
సంబంధిత వార్తలు

Coronavirus: క్షయ టీకా దెబ్బకు కొవిడ్ పరార్.. అమెరికా పరిశోధకుల అధ్యయనం
క్షయవ్యాధి నివారణకు వాడే బీసీజీ టీకాను పలు మోతాదుల్లో టైప్-1 మధుమేహులకు ఇస్తే.. వారికి కొవిడ్-19 నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుల సుదీర్ఘ అధ్యయనం నిర్ధరించింది. ప్రస్తుతం వాడుతున్నతరువాయి

Corona Virus: ఉమ్మితో వేగంగా కరోనా నిర్ధారణ
ఇంటిలోనే కూర్చుని లాలాజలాన్ని పరీక్షించుకోవడం ద్వారా కొవిడ్-19 సోకిందో లేదో 45 నిమిషాల్లోనే గుర్తించే పద్ధతిని అమెరికా పరిశోధకులు కనిపెట్టారు. ఇది పీసీఆర్ పరీక్షకు దీటుగా ఫలితాలనిస్తోందని వారు చెప్పారు. కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్ను కచ్చితంగా కనిపెట్టడానికి ఇంతవరకుతరువాయి

hyderabad : కాపాడుతుందన్నా.. కదలరేమన్నా?
రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతూ, కొవిడ్ బారిన పడిన వారు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. గాంధీ ఆస్పత్రిలో 30 మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తీవ్ర లక్షణాలతో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.తరువాయి

Covid Variants : మానసిక రుగ్మతలు ఉంటే.. వైరస్ వేరియంట్ల ముప్పు ఎక్కువే
వివిధ మానసిక సమస్యలున్న వ్యక్తులకు కొవిడ్ టీకా డోసులు వేసినప్పటికీ కొత్తగా పుట్టుకొచ్చే కరోనా వేరియంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వ్యాధినిరోధక ప్రతిస్పందనల్లోని వ్యత్యాసాలు, ప్రవర్తనతో ముడిపడిన సమస్యలుతరువాయి

Covid19: తెలంగాణలో కొత్తగా 374 కొవిడ్ కేసులు.. ఒకరి మృతి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 374 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 374 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలోతరువాయి

WHO: ఒమిక్రాన్ వేవ్ తగ్గుతోంది.. కానీ!
తాజా ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా అదుపులోకి వస్తోంది. దాంతో అనేక దేశాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా కొవిడ్ ఆంక్షలు తొలగించే అంశాన్ని పరిశీలించమని రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే ఈ సమయంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.తరువాయి

India Corona: పాజిటివ్గా గణాంకాలు.. సగానికి తగ్గిన మరణాలు..!
: దేశంలో కరోనా మూడోవేవ్ ముగింపు దశకు చేరుకుంటోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. తాజాగా 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 58,077 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేసుల్లో జనవరి 5 నాటి తగ్గుదల కనిపించింది.తరువాయి

TS news : తెలంగాణలో ఈ నెల 24 నుంచి ఆన్లైన్ తరగతులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ తాజాగారాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ తాజాగాతరువాయి

Vaccination: కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మధ్య వ్యత్యాసం అదే..!
కరోనా టీకాలు భారత్కు భారీగా ప్రయోజనాన్ని చేకూర్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మూడో వేవ్ సమయంలో టీకా కారణంగా మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉందని పేర్కొంది. అలాగే రెండో వేవ్, తాజా ఉద్ధృతికి మధ్య పోలిక తెస్తూ ఆరోగ్య శాఖ టీకా ఆవశ్యతను వివరించింది.తరువాయి

Hana Horka: గాయని విపరీత చర్య.. ఉద్దేశపూర్వకంగా కొవిడ్ బారినపడి!
ఉద్దేశపూర్వకంగా కొవిడ్ సోకిన కుటుంబ సభ్యులతో కలిసుండి, వైరస్ బారినపడి, చివరకు మృత్యుఒడికి చేరారు చెక్ రిపబ్లిక్కు చెందిన జానపద గాయని. ఆమె హెల్త్పాస్ను పొందడం కోసమే ఈ విపరీత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కుమారుడే స్వయంగా వెల్లడించారు.తరువాయి

Vaccination: సిబ్బంది రాగానేఒకరు చెట్టెక్కేశారు.. మరొకరు ఫైటింగ్ చేశారు..!
దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక మైలురాళ్లను దాటుకుంటూ తుది అంకం చేరుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తున్నా.. ఇంకా కొంతమందిలో అపోహలు వీడటం లేదు. అందుకు ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో తాజాగా జరిగిన రెండు సంఘటనలే నిదర్శనం.తరువాయి

Corona: కరోనాను జయించి.. కంటిచూపు కోల్పోయి..
కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ తర్వాత తలెత్తిన కష్టాలను తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ప్రేమావతిపేట్కు చెందిన నవీన్కుమార్ (36)కు భార్య శ్వేత, రెండున్నరేళ్ల కుమార్తె భవాని ఉన్నారు.తరువాయి

Covid Vaccination: 10 మంది ఒకే చోట ఉంటే..వారి వద్దకే టీకా
ఒమిక్రాన్ రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ మేరకు తగ్గట్టుగా పరీక్షల సంఖ్య పెంచి బాధితులను గుర్తించి, వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ తీరుపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..తరువాయి

ఊరెళ్తున్నారా..కరోనా తీసుకెళ్లొద్దు!
సంక్రాంతి అంటే చాలు.. భాగ్యనగరం పల్లెకు వరుస కడుతుంది. రెండేళ్లుగా కరోనాతో సంబరాలకు దూరంగా ఉంటున్న చాలామంది.. ఈ ఏడాది ఊరిలో జరుపుకోవాలని పల్లె బాట పడుతున్నారు. 10-15 లక్షల మంది ఈ వారం రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు పయనమవ్వగా.తరువాయి

Ts News: వేములవాడ రాజన్న ఆలయంలో కొవిడ్ ఆంక్షలు..
తెలంగాణలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున...తరువాయి

UP polls: యూపీ భాజపాలో కరోనా కలకలం
ఉత్తర్ప్రదేశ్(యూపీ) భాజపా వర్గాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర భాజపా ఇంఛార్జి రాధా మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్గా తేలగా.. ఆయన హాజరైన సమావేశంలో పార్టీ పెద్దలంతా పాల్గొన్నారు. వారిలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ఉన్నారు.తరువాయి

IndiaCorona: ఉద్ధృతంగా మహమ్మారి వ్యాప్తి.. లక్షన్నరకు చేరువైన కొత్త కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే కొత్త కేసులు లక్ష దాటగా.. తాజాగా ఆ సంఖ్య 1.41 లక్షలకు చేరింది. ముందురోజు కంటే 21 శాతం అదనంగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.తరువాయి

India Corona: దేశంలో కరోనా కల్లోలం.. కొత్త కేసులు లక్ష దాటేశాయి..!
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో వేవ్కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.తరువాయి

Ap Corona: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 547 కొవిడ్ కేసులు.. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33,339 పరీక్షలు నిర్వహించగా.. 547 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,78,923కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల...తరువాయి

Corona: జనవరి 4న ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా కొత్త కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కూడా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరాలు వెల్లడించింది. అలాగే ఇంతకుముందు రెండు డోసులుగా తీసుకున్న టీకానే ప్రికాషనరీ డోసు కింద తీసుకోవాలని పేర్కొంది.తరువాయి