
సంబంధిత వార్తలు

ఇంటింటా జ్వరాలు!
జ్వరమొచ్చింది! ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు. అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఇప్పటికే కొవిడ్తో సతమతమవుతుండగా. దీనికి తోడు డెంగీ, మలేరియా, ఫ్లూ జ్వరాల వంటివీ విజృంభిస్తున్నాయి. ఈ విష జ్వరాలన్నీ దాదాపు ఒకేలాంటి లక్షణాలు కలిగుండటం వల్ల ఏది ఏ జ్వరమో తేల్చుకోలేని గందరగోళం నెలకొంటోంది.తరువాయి

అలా అడిగిన వారికి.. నా రెండో బిడ్డని చెబుతా!
జీవితంలో ఓ అసంతృప్తి. దానికి దూరమవ్వడానికి సేవను మార్గంగా ఎంచుకున్నారు నిర్మలా మురళి. నలుగురికీ సాయపడటంలో ఉన్న ఆనందం అర్థమయ్యాక దాన్నో అలవాటుగా చేసుకున్నారు. మతిస్థిమితం లేని పిల్లలకు, అనాథలకు అమ్మగా, విద్యార్థులకు టీచరమ్మగా.. అవసరాన్ని బట్టి ఆయా పాత్రల్లోకి ఒదిగిపోతున్నారు. తన సేవా ప్రయాణం.. ఆవిడ మాటల్లోనే..తరువాయి

Real Estate : 2023 వరకు ఇంతేనా?
రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దినెలలుగా నెమ్మదించింది. కొవిడ్ అనంతరం ప్రదర్శించిన దూకుడు ప్రస్తుతం కనిపించడం లేదు. మార్కెట్ కొంత స్తబ్ధుగా ఉంది. ఈ ప్రభావం తాత్కాలికమేనా? లేదంటే ఎన్నికలు జరిగే వరకు ఉంటుందా? స్థిరాస్తి వర్గాలు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.తరువాయి

ఫుల్టైం ఉద్యోగం చేయమంటున్నారు!
నేనో వెబ్ డిజైనర్ని. కొవిడ్ వల్ల ఉద్యోగం పోయింది. ఏడాదికిపైగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నా. సంపాదనా బాగుంది. నా పని మెచ్చి ఎందరో రిఫరెన్సులూ ఇస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో కంటే రెట్టింపు సంపాదిస్తున్నా. నాకు నచ్చిన వీణను వాయిస్తున్నా. చిన్నచిన్న ప్రదర్శనలిస్తున్నా.తరువాయి

డ్రోనేంద్రజాలం!
గాల్లోంచి పిజ్జా వచ్చి గుమ్మం ముందు వాలింది. పప్పులు, ఉప్పులు.. చివరికి మందులూ ఆకాశ మార్గాన్నే ఇంట్లోకి దిగాయి! రక్తం, అవయవాలు అంబులెన్స్ లేకుండానే ఆసుపత్రులకు చేరుకున్నాయి. మారుమూల ప్రాంతాలకు టీకాల సరఫరా, ఉత్తరాల బట్వాడా కూడా గాల్లోంచే. పంటలకు పురుగు మందుల పిచికారీ సైతం పైనుంచే!! ఒకప్పుడైతే ఇవి ఊహలే. అధునాతన డ్రోన్లతో అవే ఇప్పుడు నిజమవుతున్నాయి.తరువాయి

CoWIN: దేశంలో టీకా కార్యక్రమాలన్నీ ‘కొవిన్’ గొడుగు కిందికి..!
దేశవ్యాప్తంగా కరోనా టీకా వివరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా ‘కొవిన్’ వేదికను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కొవిడ్ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్లనూ జారీ చేస్తోంది. ఈ విషయంలో ‘కొవిన్’ సమర్థంగా పని చేస్తోన్నందున...తరువాయి

ఆమెకు నో చెప్పడమెలా?
నేనో ట్యుటోరియల్ సెంటర్ నిర్వహిస్తున్నా. విస్తరణలో భాగంగా ఇద్దరు ఉద్యోగులను తీసుకోవాలనుకుంటున్నా. కొవిడ్ తర్వాత అంతా ఆన్లైన్ అయినా... ట్యూషన్స్ ఆఫ్లైన్లోనూ బాగానే సాగుతున్నాయి. సమస్యల్లా నాకు మేనేజ్మెంట్ వ్యవహారాలు పెద్దగా తెలియవు. ఇదో సవాలే నాకు. మా వదిన అడ్మిన్ స్థానాన్ని నాకివ్వు, చూసుకుంటానంటోంది. కానీ నాకది ఇష్టం లేదు. తనుతరువాయి

రాగి ముద్ద.. జొన్నరొట్టె.. తలకాయ కూర!
కొవిడ్ తర్వాత నగరాల్లో ఆహార అలవాట్లు చాలా మారాయి. ఆరోగ్యం కోసం పాత ఆహార పద్ధతులనే అంతా అనుసరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కర్నూలులోని బి క్యాంపులో ఏర్పాటు చేసిన ‘లక్ష్మీస్ మిల్లెట్ ఫుడ్ కోర్ట్’ ప్రత్యేక గుర్తింపు పొందింది. చిరుధాన్యాలతో చేసే రుచికరమైనతరువాయి

Vaccination: 18 ఏళ్లు పైబడినవారికి రేపటి నుంచి మూడో డోసు
దేశంలో 18 ఏళ్లు దాటిన వారంతా ఇక కొవిడ్ టీకా ముందుజాగ్రత్త (మూడో) డోసు తీసుకోవచ్చు. ఈనెల 10వ తేదీ (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వారంతా టీకాలు పొందవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయినతరువాయి

నిర్మాణాలు ఇక చకచకా
కాలంతో పాటు పరుగెత్తాల్సిన సమయం నిర్మాణ రంగానికి వచ్చేసింది. ఏళ్లు పట్టే పనిని నెలల్లోనే పూర్తిచేస్తున్నారు. హైబ్రిడ్ సాంకేతికతతో డీఆర్డీవో 7 అంతస్తుల భవనాన్ని 45 రోజుల్లోనే నిర్మించింది. ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ శాతం నిర్మిస్తుంటే.. ఇప్పుడిప్పుడే కొందరు ప్రీ కాస్టింగ్ విధానంలో కడుతున్నారు. ఈ రెండింటి మేళవింపే హైబ్రిడ్ టెక్నాలజీ అంటోంది డీఆర్డీవో. రక్షణ రంగంలో అద్భుతాలు సృష్టించే ఈ సంస్థ నెలన్నర రోజుల్లోనే భవనాన్ని నిర్మించి భారతీయ నిర్మాణ సంస్థలు ఎలాంటి అద్భుతాలు చేయగలవో ప్రపంచానికి చూపించింది.తరువాయి

తాళిని తాకట్టుపెట్టి టీకప్పులు చేస్తున్నా
భర్తకు అనారోగ్యం... కొవిడ్ కారణంగా ఉన్న ఉద్యోగం పోయి దిక్కుతోచని సమయం. తనకొచ్చిన కష్టం మరెవరికీ ఎదురవ్వకూడదనే ఆలోచన నుంచే ఆమెకు ఉపాధి మార్గం దొరికింది. వాడి పారేసే ప్లాస్టిక్ టీ కప్పుల స్థానంలో... తాగిన తర్వాత తినేసే కప్పుల తయారీని ఉపాధిగా ఎంచుకుంది. ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన తమ్మినైన జయలక్ష్మి...తరువాయి

Booster Dose: నాలుగో నెలకే తగ్గుతున్న ‘బూస్టర్’ ప్రభావం!
ఫైజర్, మోడెర్నా టీకాల మూడో డోసు ప్రభావం నాల్గో నెల నాటికే గణనీయంగా తగ్గుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజాగా వెల్లడించింది. రెండు డోసుల తర్వాత వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గుతుందని...తరువాయి

Civils 2022: సివిల్స్లో అదనపు అటెంప్ట్స్.. కేంద్ర మంత్రి కీలక సమాధానం
సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ)-2022కు సంబంధించి అభ్యర్థులకు అదనపు అవకాశాలు ఇచ్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలియజేశారు. కరోనా పరిస్థితుల కారణంగా 2022 సివిల్స్ పరీక్షల కోసం అభ్యర్థులకు వయోపరిమితిలో...తరువాయి

Australia: సందర్శకులకూ ఆస్ట్రేలియా అనుమతి.. 21 నుంచి ఆంక్షల సడలింపు
ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దులను పూర్తి స్థాయిలో తెరవనుంది. కొవిడ్ ఆంక్షల సడలింపులో భాగంగా పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులతోసహా వ్యాక్సినేషన్ పూర్తయినవారందరిని ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది. ఈ మేరకు సోమవారం...తరువాయి

Russia Population: రష్యాలో జనాభా సంక్షోభం.. దారుణంగా దెబ్బతీసిన కరోనా!
రష్యాకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. కొవిడ్ విజృంభణ, ఇతరత్రా కారణాలతో.. గతేడాది దేశ జనాభా భారీగా పడిపోయింది. ఏకంగా పది లక్షలకంటే ఎక్కువమంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ ‘రోస్స్టాట్’ తాజాగా వెల్లడించింది. సోవియట్ యూనియన్...తరువాయి

WHO: భారత్లో కరోనా ముప్పు తొలగిపోలేదు.. డబ్ల్యూహెచ్వో
భారత్లోని కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నమోదవుతున్నప్పటికీ.. మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు...తరువాయి

Covid Review: ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలి.. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర మంత్రి సూచన
స్థానికంగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను పెంచడంతోపాటు కరోనా టెలికన్సల్టేషన్ సేవలను విస్తృతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత తరుణంలో మాండవీయ...తరువాయి

Schools Reopen: ‘ఆందోళన తగదు.. కరోనా తగ్గుతోన్న ప్రాంతాల్లోనైనా బడులు తెరవాలి’
దేశంలో కరోనా పరిస్థితులు కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. పాఠశాలల పునఃప్రారంభంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, కనీసం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న ప్రాంతాల్లోనైనా స్కూళ్లను తెరవాలని దిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...తరువాయి

Pfizer: ఫైజర్-బయోఎన్టెక్ ‘ఒమిక్రాన్ టీకా’ క్లినికల్ట్రయల్స్ షురూ
ప్రత్యేకంగా ‘ఒమిక్రాన్’ నుంచి రక్షణ కల్పించేందుకు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ఫైజర్- బయోఎన్టెక్ సంస్థలు మంగళవారం వెల్లడించాయి. 18-55 మధ్య వయసున్న 1,420 మందిపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. ‘బూస్టర్ డోసులు...తరువాయి

అత్తింటి వారసత్వం అందుకుంది
అత్తమామలు కరవు సీమ తలరాత మార్చారు. ఆమె వారి వారసత్వాన్ని అందుకుంది. ‘సమయం కన్నా రెట్టింపు పని చేయాలి. సాయం కోరి వచ్చినవారిని తిప్పి పంపొద్దు..’ అన్న వాళ్ల మాటల్నే వేదవాక్కులా పాటిస్తోంది. వారి బాటలో పయనిస్తూనే సేవా పరిధిని విస్తరిస్తూ వెళుతోంది. కొవిడ్ సమయంలోనూ నాయకురాలిగా ధైర్యంగా ముందుకు సాగుతూ మరెందరినో నడిపిస్తోంది. అనంతపురానికి చెందిన విశాల ఫెర్రర్.. సేవా ప్రయాణమిది!తరువాయి

Vaccine: వారికి బూస్టర్ డోస్ అవసరంపై ఆధారాల్లేవు: సౌమ్య స్వామినాథన్
ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా బూస్టర్ డోసు అవసరమని ఏ పరిశోధనలోనూ తేలలేదని, దానికి ప్రమాణికమైన ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథ్ వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాసహా అనేక దేశాలు పిల్లలుతరువాయి

Covid Study: 10 రోజులైనా కొందరువైరస్ను వ్యాప్తి చేస్తున్నారు!
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, పాజిటివ్గా తేలి 10 రోజుల ఐసొలేషన్లో ఉన్న తర్వాత కూడా.. పది మందిలో ఒకరు వైరస్ను వ్యాప్తి చేస్తున్నట్లు తాజాగా ఓ బ్రిటన్ అధ్యయనంలో...తరువాయి

Vaccination Drive: ఏడాది ప్రయాణం.. ఎన్నెన్నో మైలురాళ్లు!
కొత్త వైరస్.. ఫలితంగా భారీ సంఖ్యలో కేసులు.. ఊహించని స్థాయిలో మరణాలు.. దాదాపు 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారతావనిలో కరోనా కట్టడి సాధ్యమేనా అన్న సందిగ్ధత! ఇలాంటి పరిస్థితుల నడుమ.. గతేడాది ఇదే రోజు దేశంలో ప్రారంభమైంది వ్యాక్సినేషన్ ప్రక్రియ...తరువాయి

Budget Session: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 31 నుంచి.. రెండు విడతల్లో నిర్వహణ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగనున్నాయి...తరువాయి

Omicron:రెట్టింపు వేగం
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 41,954 నమూనాలు పరీక్షించగా 3,205మందికి వైరస్ నిర్ధారణైంది. పాజిటివిటీ రేటు 7.63%గా నమోదైంది. జనవరి 1న 0.57%గా ఉన్న పాజిటివిటీ రేటు మంగళవారం 5.02 శాతానికి ఎగబాకింది. బుధవారానికి మరో 2.6% పెరగడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. తాజా కేసులను బట్టి అత్యధికంగా విశాఖ జిల్లాలో పాజిటివిటీ రేటు...తరువాయి

పరికరం..వినూత్నం
ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక ప్రదర్శన. వినూత్న పరిజ్ఞానాలు ఆవిష్కృతమయ్యే వేదిక. ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునే అధునాతన పరికరాల మేళా. కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ ఏటా నిర్వహించే సీఈఎస్ గురించి ఇలా ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఒకపక్క కొవిడ్ భయపెడుతున్నా అమెరికాలోని లాస్వేగాస్లో ఈసారి కొంగొత్త పరికరాల వెల్లువతో ఎంతగానో ఆకర్షించిందితరువాయి

N-95 Mask: ఎన్-95 మాస్కులను ఎన్నిసార్లు వాడొచ్చంటే..
కొవిడ్-19 నుంచి రక్షణ పొందేందుకు ఉద్దేశించిన ఎన్-95 మాస్కుల ధరలు ఒకింత ఎక్కువగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేసే అవకాశం లేకపోవడం వల్ల నిర్దిష్ట సమయం పాటు వాటిని వాడి, పారేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు.తరువాయి

America: కుమారుడికి కొవిడ్ పాజిటివ్.. కారు డిక్కీలో బంధించిన తల్లి
అమెరికాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానికులు పెద్దఎత్తున కరోనా పరీక్షలకు బారులు తీరుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళ.. పాజిటివ్గా తేలిన తన కుమారుడికి మరోసారి టెస్టు కోసం కారు డిక్కీలో బంధించి తీసుకురావడం...తరువాయి

R-Value : 4కు చేరిన‘ఆర్నాట్’విలువ.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి కేసులు
దేశంలో కొన్ని రోజులుగా భారీ ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో.. మూడో వేవ్ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు వారాల కొవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్ బృందం.. తాజాగా కీలక విషయాలు...తరువాయి

China: డ్రాగన్ ఫ్రూట్లో వైరస్ జాడ.. చైనాలో సూపర్ మార్కెట్ల మూసివేత!
మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నా.. చైనాలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా పొరుగున ఉన్న వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్లలో వైరస్ జాడ బయటపడటం.. స్థానికంగా కలకలం రేపుతోంది...తరువాయి

Corona: కరోనా సునామీ
కరోనా మహమ్మారి భీకర రూపం దాలుస్తోంది. కేసుల సునామీ దేశ, విదేశాల్ని ముంచెత్తుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్ల సునామీ తప్పదంటూ... ప్రపంచ ఆరోగ్య సంస్థ కొద్దిరోజుల కిందట చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. అమెరికాలో ఒక్కరోజే 10,82,549 మందికి వైరస్ సోకింది! స్పెయిన్, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలూతరువాయి

Winter Olympics: వింటర్ ఒలింపిక్స్ ఏర్పాట్ల జోరు.. వేల సిబ్బంది బబుల్లోకి!
కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేస్తూ.. చైనా ప్రభుత్వం స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జియాన్, యనాన్ నగరాల్లో లాక్డౌన్ విధించగా.. తాజాగా మూడు అసింప్టమేటిక్ కేసులు బయటపడటంతో హెనాన్ ప్రావిన్స్లోని...తరువాయి

CM KCR: ఒమిక్రాన్పై అప్రమత్తం
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్లు...తరువాయి

NTAGI: ‘బూస్టర్ డోసు ఇంపార్టెన్స్పై స్పష్టత అవసరం.. అప్పుడే ముందడుగేస్తాం’
భారత్లో బూస్టర్ డోసు కాకుండా.. ముందు జాగ్రత్త(ప్రికాషన్) డోసులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా బూస్టర్ డోసు విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) చీఫ్ డా.ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు...తరువాయి

Cyber Crimes: ‘ఒమిక్రాన్ టెస్ట్ ఉచితం’.. ఇలాంటి ఈ-మెయిళ్లనునమ్మెద్దు!
కొవిడ్ పరీక్షల విషయంలోనూ సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. దేశంలో ఒకవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు ఈ కొత్త వేరియంట్ను గుర్తించేందుకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని ఆశ చూపి, అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కొన్నాళ్లుగా...తరువాయి

Vaccination: ప్రికాషన్ డోసుకు ఏ టీకా?.. చర్చల తర్వాతే స్పష్టత!
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు 60 ఏళ్లు పైబడి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ముందు జాగ్రత్త(ప్రికాషన్) డోస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు ఏ టీకా డోసు ఇవ్వనున్నారో ఇంకా ఖరారు...తరువాయి

Third Wave: ‘దిల్లీ, ముంబయిలోనికొన్ని క్లస్టర్లలో మూడో వేవ్ షురూ!’
దేశ రాజధాని దిల్లీతోపాటు ముంబయిలోనూ కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. దిల్లీలో ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. తాజాగా ఈ రెండు నగరాల్లో కరోనా పరిస్థితులను విశ్లేషిస్తూ.. మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు...తరువాయి

Immunity: అత్యధికుల్లో ‘హైబ్రిడ్’ శక్తి
భారత్లో దాదాపు 80 శాతం మంది జనాభాలో ‘హైబ్రిడ్ రోగ నిరోధక శక్తి’ అభివృద్ధి చెందిందని, దీనికి ఒమిక్రాన్ను ఎదుర్కొనే సామర్థ్యమూ ఉందని బీబీనగర్ ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ వికాస్ భాటియా స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా దేశ జనాభాలో 80 శాతం మంది కొవిడ్ బారిన పడినట్లు సీరో సర్వేలు చెబుతున్నాయని,తరువాయి

China: చైనాలోని మరో నగరంలో లాక్డౌన్.. ఆంక్షలతో జియాన్ ఉక్కిరిబిక్కిరి!
చైనాలో కరోనా పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి! 21 నెలల్లోనే ప్రస్తుతం అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండటంతో.. మళ్లీ ఆంక్షల్లోకి వెళ్తోంది. ఇప్పటికే 1.3 కోట్ల జనాభా ఉన్న జియాన్ నగరంలో కఠిన లాక్డౌన్ కొనసాగుతుండగా.. తాజాగా యానాన్ నగరంలో...తరువాయి

Covid: దిల్లీలో ఆరు నెలల గరిష్ఠానికి కొవిడ్ కేసులు.. ఎల్లో అలర్ట్కు అవకాశం!
దేశ రాజధాని దిల్లీలో మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒమిక్రాన్ విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో నగరంలో 331 కేసులు నిర్ధారణ కాగా.. అందులో 142 ఒమిక్రాన్ కేసులే. పాజిటివిటీ...తరువాయి

Fourth Dose: నాల్గో డోసుపై ఇజ్రాయెల్ అధ్యయనం.. ప్రపంచంలోనే మొదటిసారి!
ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు బూస్టర్ డోసులపైనా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇజ్రాయెల్.. ఏకంగా నాలుగో డోసు ప్రభావంపై అధ్యయనం మొదలుపెట్టడం గమనార్హం. ప్రపంచంలోనే మొదటిసారిగా సోమవారం ఇక్కడి షెబా...తరువాయి

Corona: కొవిడ్ కట్టడి చర్యలు జనవరి 31 వరకు పొడిగింపు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా...తరువాయి

Covid Cases: ముంబయిలో 21 శాతం పెరిగిన రోజువారీ కేసులు.. ఏడు నెలల్లోనే అత్యధికం!
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి! ఒమిక్రాన్ విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. నగరంలో గత 24 గంటల వ్యవధిలో 922 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి...తరువాయి

Omicron: ‘ఒమిక్రాన్పై ‘జీరో కొవిడ్’ పని చేయదు.. చైనాకు ఇబ్బందులు తప్పవు’
కరోనా కట్టడికి ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. ఈ క్రమంలో స్థానికంగా కఠిన ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ‘ఒమిక్రాన్’ విషయంలో ఈ విధానం పని చేయదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్...తరువాయి

Winter Olympics: ‘వింటర్ ఒలింపిక్స్లో కొవిడ్ కేసులు తప్పవు.. అయినా సిద్ధమే!’
‘ఒమిక్రాన్’ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ఒకవైపు అనేక దేశాలు ఆంక్షల బాట పడుతుండగా.. మరోవైపు ఫిబ్రవరిలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో చైనా ముందుకే వెళ్తోంది. వింటర్ ఒలింపిక్స్ బబుల్ లోపల కరోనా కేసులకూ సిద్ధంగా ఉన్నామని చైనా అధికారులు...తరువాయి

AstraZeneca: ‘ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోసుతో ఒమిక్రాన్ కట్టడి’
ఒమిక్రాన్ కట్టడిలో బూస్టర్ డోసులూ కీలక పాత్ర పోషిస్తాయని ఆయా అధ్యయనాలు చెబుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఫార్మాసంస్థ ‘ఆస్ట్రాజెనెకా’ ఈ విషయమై కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా(యూరప్లో వాక్స్జెవ్రియా) మూడు డోసుల కోర్సు ఒమిక్రాన్పై...తరువాయి

WHO: ‘జీవితాన్ని కోల్పోవడం కన్నా కార్యక్రమాలను రద్దు చేసుకోవడం మేలు’
ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో పండగ సెలవుల నేపథ్యంలో బంధువులు, స్నేహితుల రాకపోకలు పెరిగినందున.. ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలను రద్దు చేయాల్సి రావొచ్చని...తరువాయి

Taylor Swift: పాప్స్టార్పై అభిమానం.. వందకు పైగా కొవిడ్ కేసులకు కారణం!
ఓ పాప్స్టార్పై అభిమానంతో వందల సంఖ్యలో అభిమానులు ఒకచోట గుమిగూడి నిర్వహించిన కార్యక్రమం.. పెద్దఎత్తున కొవిడ్ కేసులకు కారణమైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇది చోటుచేసుకుంది. ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఇటీవల 'రెడ్ (టేలర్ వెర్షన్)' అల్బమ్..తరువాయి

Omicron: ఒకటిన్నర- మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు: డబ్ల్యూహెచ్వో
విస్తృత వ్యాప్తితో ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 89 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తన తాజా అప్డేట్లో వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉన్న ప్రాంతాల్లో...తరువాయి

Omicron: రాష్ట్రంలోకి ఒమిక్రాన్
ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు విదేశీయుల్లో ఈ వేరియంట్ గుర్తించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. మరో బాలుడిలోనూ అది నిర్ధారణ అయినా అతడి కుటుంబం వేరే దేశం నుంచి విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచే కోల్కతాకు వెళ్లిపోయింది.తరువాయి

Tamilnadu: న్యూ ఇయర్ వేడుకలకు బీచ్లు బంద్
కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కొత్త సంవత్సరం వేడుకల వేళ డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో తమిళనాడులోని అన్ని బీచ్లను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా డిసెంబర్ 31, జనవరి...తరువాయి

China: 44 కేసులు.. 5 లక్షలకుపైగా జనాభా క్వారంటైన్లో!
కొవిడ్ కట్టడికి చైనా మొదటినుంచి కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తక్కువ కేసులు నమోదవుతోన్నా.. పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. ఇదే క్రమంలో మంగళవారం దేశవ్యాప్తంగా నమోదైన 51 కేసుల్లో...తరువాయి

Booster Dose: ఒమిక్రాన్ కలవరం.. ఇంగ్లాండ్లో 30 ఏళ్లు దాటిన వారికీ బూస్టర్
స్థానికంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్లో 30 ఏళ్లు, ఆపైబడిన వారికీ బూస్టర్ డోసుల కోసం సోమవారం నుంచి బుకింగ్లు తెరిచి ఉంచుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు...తరువాయి

Covid: ‘కొవిడ్ కిలోల’ను కరిగిద్దాం..!
కొవిడ్ లాక్డౌన్ అనంతరం దుస్తులు బిగుతుగా మారాయా? కొంచెం ఒళ్లు చేసినట్లు అనిపిస్తోందా? అయితే మీలాంటివాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు!! 30 దేశాల్లో 22 వేల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. వీరిలో మూడో వంతు మంది.. కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు పెరిగారు. ఆంక్షల వల్ల ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి, ‘వర్క్ ఫ్రమ్ హోం’ వంటివి ఇందుకు కారణం.తరువాయి

బద్ధకంగా ఉంటే.. ఆహారం మార్చండి!
కొవిడ్ మన జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. వ్యాయామం, నడక అన్నీ వదిలేశాం. దీనికితోడు ఇంటి నుంచే పని. వెరసి.. అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దొరికిన కాస్త సమయం విశ్రాంతికే సరిపోతోంది. ఇవన్నీ ఆరోగ్యాన్నీ, మనసునీ స్తబ్దుగా మార్చేస్తున్నాయి. గతంలోలా ఫిట్గా, ఉత్సాహంగా ఉండాలంటే..తరువాయి

Covid: చనిపోయిన వ్యక్తికి రెండో డోసు మెసేజ్.. మధ్యప్రదేశ్లో ఘటన
మధ్యప్రదేశ్లో చనిపోయిన ఓ వృద్ధుడు తాజాగా కొవిడ్ రెండో డోసు టీకా వేయించుకున్నట్లు మెసేజ్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజ్గఢ్ జిల్లాలో ఇది వెలుగుచూసింది. కొవిడ్ ధ్రువపత్రం కూడా జారీ అయినట్లు ఓ అధికారి వెల్లడించారు. జిల్లాలోని బియోరా..తరువాయి

Omicron: ‘దక్షిణాఫ్రికాలో కంటే ఇంగ్లాండ్లోనే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి’
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. దక్షిణాఫ్రికాలో కంటే ఇంగ్లాండ్లోనే వేగంగా వ్యాప్తి చెందుతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్కు చెందిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ జాన్ ఎడ్మండ్స్ అంచనా వేశారు. క్రిస్మస్ నాటికి రోజుకు 60 వేల కేసులు నమోదయ్యే...తరువాయి

Covid: చిట్టెలుక తెచ్చిన ‘కొవిడ్’ తంటా.. తైవాన్ అప్రమత్తం!
పకడ్బందీ చర్యలతో మహమ్మారి వ్యాప్తిని అరికడుతున్న తైవాన్లో.. నెలరోజుల తర్వాత తాజాగా ఓ పాజిటివ్ కేసు బయటపడింది. అయితే.. ఈ కేసు వ్యాప్తి వ్యవహారం కొవిడ్ సోకిన ఓ చిట్టెలుక చుట్టూ అల్లుకుని ఉండటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...తరువాయి

పాఠశాలకు వెళ్లనంటున్నారంటే..
కొవిడ్ తర్వాత బడులు తెరుస్తున్నారనగానే విద్యకి ఊరటగా అనిపించింది. పిల్లలిద్దరూ ఉత్సాహంగా చదువులో లీనమవుతారనుకుంది. వారం రోజులు వెళ్లారో లేదో.. ఎగ్గొట్టేందుకు వంకలు వెదుకుతున్నారు. కోప్పడితే ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి సాధారణమే అంటున్నారు మానసిక నిపుణులు. ఇదీ ఒకరకమైన ఒత్తిడే అంటున్నారు.తరువాయి

Omicron: ఒమిక్రాన్ వ్యాప్తి.. డెల్టాతో పోల్చితే 4.2 రెట్లు ఎక్కువే!
కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఒకవైపు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండగా.. మరోవైపు దాని వ్యాప్తి వేగం, తీవ్రత, టీకాల సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయి పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా జపాన్ శాస్త్రవేత్త చేసిన ఓ అధ్యయనంలో...తరువాయి

Covid vaccine: వ్యాక్సిన్ మైత్రి.. విదేశాలకు 7.23 కోట్ల డోసుల సరఫరా
ఈ ఏడాది జనవరిలో ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి నవంబరు వరకు 94 దేశాలతోపాటు రెండు ఐరాస సంస్థలకు 7.23 కోట్లకు పైగా కొవిడ్ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇందులో గ్రాంట్...తరువాయి

MEA: ఆంగ్ సాన్ సూచీకి జైలుశిక్షపై స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
మయన్మార్ సీనియర్ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీకి ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, అశాంతిని రేకెత్తించడం అభియోగాలపై కోర్టు ఆమెను దోషిగా తేల్చి, ఈ మేరకు తీర్పు చెప్పింది. అనంతరం...తరువాయి

Pandemic: తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!
కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్.తరువాయి

Myanmar: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. తీర్పుచెప్పిన మిలిటరీ జుంటా
ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న అక్కడి సైన్యం.. ఆంగ్ సాన్ సూకీ సహా పలువురు కీలక నేతలను నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలు తదితర అభియోగాలు...తరువాయి

Covid: కర్ణాటకలో40కిపైగా విద్యార్థులకు పాజిటివ్
కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్గా నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు బయటపడుతున్నాయి. తాజాగా చిక్కమగళూరు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 40కిపైగా విద్యార్థులకు మహమ్మారి సోకినట్లు తేలింది. దీంతోపాటు శివమొగ్గలోని...తరువాయి

Angela Merkel: జర్మనీ ఛాన్స్లర్గా మెర్కెల్ చివరి పాడ్కాస్ట్.. టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి
జర్మనీ ఛాన్స్లర్గా 16 ఏళ్లపాటు విధులు నిర్వహించిన ఏంజెలా మెర్కెల్.. త్వరలో దేశ పగ్గాలను సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఓలాఫ్ స్కోల్జ్కు అప్పగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మెర్కెల్ తన చివరి వీక్లీ వీడియో పాడ్కాస్ట్లో ప్రసంగించారు...తరువాయి

Covid: పెరిగిన కేసులు, మరణాలు.. అయిదు రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం శనివారం ఒడిశా...తరువాయి

Covid: ఆ దేశంలో మొట్టమొదటి కొవిడ్ కేసు నమోదు
కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్లతో.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. కట్టడి చర్యలు చేపడుతోన్నా.. వ్యాప్తి చెందుతోంది. ఇదే క్రమంలో వైరస్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్ రహిత దేశంగా...తరువాయి

Covid: పశ్చిమ బెంగాల్లో బూస్టర్ డోసు ట్రయల్స్కు ఏర్పాట్లు!
కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. వైరస్ కట్టడి క్రమంలో బూస్టర్ డోసుపై కూడా అవి దృష్టి సారించాయి. భారత్ సైతం ఈ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని వెల్లడిస్తామని ఇదివరకే ప్రకటించింది...తరువాయి

Omicron: కేసుల పెరుగుదలకు తగ్గట్లు సిద్ధం కావాలి: డబ్ల్యూహెచ్వో
కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ రోజురోజుకి విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా, భారత్ తదితర ఆసియా- పసిఫిక్ దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో...తరువాయి

Omicron: ‘సోట్రోవిమాబ్’కు బ్రిటన్ ఆమోదం.. ఒమిక్రాన్పై పనిచేస్తుందన్న సంస్థ
కొవిడ్ లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్న బాధితుల చికిత్స కోసం గ్లాక్సోస్మిత్క్లైన్(జీఎస్కే) ఉత్పత్తి చేసిన ‘సోట్రోవిమాబ్’ను బ్రిటన్ గురువారం ఆమోదించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్పైకూడ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోనోక్లోనల్...తరువాయి

Omicron: ‘కొత్త వేరియంట్.. వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ సవాలే’
వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’తో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ వేరియంట్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకూ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా తెలిపింది...తరువాయి

Omicron: జపాన్కూ పాకిన ఒమిక్రాన్.. విదేశీయుల రాకపై నిషేధం రోజే నిర్ధారణ!
దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాల్లో వెలుగుచూసిన ఈ వేరియంట్.. తాజాగా జపాన్కూ పాకింది. మా దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడ..తరువాయి

Vaccination: బూస్టర్ డోసు, చిన్నారులకు టీకాపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. టీకాలు, బూస్టర్ డోసుల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేయడంపై కూడ అవి దృష్టి సారించాయి. ఇదే క్రమంలో భారత్ కూడ.. బూస్టర్ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో...తరువాయి

Omicron: ‘అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సమర్థనీయమే’
దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. క్రమంగా బ్రిటన్, ఇజ్రాయెల్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్కు పాకిన విషయం తెలిసిందే. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు దక్షిణాఫ్రికన్ దేశాల నుంచి రాకపోకలను...తరువాయి

Omicron: ఒమిక్రాన్ కేసులు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కట్టడికి ఇజ్రాయెల్ కఠిన చర్యలు తీసుకుంటోంది. స్థానికంగా ఇప్పటివరకు మూడు ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తి నివారణకుగానూ ఆదివారం సాయంత్రం నుంచి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించనున్నట్లు అధికారులు...తరువాయి

Omicron: ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్ కలకలం.. ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రకం వైరస్ దక్షిణాఫ్రికా మొదలు బోట్స్వానా, ఇజ్రాయెల్, హాంకాంగ్ తదితర దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమై రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి...తరువాయి

Omicron Variant: కట్టడికి కదులుదాం
‘ఒమిక్రాన్’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్కు పంపుతున్నాయి.తరువాయి

Drones: ‘పాక్ మాదిరి దుశ్చర్యలకు కాదు.. మానవాళి సేవకే మా డ్రోన్లు’
పాకిస్థాన్ మాదిరి ఆయుధాలు జారవిడిచి ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు కాకుండ.. మానవాళి సేవ కోసం భారత్ తన డ్రోన్లను వినియోగిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఇవి ‘సంజీవని మూలిక’ల వాహకాలుగా పనిచేస్తున్నాయని, శాంతి సందేశాన్ని చేరవేస్తున్నాయన్నారు...తరువాయి

ITC: కొవిడ్ ‘నేజల్ స్ప్రే’ క్లినికల్ ట్రయల్స్.. ధ్రువీకరించిన ఐటీసీ!
కరోనా కట్టడికి ఆయా ఫార్మాసంస్థలు వ్యాక్సిన్లు, సూది అవసరం లేని టీకాలు రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైరస్ నివారణకు ముక్కులో వేసే ‘నేజల్ స్ప్రే’ను అభివృద్ధి చేస్తున్నట్లు దేశీయ సంస్థ ‘ఐటీసీ’ వెల్లడించింది. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు...తరువాయి

Australia: వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్.. పరిహారానికి ఫిర్యాదుల వెల్లువ!
ఇటీవల డెల్టా వేరియంట్తో అతలాకుతలమైన ఆస్ట్రేలియాలో తాజాగా పరిస్థితులు నియంత్రణలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో భారీ ఎత్తున కేసులతో సిడ్నీ, మెల్బోర్న్ తదితర నగరాలు నెలల తరబడి లాక్డౌన్లో ఉండిపోయాయి. అయితే, వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరం...తరువాయి

Vaccination Drive: ‘జైకోవ్- డీ ప్రస్తుతానికి పెద్దలకు మాత్రమే!’
జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్- డీ టీకాను దేశంలో 12 ఏళ్లు, ఆపై వారికి ఇచ్చేందుకు డీజీసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. త్వరలో కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా పౌరులకు ఈ టీకా వేయనున్నారు. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే కోటి డోసులకు...తరువాయి

Covid Cases: కొవిడ్తో జర్మనీ విలవిల.. గరిష్ఠానికి ఇన్ఫెక్షన్ రేటు!
యూరప్లో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో...తరువాయి

Covid Cases: ఆరు కేసులు.. ఆంక్షల గుప్పిట్లో బీజింగ్!
కరోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం మొదటినుంచి కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప సంఖ్యలో కేసులు బయటపడినా.. భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యత్నిస్తోంది. తాజాగా రాజధాని నగరం బీజింగ్లో ఆయా...తరువాయి

Vaccination: కరోనా ముగిసిందని అనుకోవద్దు.. కేంద్రమంత్రి హెచ్చరిక!
మహమ్మారిపై పోరాటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో కలిసి పనిచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. తద్వారా దేశంలో చివరి పౌరుడికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్...తరువాయి

COVID-19: ‘అమెరికన్లు జాగ్రత్త.. యూరప్ నుంచి పాఠాలు నేర్చుకోండి’
కొన్నాళ్లుగా యూరప్వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో కొత్త కేసుల్లో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదయింది. దీంతో వచ్చే ఫిబ్రవరి నాటికి స్థానికంగా మరో 5 లక్షల మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ...తరువాయి

ముప్ఫైనాలుగు వేలమందిని చదివిస్తోంది
సాయమడగటానికంటే ముందు సాయం చేయాలన్నది నిషిత నమ్మిన సిద్ధాంతం... అందుకే ముందడుగు వేసి చిన్నవయసులోనే 300 మంది ఆడపిల్లల్ని సొంతంగా చదివించింది. ఆమె వేసిన ఆ ముందడుగు వేలమంది బాలికల జీవితాల్లో అక్షర వెలుగులు నింపింది.. మరెన్నో వేలమందికి చదువుని అందించాలను కుంటున్న నిషిత తన ఆలోచనలను వసుంధరతో పంచుకుంది...తరువాయి

Corona Virus: జర్మనీలో కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటు ఆల్టైం రికార్డు!
భారీ సంఖ్యలో కొవిడ్ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న ఐసీయూ రోగులతో దేశంలో కరోనా పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దేశంలో కొవిడ్...తరువాయి

Corona Virus: జర్మనీలో ఆగని కొవిడ్ కేసులు.. బూస్టర్ డోసుకు ఓకే
భారీ సంఖ్యలో కొవిడ్ కేసులతో జర్మనీ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి రోజువారీగా ఎన్నడూ రానన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఇంటెన్సివ్ కేర్ రోగులతో దేశంలో కొవిడ్ పరిస్థితి గడ్డుకాలంలోకి ప్రవేశిస్తోందని...తరువాయి

Covid Pill: కొవిడ్ చికిత్సలో సరికొత్త అధ్యాయం.. మాత్రలకు బ్రిటన్ ఆమోదం!
కొవిడ్ చికిత్సావిధానంలో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది! మహమ్మారిపై పోరాటానికి మెర్క్, రిడ్జ్బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ మాత్రను బ్రిటన్ గురువారం ఆమోదించింది. దీంతో ఈ తరహా చికిత్సకు పచ్చజెండా...తరువాయి

Covaxin: కొవాగ్జిన్కు ప్రపంచ గుర్తింపు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా ‘కొవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తింపు లభించింది. ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కొవిడ్ టీకా ఇదే. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్వో లోని సాంకేతిక సలహా బృందం (టీఏజీ), ‘కొవాగ్జిన్’కు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం డబ్ల్యూహెచ్వోకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసరతరువాయి

Vaccination Certificate: భారత్ కొవిడ్ టీకా పత్రానికి మరో అయిదు దేశాల్లో గుర్తింపు
కొవిడ్ పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న క్రమంలో ఆయా దేశాలు దశలవారీగా ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు టీకాలు, ఆయా దేశాల టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపు ప్రక్రియనూ ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్...తరువాయి

Biometric Attendance: కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు.. ఎప్పటినుంచంటే?
కరోనా ఉద్ధృతి సమయంలో తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఆయా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి మినహాయింపు ఇందులో ఒకటి. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న నేపథ్యంలో దీన్ని...తరువాయి

Covid Outbreak: వందలాది విమానాలు రద్దు.. బీజింగ్లో బూస్టర్ డోసుకు సై
చైనాలో కరోనా మళ్లీ ఉరుముతోన్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి ఈ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్ని కేసులు బయటపడినా.. లాక్డౌన్ విధిస్తోంది. ప్రయాణ నిబంధనలను కఠినతరం చేస్తోంది. రానున్న ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం...తరువాయి

UNICEF: 20 కోట్ల మంది విద్యార్థులకు ఆన్లైన్ విద్య దూరం!
కరోనా ఉద్ధృతి సమయంలో చాలావరకు దేశాలు ఆన్లైన్ విద్యాబోధన వైపు దృష్టిసారించాయి. కానీ.. నేటికీ కనీసం 20 కోట్ల మంది పాఠశాల స్థాయి విద్యార్థులు ఆన్లైన్ విద్యాబోధనకు సిద్ధంగా లేని 31 దేశాల్లో నివసిస్తున్నారని యూనిసెఫ్ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది...తరువాయి

Covid: రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం.. 32 మంది విద్యార్థులకు పాజిటివ్
కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు పాఠశాలలకు పచ్చజెండా ఊపుతోన్న విషయం తెలిసిందే. తరగతుల నిర్వహణ క్రమంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నాయి. అయితే, తాజాగా...తరువాయి

North Korea: ‘ఇది ద్వేషపూరిత అపవాదు.. ఐరాస నివేదికను మేం గుర్తించడం లేదు’
ఉత్తర కొరియాలో మానవ హక్కులు, స్థానిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇటీవల ఐరాస మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి టోమస్ ఓజియా క్వింటానా వెలువరించిన నివేదికను ఉ.కొరియా తప్పుపట్టింది. దీన్ని ‘ద్వేషపూరిత అపవాదు’గా అభివర్ణించింది. సంబంధిత ప్రతినిధి...తరువాయి

Covid AY.4.2: ‘ఏవై.4.2 వేరియంట్ వ్యాప్తి వేగవంతమే.. కానీ, ప్రాణాంతకం కాదు!’
కొవిడ్ వైరస్ మరో ఉత్పరివర్తనం చెంది ప్రస్తుతం ‘ఏవై.4.2’ వేరియంట్ రూపంలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిటన్లో కేసుల పెరుగుదలకు ఈ రకం వైరసే కారణమని అనుమానిస్తున్నారు. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా డేటా(జీఐఎస్ఏఐడీ) వివరాల ప్రకారం...తరువాయి

Travel restrictions: భారత్సహా ఆరు దేశాల ప్రయాణికులకు సింగపూర్ ఆంక్షల సడలింపు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్సహా ఆరు దక్షిణాసియా దేశాలను తన ప్రయాణ ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సింగపూర్ శనివారం ప్రకటించింది. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో...తరువాయి

Vaccination: ఈ తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ పూర్తి
కొవిడ్ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ నేడు వంద కోట్ల డోసుల మైలురాయి దాటిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం...తరువాయి

Russia: రష్యాలో ఆగని కొవిడ్ ఉద్ధృతి.. ఒక్కరోజులో అత్యధిక మరణాలు నమోదు
రష్యాలో కొవిడ్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ 24 గంటల వ్యవధిలో 1015 మంది మృతి చెందడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్తగా 33,740 కేసులు...తరువాయి

UK Covid: యూకేలో ప్రైవేటు ల్యాబ్ నిర్వాకం.. 43 వేల మందికి తప్పుడు కొవిడ్ ఫలితాలు!
యూకేలోని ఓ ప్రైవేటు ల్యాబ్లో ఆయా సమస్యల కారణంగా అందులో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న దాదాపు 43 వేల మందికి తప్పుడు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వోల్వర్హాంప్టన్లో...తరువాయి

Covid Vaccination: 100కోట్ల డోసుల ఫీట్.. ఆరోజు ప్రత్యేక అనౌన్స్మెంట్లకు కేంద్రం ఏర్పాట్లు
అక్టోబరు 18 లేదా 19 నాటికి వంద కోట్ల డోసుల మార్క్ను అందుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఆ మహత్తర సందర్భంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ...తరువాయి

ముగ్గురిలో ఆమె!
సాధారణంగా ఫోర్బ్స్ ముఖచిత్రంగా వ్యాపారవేత్తలే కనిపిస్తుంటారు. సినీతారలు తక్కువనే చెప్పాలి. కానీ ఈ సారి దక్షిణాది నటి నయనతార కనిపించడం విశేషం. ఆమెని ఫోర్బ్స్ ఎందుకు ఎంపిక చేసిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి... కొవిడ్ కారణంగా థియేటర్లనీ మూతబడ్డాయి. మన దేశంలో సినిమానే ప్రధాన ఎంటర్టైన్మెంట్. ఆ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చినవే ఓటీటీలు.తరువాయి

Narendra Modi: బోరిస్ జాన్సన్తో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత్ టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపుపై స్వాగతం!
వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి తదితర సమస్యలపై పరస్పర సమన్వయంతో పోరాడాలని భారత్, యూకే నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో సంభాషించారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్ వేదికగా...తరువాయి

Vaccination Drive: మహారాష్ట్ర ‘మిషన్ కవచ్ కుండల్’.. రోజుకు 15 లక్షల టీకాలే లక్ష్యం
టీకా పంపిణీలో దూసుకెళ్తున్న భారత్.. 100 కోట్ల డోసుల మార్కును అందుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దసరా(అక్టోబరు 15)కు ముందే ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను సమాయాత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర...తరువాయి

Local Circles Survey: భారత్లో ఏడు శాతం మందే టీకాకు తటపటాయిస్తున్నారు
భారత్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే వంద కోట్ల డోసుల మైలురాయిని దాటే అవకాశం ఉంది. దేశ జనాభాలో దాదాపు 94 కోట్ల మంది 18 ఏళ్లు దాటినవారు ఉండగా.. ఇప్పటివరకు సుమారు 68 కోట్ల మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు...తరువాయి

Vaccination: దేశంలో 18 ఏళ్లు నిండినవారిలో 70 శాతం మందికి తొలి డోసు పూర్తి
వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఇటీవల దేశవ్యాప్తంగా 90 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా దేశ జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి తొలి డోసు పూర్తి కావడం విశేషం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ట్విటర్...తరువాయి

Vaccination: ‘భారత్లో 90 కోట్లు దాటిన డోసులు.. ‘జై అనుసంధాన్’ ఫలితమే’
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకెళ్తున్న భారత్.. ఈ క్రమంలో వరుస రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారానికి మొత్తం 90 కోట్ల డోసుల మైలురాయి దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు...తరువాయి

Supreme court: ‘టీకా కేంద్రంలో ఆధార్ తప్పనిసరి’పై మీ స్పందన తెలపండి
కొవిడ్ టీకా కోసం వ్యాక్సినేషన్ కేంద్రంలో ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించడం తొలగించాలని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి, భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)కు నోటీసులు జారీ చేసింది. పుణెకు చెందిన...తరువాయి

Australia: కొవిషీల్డ్ను గుర్తించిన ఆస్ట్రేలియా.. అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు
భారత్లో అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్తోపాటు చైనాకు చెందిన సినోవ్యాక్నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల...తరువాయి

Sri Lanka: ఎట్టకేలకు శ్రీలంకలో లాక్డౌన్ ఎత్తివేత.. కొనసాగనున్న ఆంక్షలు
భారీ సంఖ్యలో డెల్టా వేరియంట్ కేసులతో అల్లాడిపోయిన శ్రీలంకలో తాజాగా పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. దీంతో దాదాపు ఆరు వారాలుగా కొనసాగిన లాక్డౌన్ను శుక్రవారం ఎత్తేశారు. కానీ.. పౌరుల రాకపోకలు, సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయని..తరువాయి

Covaxin: ‘కొవాగ్జిన్’కు గుర్తింపుపై అక్టోబరులో తుది నిర్ణయం
కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఈయూఎల్)లో చేర్చాలన్న అంశంపై అక్టోబర్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ప్రస్తుతం ఈ టీకా సమాచారంపై మూల్యంకన ప్రక్రియ కొనసాగుతోందని తాజాగా...తరువాయి

Covishield: ‘కొవిషీల్డ్’ను గుర్తించిన మరో దేశం.. ఇక గ్రీన్ పాసులు పొందొచ్చు
భారత్లో రూపొందించిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ను ఇటలీ శుక్రవారం అధికారికంగా గుర్తించింది. ఈ నిర్ణయంతో కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారతీయులు ఇప్పుడు ఆ దేశంలో గ్రీన్ పాస్ పొందొచ్చు. అక్కడి భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది...తరువాయి

Pfizer: 5-11 ఏళ్లలోపు చిన్నారులకు ఫైజర్ టీకా సురక్షితం
ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలు సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వారికి ఈ టీకాలు సురక్షితమని వెల్లడించాయి...తరువాయి

Vaccination: టీకా పంపిణీలో భారత్ జోరు.. 11 రోజుల్లోనే 10 కోట్ల డోసులు
కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ దూసుకుపోతోంది. శనివారానికి దేశవ్యాప్తంగా మొత్తం 80 కోట్లకు పైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించగా...తరువాయి

Influencer marketing: మార్కెటింగ్లో ఇన్ఫ్లుయెన్సర్లదే హవా.. క్యూ కడుతున్న బ్రాండ్లు
దేశంలో సామాజిక మాధ్యమాల విస్తృతి పెరుగుతోంది. ఇదే క్రమంలో వేల సంఖ్యలో ఇన్ప్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. ఆహారం, ఆహార్యం, పర్యాటకం, ఆయా ఉత్పత్తులు.. ఇలా అనేక విషయాల్లో వారు వినియోగదారులను ప్రభావితం చేస్తున్నారు...తరువాయి

ICMR: గర్భిణుల్లో కొవిడ్ ఇన్పెక్షన్ ముప్పు ఎక్కువే!
కొవిడ్ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్ ముప్పు ఎక్కువని, ఈ క్రమంలో వారికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గర్భిణుల్లో కరోనా ప్రతికూల ఫలితాలపై ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో అధ్యయనం జరిపింది.తరువాయి

సొంతింటి విఘ్నాలు తొలగినట్టేనా?
ఇల్లు, స్థలం కొనుగోలు చేసేందుకు చాలామంది మంచి రోజు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ రోజూ రానే వచ్చింది. విఘ్నాలు తొలగించే పండగగా జరుపుకొనే వినాయక చవితి వేళ సొంతింటిపై నిర్ణయం తీసుకునేందుకు సరైన సమయమని చాలామంది భావిస్తుంటారు. విక్రయాలు పెంచుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు పండగపూట పలు ఆఫర్లు అందిస్తున్నాయి. పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులు మొదలెడుతున్నాయి. ఇటు కొనుగోలుదారులకు, అటుతరువాయి

Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ మరో ఘనత
కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఒక్క ఆగస్టు నెలలోనే 18 కోట్లకు పైగా డోసులు వేసినట్లు కేంద్రం ఆదివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. అదే నెలలో జీ7 దేశాలు(కెనడా, యూకే, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్)...తరువాయి

Eastern Economic Forum: కాలం పెట్టిన పరీక్షకు ఎదురొడ్డి నిలిచింది
భారత్, రష్యాల మైత్రి.. కాలం పెట్టిన పరీక్షకు ఎదురొడ్డి నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కొవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్ విషయంలో రెండు దేశాల మధ్య బలమైన పరస్పర సహకార బంధం ఏర్పడినట్లు తెలిపారు. రష్యాలోని వ్లాదివోస్టాక్ నగరంలో నిర్వహించిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం(ఈఈఎఫ్) ప్లీనరీ...తరువాయి

Jallikattu: జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లనే అనుమతించాలి: మద్రాస్ హైకోర్టు
తమిళనాడులో ఏటా ఉత్సాహంగా నిర్వహించే జల్లికట్టు క్రీడలో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే అనుమతించాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని జస్టిస్ ఎన్. కిరుబాకరన్..తరువాయి

C.1.2 Variant: అప్రమత్తమైన భారత్.. కొవిడ్ నెగెటివ్ తప్పనిసరి జాబితాలో మరో ఏడు దేశాలు
విదేశాల్లో కొత్తగా కొవిడ్ ‘సి.1.2’ వేరియంట్ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇదివరకు మధ్య ప్రాచ్య దేశాలతోపాటు యూరప్ ఖండం నుంచి వచ్చేవారికి ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రాలు తప్పనిసరి చేసిన కేంద్రం.. తాజాగా...తరువాయి

Afghanistan: అఫ్గాన్ పరిస్థితులపై రష్యా అధినేత పుతిన్తో ప్రధాని మోదీ చర్చ
అఫ్గానిస్థాన్లోని పరిస్థితులు, ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. ఇద్దరు ఫోన్లో దాదాపు 45 నిమిషాలపాటు సంభాషించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ ఈ విషయంపై ట్వీట్ చేశారు...తరువాయి

Idepenndence Day: స్వాతంత్య్రానికి సరికొత్త అర్థం ఇది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా.. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ట్విటర్ వేదికగా బలమైన సందేశాన్ని చాటారు. ‘స్వాతంత్ర్యం అంటే ఒకరి మీద లేదా ఒకదానిపైన ఆధారపడకుండా ఉండటం,.తరువాయి

నా పేరు మీనాక్షి... అసలు పేరు నవ్యస్వామి!
పుట్టి పెరిగింది కర్ణాటక. తెలియని భాషలో అడుగుపెట్టినా.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. మాట నుంచి చీరకట్టు వరకు అన్నీ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతున్నా మధ్యలో తెలుగు పదాలే వచ్చేస్తాయ్! అంతలా తెలుగమ్మాయిలా మారిపోయింది. ‘నా పేరు మీనాక్షి’లో కథానాయిక నవ్యస్వామి గురించే ఇదంతా! వసుంధరతో తను బోలెడు విశేషాలను పంచుకుంది...పుట్టి, పెరిగింది మైసూరు. చదివిందేమో బెంగళూరు. నాన్న పుట్టస్వామి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ సరస్వతి గృహిణి, అన్న వినయ్ వ్యాపారం చేస్తున్నాడు. ...తరువాయి

Covid vaccination: టీకా విషయంలో అంతరం తగ్గించండి
కొవిడ్ టీకా విషయంలో పురుషులు, స్త్రీలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తాజాగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్ ఛైర్పర్సన్ రేఖ శర్మ పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలు టీకా కేంద్రాలకు తరలేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.తరువాయి

కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో గుర్తింపుపై మరో అడుగు!
కొవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) గుర్తింపు విషయంలో మరో అడుగు ముందుకు పడింది! కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం డబ్ల్యూహెచ్వో ముఖ్య శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో గుర్తింపు అంశంపై చర్చించినట్లు మంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు.తరువాయి

vaccination: టీకా ఐచ్ఛికమే.. కానీ ఇక్కడ కాదు
కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో.. టీకా వేయించుకునేందుకు నిరాకరించిన, భారత ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ అధికారిని కేంద్ర ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది.తరువాయి

Oxygen-Related Death: సేకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఒక్కరే మృతి: కేంద్రం
కొవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరే అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరాలు వెల్లడించారు. అంతకుముందు దేశంలోతరువాయి

ఈ 37 జిల్లాల్లో ఆందోళనకరంగా కొవిడ్ కేసుల పెరుగుదల
రెండు వారాలుగా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 37 జిల్లాల్లో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వారపు కొవిడ్ పాజిటివిటి శాతం 10కిపైగానే ఉందని మంగళవారంతరువాయి

చిన్నారులకు ‘కొవావాక్స్’ విడుదల అప్పుడే.. అధర్ పూనావాలా
చిన్నారుల్లో కొవిడ్ కట్టడికి అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్ రూపొందించిన ‘కొవావాక్స్’ టీకా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో భారత్లో విడుదలయ్యే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాల ఆశాభావం వ్యక్తంతరువాయి

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్పై అపనమ్మకానికి కారణాలివీ!
మొదట్లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే జనాల్లో ఆందోళన, అపనమ్మకం చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పటికీ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలవారేగాక, కొద్దిమంది చదువుకున్నవారు కూడా కొవిడ్ వ్యాక్సిన్పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల ఎక్కువగా నష్టం ఉండదనితరువాయి

Mixed Vaccines: వ్యాక్సిన్ల మిక్సింగ్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు
కరోనా వ్యాక్సిన్ల మిక్సింగ్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ మంచి ఫలితాలను ఇస్తోందని ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన వెలువడలేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు భారత్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్,తరువాయి

japan: నిబంధన ఉల్లంఘించారా.. మీ పేర్లు బయటపెడతాం!
కరోనా కట్టడి కోసం అన్ని దేశాలు కఠిన కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే వారిపై మరింత దృష్టి సారించాయి. దేశంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొన్నిరోజులు క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నాయి. అయినా, కొందరు నకిలీ కరోనా రిపోర్టులు చూపించి, అధికారుల కళ్లుగప్పి నిబంధనలనుతరువాయి

Centre: ఆ పది రాష్ట్రాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచండి
థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందంటూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రోజురోజుకూ కొత్తగా కరోనా కేసులు, టెస్ట్ పాజిటివిటీ రేటు(టీపీఆర్) పెరుగుతున్న 10 రాష్ట్రాల్లో వైరస్ నిర్దారణ పరీక్షలు,తరువాయి

ఒంటరైనా...ఓటమైనా వెంట ఫ్రెండే!
సుహాస్ కొవిడ్ బారిన పడ్డాడు. ఇంట్లోవాళ్లే దగ్గరకి రాని పరిస్థితి. బతకనేమో అనే భయం పట్టుకుంది. ఫ్రెండ్ మణికి విషయం తెలిసింది. ‘అరే యార్.. నీకేం కాదు. ఇదీ జలుబు లాంటిదే. పదిరోజుల్లో కోలుకుంటావ్’ అని భరోసా ఇచ్చాడు. పల్స్ ఆక్సిమీటర్, ట్యాబ్లెట్ల దగ్గర నుంచి మంచి వంటకాల వరకూ తీసుకొచ్చి పెట్టాడు. రెండు వారాల్లో సుహాస్ మామూలయ్యాడు. ఆపై ఇద్దరూ బైక్పై లాంగ్టూర్కి వెళ్లిపోయారు.తరువాయి

నాడులకూ కొవిడ్ కష్టాలు
కొవిడ్-19 ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థ మీదే దాడి చేస్తున్నప్పటికీ ఇతర అవయవాలనూ వదిలి పెట్టటం లేదు. నాడులనూ దెబ్బతీస్తోంది. ఇలా పక్షవాతం, మెదడు వాపు, కాళ్లు చేతుల బలహీనత వంటి సమస్యలకూ దారితీస్తోంది. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడే కాదు, ఆ తర్వాతా జబ్బులను తెచ్చిపెడుతోంది.తరువాయి

Myanmar: ఆక్సిజన్ సిలిండర్ల కోసం బారులు తీరిన జనం
ఇంటర్నెట్ డెస్క్: మనకి పొరుగునే ఉన్న మయన్మార్లో ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు జరిగి, 900 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దేశాన్ని కొవిడ్ వేవ్ చుట్టుముట్టడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వందలాది మంది మృతి చెందుతున్నారుతరువాయి

Corona: కొవిడ్ చికిత్సకు కొత్త యాంటీవైరల్
కొవిడ్-19కు చికిత్స చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. వైరస్ పునరుత్పత్తిని ఇది అడ్డుకుంటుందని ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లుల్లో తలెత్తే ప్రాణాంతక కరోనా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కన్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీసీ376 అనే ప్రొటీజ్ ఇన్హిబిటర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారుతరువాయి

Covid Report: స్కూల్ ఎగ్గొట్టేందుకు కొత్తదారులు
పాఠశాలలకు బంక్ కొట్టేందుకు బ్రిటన్ విద్యార్థుల కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధరించుకొని పాఠశాలలు ఎగ్గొడుతున్నారు. పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చేందుకు జ్యూస్, వెనిగర్ను వినియోగిస్తున్నారు....తరువాయి

కరోనా టెస్ట్ చేసే మాస్క్.. 90 నిమిషాల్లో ఫలితం!
కరోనా వైరస్ను నిర్థరించడానికి ప్రస్తుతం రాపిడ్, ఆర్టీ పీసీఆర్ టెస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిల్లోనూ స్వాబ్ ద్వారా ముక్కులో నుంచి నామూనాలు సేకరించాల్సి ఉంటుంది. ఇది కాస్త నొప్పితో కూడుకున్నది. అందుకే ఎలాంటి నొప్పి లేకుండా కరోనా వైరస్నుతరువాయి

నాకిప్పుడు మూడో నెల.. వ్యాక్సిన్ వేయించుకోవాలా?వద్దా?
ప్రమాదకర జబ్బుల బారినపడకుండా గర్భిణులకు వైద్యులు వ్యాక్సిన్లు ఇస్తారు. ఉదాహరణకు ప్రతి గర్భిణికి టెటనస్, ఫ్లూ, టీడాప్ (టెటనస్, డిఫ్తీరియా కోరింత దగ్గు) వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేస్తారు. వీటివల్ల ఆమె గర్భంలో పెరిగే శిశువుకు కూడా రక్షణ లభిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ వేసే వరకూ ఈ రక్షణ ఉంటుంది. కొవిడ్ ప్రబలుతున్న ఈ విపత్కర సమయంలో గర్భవతులు, పాలిచ్చే తల్లులను రక్షించుకోవడం...తరువాయి

రుచి.. వాసన తిరిగి రావాలంటే ఏడాది ఆగాల్సిందే!
కరోనా సోకిన కొంతమంది వాసన, రుచి కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు భయపడాల్సిన పనేం లేదని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రమైతే తప్ప చికిత్స అవసరముండదని అంటున్నారు. ఇది బాధితులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినా.. కోల్పోయిన వాసన, రుచి ఘ్రాణశక్తి తిరిగితరువాయి

Delta Plus: మధ్యప్రదేశ్లో ఇద్దరి మృతి
కొవిడ్ కొత్త వేరియంట్ ‘డెల్టా ప్లస్’ కలవరం సృష్టిస్తోంది. దేశంలో తీవ్రరూపం దాలుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ వేరియంట్తో తమ రాష్ట్రంలో తొలి మరణం సంభవించిందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కొద్ది గంటలకే.. మధ్యప్రదేశ్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు.తరువాయి

Vaccination: అపోహలు వద్దు.. టీకానే ముద్దు
కరోనా వైరస్కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై అపోహలు బలంగాతరువాయి

corona: లెక్కలేని మరణాలు 15,00,000
రాష్ట్రాల్లో అధికారికంగా నమోదైన కొవిడ్ మరణాలు, మొత్తం మృతుల గణాంకాలు సేకరిస్తున్నాం. ఇప్పటివరకూ వివరాలు అందిన నాలుగు ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో 2021 జనవరి నుంచి మే వరకూ కొవిడ్ మృతుల సంఖ్యను కేవలం సుమారు 37,000గానే చూపించారు.తరువాయి

nutritious food: కొవిడ్ కొమ్ములు విరిచేలా..
ఆరోగ్యంగా ఉండాలన్నా, జబ్బుల నుంచి త్వరగా కోలుకోవాలన్నా ఆహారమే కీలకం. వేసుకునే మందుల ప్రభావం అప్పటివరకే. వీటి అవసరం జబ్బులు తగ్గేంతవరకే. ఆ తర్వాత శరీరం మునుపటి సత్తువను పొందటానికి పోషకాహారమే ప్రధానం. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యం దానంతటదే మెరుగవుతుంది. కరోనా జబ్బు బారినపడ్డవారికి, దీన్నుంచి కోలుకుంటున్నవారికిది మరింత ముఖ్యం.తరువాయి