలు (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు. మాన్యువల్ వేరియంట్ ధర రూ.5.89- 8.28 లక్షలుగా, ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ వేరియంట్తరువాయి

డేటా.. అదనపు టాక్టైమ్: జియో
కరోనా వైరస్ విస్తృతి ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో రూ.11-101 విలువైన 4జీ డేటా ఓచర్లతో రెట్టింపు డేటా, ఇతర నెట్వర్క్లకు అదనపు టాక్టైమ్ సదుపాయం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. అధికవేగం డేటా పరిమితి ముగిశాక 64 కేబీపీఎస్ వేగంతో అపరిమితంగా వాడుకోవచ్చు.తరువాయి

మైక్రోసాఫ్ట్లో యువతకు మరిన్ని కొలువులు..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించనుంది. నోయిడాలో సరికొత్త డెవలప్మెంట్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. భారత్లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తు్న్న మూడో హబ్ ఇది కావడం గమనార్హం. ఇది ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ హబ్గా సేవలు అందించనుంది. ‘‘మైక్రోసాఫ్ట్ ముందుగానేతరువాయి

బడ్జెట్ నిరాశపర్చింది.. కానీ..: అషిమ గోయల్
బడ్జెట్ తనను నిరాశపర్చిందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు అషిమ గోయల్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆదాయపు పన్న నిబంధనల్లో మార్పులు, ద్రవ్యలోటు సడలింపు వంటి అంశాలు బాగున్నాయని ఆమె వెల్లడించారు. ఆమె ఈఏసీ పీఎంలో తాత్కాలిక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఇక ఆర్థిక మందగమనంపై సీతారామన్తరువాయి

చిన్న కార్లపై మారుతీ దృష్టి
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వ్యూహాన్ని మార్చుకొంది. సెడాన్లు, కాంపాక్ట్ ఎస్యూవీల పైనుంచి దృష్టిని చిన్న కార్లపైకి మళ్లించింది. చిన్నకార్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. జనవరిలో మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తేతరువాయి

బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్ విడుదల
విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్ ఎడిషన్ను భారత్లో విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ.55.40 లక్షల వద్ద ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్ వద్ద దీనిని తయారు చేశారు. దీనిలో బీఎస్ 6 ఇంజిన్ అమర్చారు. ఇప్పటికే కంపెనీ 530ఐఎం స్పోర్ట్ను విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన వాహనం రెండో మోడల్ కావడం విశేషం.తరువాయి

మరింత చౌకగా ఎస్బీఐ గృహ, వాహన రుణాలు
ప్రభుత్వ రంగానికి చెందిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేటు 7.90గా ఉంది.. తాజా తగ్గింపుతో 7.85కు చేరినట్లు సమాచారం. ఈ సరికొత్త రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. టర్మ్డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించేతరువాయి

వాట్సాప్కు ఎన్పీసీఐ అనుమతి
వాట్సాప్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి భారీ ముందడుగు పడింది. వాట్సప్ పేకు కీలకమైన రెగ్యూలేటరీ అనుమతులు గురువారం వచ్చాయి. ‘‘ ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)నుంచి విడతలవారీగా డిజిటల్ పేమెంట్స్ సేవలు నిర్వహించేందుకు వాట్సాప్కు లైసెన్స్లు వచ్చాయి’’తరువాయి

విటార బ్రెజా.. బెంజ్ క్యాంపర్.. ఎలక్ట్రిక్ బైక్..!
ఆటోఎక్స్పో2020లో రెండోరోజు హ్యూందాయ్ క్రెటా, మారుతీ విటార బ్రెజా వంటి ప్రతిష్ఠాత్మక వాహనాల అప్గ్రెడెడ్ మోడళ్లను ప్రదర్శించారు. ఇక బెంజ్ సంస్థ భారత్లో తొలిసారి విడుదల చేయనున్న మార్కోపోలో క్యాంపర్ను ప్రదర్శించింది. ఇది పలువురి దృష్టిని ఆకట్టుకొంది. వీటితోపాటు మరెన్నో స్టార్టప్లు తమ వాహనాలను ప్రదర్శించాయి. ఆ విశేషాలు మీకోసం..తరువాయి

ఎండీఆర్ జీరో కావాలి: నందన్ నీలేకని
మర్చెంట్ డిస్కౌంట్ ఛార్జీలు ప్రభుత్వ జోక్యం లేకుండానే జీరో కవాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం లేకపోయినా.. దేశీయ పేమెంట్ సంస్థలు చౌక చెల్లింపు విధానాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ‘‘ఎండీఆర్ ఛార్జీలు పూర్తిగా తొలగిస్తారని అనుకుంటున్నాను.తరువాయి

మార్చిలో కొత్తతరం క్రెటా
హ్యుందాయ్కు చెందిన కొత్త తరం క్రెటా కారు మార్చిలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో కియా నుంచి విడుదలైన సెల్టోస్ కారు దూసుకుపోతుండటంతో హ్యుందాయ్ కూడా కొత్త మార్పులతో క్రెటాను తీసుకువస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన డిజైన్ స్కెచ్ను హ్యుందాయ్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును చైనాలో విడుదల చేసిన ఐఎక్స్25 స్ఫూర్తితో హ్యుందాయ్ డిజైన్ చేసింది. ప్రస్తుత క్రెటా కంటే ఇది భారీగా కనిపిస్తోంది. కారు గ్రిల్స్ను భారీగా పెంచేశారు.తరువాయి

చైనా అయింది.. ఇక భారత్ వంతు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనకు ముందే వాణిజ్య ఒప్పందం కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక పక్క ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతున్న సమయంలో అమెరికాతో వాణిజ్య యుద్ధం చేసేందుకు భారత్ కూడా ఏమాత్రం సుముఖంగా లేదు. ఈ డీల్ విలువ సుమారు 10బిలియన్ డాలర్లు(రూ.71,000 కోట్లు)గా భావిస్తున్నారు. వచ్చేనెల అమెరికా వాణిజ్య విభాగ ప్రతినిధి(యూఎస్టీఆర్) రాబర్ట్ లైటైజర్ న్యూదిల్లీ సందర్శించనున్నారు. సందర్భంగా డీల్కు తుదిరూపం వచ్చేస్తుంది. ప్రస్తుతం డీల్కు సంబంధించిన న్యాయపరమైనతరువాయి

టారీఫ్లు.. పన్నులను తగ్గించండి..!
భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో పరుగులు తీస్తోంది.. కానీ, ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సహకరించడంలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం పన్నులను క్రమబద్ధీకరించడంతోపాటు.. జీఎస్టీలో సమస్యలను పరిష్కరిస్తేనే..భారత్ వృద్ధిరేటు పరుగులు తీస్తుందని భారతీయ-అమెరికన్ వ్యాపార సలహాసంఘం ప్రభుత్వానికి సూచించింది.తరువాయి

బడ్జెట్ బేసిక్స్ మీకోసం...
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం వ్యాపార, ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ఇక స్టాక్ మార్కెట్ల సంగతి వేరే చెప్పనవసరం లేదు. బడ్జెట్ బాగుంటే మార్కెట్లు తారాజువ్వల్లా పైకి వెళతాయి.. ఆశించిన ఫలితం రాకపోయినా.. మార్కెట్లు పతనం ఖాయం. అసలు ఈ బడ్జెట్ ఏమిటీ.. దీనిని ఎవరు ప్రవేశపెడతారు వంటి ప్రాథమిక అంశాలను...తరువాయి

‘ఆటో’..ఇటో చేయొద్దు.. ఆదుకోండి..!
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సెక్టార్ను ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. లేకపోతే దేశంలోనే రెండో అతిపెద్దదైనా ఆటోమొబైల్ రంగం ఇప్పట్లో కోలుకొనే పరిస్థితిలేదు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఆకర్షణీయమైన స్క్రాప్ పాలసీని ఎంత తొందరగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆటోమొబైల్రంగంలో కొనుగోళ్లు వేగవంతమవుతాయి. ఇప్పటికే ‘ది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చరర్’ప్రభుత్వానికి కొన్ని వినతులను పంపించింది.తరువాయి

ఈ కంపెనీల లెక్కలేంటీ తేడా ఉన్నాయ్..!
చెల్లించే జీఎస్టీకి.. 2018-19 ఆదాయపు పన్ను డిక్లరేషన్ల మధ్య పొంతన లేని దాదాపు 5వేల చిన్న మధ్య తరహా కంపెనీలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గురిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించే వాస్తవాలు రాబట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీటిల్లో చాలా కంపెనీలు భారీ మొత్తంలో జీఎస్టీ మినహాయింపులకుతరువాయి

మార్కెట్ను మురిపించే ఆ మూడు..!
ఒక పక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదొడులకులను ఎదుర్కొంటున్నా.. మార్కెట్లు మాత్రం రేసు గుర్రాలను తలపిస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ పన్నులు తగ్గించడం.. ఇతర తాయిలాలను మార్కెట్లకు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సూచీలు దూసుకెళుతున్నాయి. దీంతోపాటు రియల్టీ రంగంలోని వారికి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ను ఏర్పాటు చేశారు. ఈ సారి బడ్జెట్లో ఆర్థిక మంత్రితరువాయి

‘మహారాజ’ను ఎవరు కొనుగోలు చేయనున్నారు?
దిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు మళ్లీ రంగం సిద్ధమైంది. ఈ దఫా ఎయిరిండియాలో 100 శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018లోనే ఎయిరిండియాను విక్రయించేందుకు ప్రయత్నించారు కానీ ఫలించలేదు. కొనుగోలుదార్లను ఆకర్షించడంలోతరువాయి

కార్పొరేట్ పన్నుల్లో అదనపు ఆదాయం..?
ప్రభుత్వ ఆదాయంలో రూ45వేల కోట్ల మేరకు పెరుగుదల కనిపించనుంది. కార్పొరేట్ పన్ను తగ్గించడంతో వాస్తవానికి రూ. లక్ష కోట్ల మేరకు పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ సెప్టెంబర్లో ప్రభుత్వం కార్పొరేట్ పన్ను నిర్ణయం తర్వాత కూడా రూ.1.45లక్షల కోట్లు మేరకు పన్ను వసూలైంది. ఇది ప్రభుత్వానికి ఒక రకంగా అయాచిత వరంగా మారింది.తరువాయి

భారత మార్కెట్లోకి ఎంజీ విద్యుత్ కారు
దిల్లీ: హెక్టర్ మోడల్తో భారత్లో ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఎంజీ మోటార్స్ జెడ్ఎస్ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్ మార్కెట్లోకి వచ్చిన తొలి విద్యుత్ ఎస్యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారునుతరువాయి

హిందూస్థాన్ జింక్ చూపు బడ్జెట్ వైపు..!
హిందూస్థాన్ జింక్కు బలమిచ్చే కీలక నిర్ణయాన్ని ఈ సారి బడ్జెట్లో తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం వృద్ధిరేటును ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చే ఐదేళ్లలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఇన్ఫ్రాప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా జింక్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. రైల్వేలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు కూడా ఇందులో భాగం కానున్నాయి. ముఖ్యంగా రైల్వే శాఖ గాల్వనైజ్డ్ స్టీల్ వినియోగాన్ని పెంచనుంది.తరువాయి

ఆదాయపు పన్ను ఉపశమనానికి అవకాశాలివి..!
ప్రభుత్వం జీడీపీ వృద్ధిరేటును ముందుకు నెట్టాలంటే డిమాండ్ను పెంచాల్సిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను మినహాయింపుపై మధ్యతరగతి జీవి ఎన్నో ఆశలు పెట్టుకొన్నాడు. కానీ, పన్ను ఆదాయం తగ్గిన సమయంలో మళ్లీ ఆదాయపు పన్ను ఉపశమనం ప్రకటిస్తుందా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కార్పొరేట్ పన్ను తగ్గించడంతో భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి పన్ను ఉపశమనం ప్రకటించడం సాహసమే అవుతుంది.. ప్రభుత్వం ఈ సాహసం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం.తరువాయి

ద్రవ్యలోటు లక్ష్యం తప్పింది.. కానీ..: అభిజిత్
ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యలోటు కట్టడిని మరింత బిగించడానికి తాను సమర్థించబోనని తెలిపారు. కేంద్రం విద్యపై నిధుల కేటాయింపును తగ్గించడం పెద్దగా ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు.తరువాయి

మళ్లీ ఆర్బీఐ వైపు ప్రభుత్వం చూపు..!
కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నిధులపై మరోసారి ఆదారపడే పరిస్థితి నెలకొంది. ఈ సారి ఆదాయాల అంచనాలు తప్పడంతో.. మరోసారి ఆర్బీఐ నుంచి మధ్యంతర డెవిడెండ్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఆర్బీఐ రూ.1.76లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించింది.తరువాయి

రిలయన్స్ పెట్రోల్ పంపుల్లో విక్రయాల జోరు
దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్ చమురు రిటైల్ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్ పంపుల్లో విక్రయాలు డిసెంబర్ 31నాటికి రెండంకెల వృద్ధిరేటును సాధించాయి. డీజిల్ విక్రయాల్లో 11శాతం వృద్ధిని.. పెట్రోల్ విక్రయాల్లో 15శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం చమురు రిటైల్ పరిశ్రమ వృద్ధిరేటు డీజిల్లో 0.2శాతం, పెట్రోల్లో 7.1శాతంగా ఉన్నాయి.తరువాయి

భారత్లోని జీఎం ప్లాంట్ గ్రేట్వాల్ మోటార్స్ చేతికి..?
భారత్లో విక్రయాలను నిలిపివేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ జీఎం మోటార్స్ ఇండియా ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్వాల్ మోటార్స్ అంగీకరించింది. ఈ ప్రస్తుతం చైనాలో అత్యధికంగా ఎస్యూవీలను విక్రయిస్తోంది ఈ సంస్థే. విదేశాల్లో మార్కెట్ను విస్తరించేందుకు గ్రేట్వాల్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దీని కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. దీనిని కొనుగోలు చేశాక..తరువాయి

ఎన్నెన్నో ప్రకటనలు.. కొన్నే అమలు..!
ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలు చేస్తుంటాయి. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు.తరువాయి

‘బడ్జెట్’మే సవాల్..!
భారత్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది..2020 బడ్జెట్ సమస్యలతో టి20 మ్యాచ్లానే ఉండనుంది. ఏమాత్రం తేడా వచ్చినా.. కోలుకొనే లోపే ఫలితం తల్లకిందులయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక విషవలయంలో చిక్కుకొందనే చెప్పాలి. ఒకదానికి మరొకటి కారణమవుతూ వృద్ధిరేటును వెనక్కు గుంజుతున్నాయి. ప్రస్తుతం జీడీపీ వృద్ధిరేటు 11ఏళ్ల కనిష్ఠస్థాయిలో 5శాతంకు రావడం ప్రధాన సమస్యగా మారింది. దేశీయంగా డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది..తరువాయి

ఉల్లి మంట..ఐదేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
దిల్లీ: ఆహార పదార్థాలు, మరీ ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరింది. గత నెల రిటైల్ ద్రవ్యోల్భణం మూడేళ్ల గరిష్ఠానికి చేరగా ఇప్పుడు మరింత పెరిగి ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ఆధారితతరువాయి

మళ్లీ ఆర్బీఐ వైపు ప్రభుత్వం చూపు..!
కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నిధులపై మరోసారి ఆదారపడే పరిస్థితి నెలకొంది. ఈ సారి ఆదాయాల అంచనాలు తప్పడంతో.. మరోసారి ఆర్బీఐ నుంచి మధ్యంతర డెవిడెండ్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఆర్బీఐ రూ.1.76లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించింది.తరువాయి

ద్రవ్యలోటు లక్ష్యం తప్పింది.. కానీ..: అభిజిత్
ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యలోటు కట్టడిని మరింత బిగించడానికి తాను సమర్థించబోనని తెలిపారు. కేంద్రం విద్యపై నిధుల కేటాయింపును తగ్గించడం పెద్దగా ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు.తరువాయి

ఈ సారి బ్యాంకులకు మొండిచేయి..?
ప్రభుత్వం 2020 బడ్జెట్లో బ్యాంకులకు మూలధన నిధులను సమకూర్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మొండిబకాయిల వసూలును ప్రోత్సహించే విధంగా, మార్కెట్ల నుంచి నిధులు సేకరించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ముఖ్యంగా నిధుల సేకరణకు బ్యాంకుల ఇతర వ్యాపారాలను(నాన్ కోర్ బిజినెస్)విక్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.తరువాయి

లక్ష్యానికి దూరంగా పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ఈ సారి చేరుకోకపోవచ్చు. 2019-20 సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లను లక్ష్యంగా ఎంచుకొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రణాళిక సిద్ధం చేసినా.. అవి మార్చి చివరిలోపు పూర్తయ్యే పరిస్థితి లేదు.తరువాయి

దిల్లీ మెట్రో రైళ్లలో ఉచిత వైఫై..!
నేటి నుంచి దిల్లీ మెట్రో రైళ్లల్లో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. దిల్లీ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ లైన్ మెట్రోలో దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ తొలిసారి రైళ్లలో దీనిని ప్రారంభిస్తోంది. సంస్థ ఎండీ మంగు సింగ్ ఈ సేవలను ప్రారంభించనున్నారు.తరువాయి

అందరి దృష్టి ఆర్థిక మంత్రి రెండో బడ్జెట్పైనే..
వేగంగా పడిపోతున్న జీడీపీ వృద్ధిరేటు, ఎన్బీఎఫ్సీల ఆర్థిక సమస్యలు, కష్టాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఇలా పలు అంశాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వచ్చేనెల దేశబడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కార్పొరేట్ పన్నురేట్లను తగ్గించడంతో ఆమె ఈ బడ్జెట్లో భారీ తాయిలాలకు అవకాశాలకు తగ్గాయి. గత జులైలో ఆమె ప్రవేశపెట్టినతరువాయి

మీ ఇల్లు బంగారంగానూ!
రోజు మారింది... రోజులు కూడా మారాయి... మనం మారాలి. ఇంటిని మార్చాలి... ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందుకోవాలి, ఇంటిల్లిపాదికీ అందించాలి. దీనికోసం కాలానుగుణంగా వచ్చే పరిణామాలను గమనించాలి, మార్పులను అందిపుచ్చుకోవాలి. ఈ రోజు మీకో అవకాశం. కొత్త సంవత్సరాన్ని ఇలా మొదలుపెట్టేద్దామా?తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
ఆరోగ్యమస్తు
- ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!
- వెనిగర్ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
అనుబంధం
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
యూత్ కార్నర్
- Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- Babymoon: మీరూ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!