
సంబంధిత వార్తలు

Crime news: జాలి గుండెలేని గురువులు!
తండ్రి దక్షత లేని కుటుంబం.. తల్లే కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. సరైన మార్గదర్శకం లేక ఒక విద్యార్థి చదువులో బాగా వెనకబడుతున్నాడు. పరిస్థితి అర్థం చేసుకుని చేయిపట్టి చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయిని.. బడిలో అన్నం తింటున్న ఆ పిల్లాడి చేతిలో కంచం లాక్కుని ‘చదువు రాని వాడికి తిండి ఎందుకంటూ’ ఛీదరించుకోగా..తరువాయి

Guntur news : ఇదేమి తిరకాసు?
బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. లబ్ధిదారులు తప్పనిసరిగా అంగర్వాడీ కేంద్రానికి వచ్చి, భోజనం చేసే పద్ధతిని అమలులోకి తీసుకొచ్చింది. గతంలో పాలు, కోడిగుడ్లను బాలింతలు, గర్భిణులకు ఇళ్లకు సరఫరా చేశారు.తరువాయి

Guntur news : రుణమూ రాదు ..వడ్డీ దక్కదూ!
ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్లు.. ఉన్నత చదువులు.. వైద్యానికి.. స్థలాలు, ప్లాట్లు కొనుగోళ్లు, ఇతర అవసరాలకు డబ్బు కోసం సాధ్యమైనంత వరకు ఉద్యోగులు భవిష్యనిధి(పీఎఫ్) రుణాలపైనే (పీఎఫ్) ఎక్కువగా ఆధారపడతారు. ప్రస్తుతం ఆ దాచుకున్న సొమ్ములు అక్కరకు రాకుండా పోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు.తరువాయి

Crime News: గుంటూరులో దారుణం.. తల్లి, కుమార్తెపై యువకుడు బ్లేడ్తో దాడి
నగరంలోని కృష్ణనగర్లో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై యువకుడు దాడి చేశాడు. వారి గొంతుపై బ్లేడ్తో దాడి చేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. తల్లి, కుమార్తె ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయంతరువాయి

Guntur: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వినూత్న నిరసన..
గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. ఊరూరు తిరిగి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పిన జగన్ మూడేళ్లు గడిచినా ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని ఆరోపించారు.తరువాయి

Crime News: గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ(40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత అనుమానాస్పద మృతిగాతరువాయి

Crime News: పెళ్లికోసం ‘ఐఏఎస్ అవతారం’.. పలువురికి రూ.కోట్లలో బురిడీ
ఐఏఎస్ అధికారినంటూ పోలీసులను బురిడీ కొట్టించడమే కాదు.. ప్రధాని, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో ఓఎస్డీ వంటి అత్యున్నత ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్న ఓ వ్యక్తిని నల్లపాడు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ ప్రశాంతి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.తరువాయి

Shaik Rasheed: గుంటూరు జిల్లాలో ఆనందోత్సాహాలు.. రషీద్కు అభినందనల వెల్లువ
భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. యువ భారత జట్టు ఈ విజయం సాధించడం వెనుక గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు. తమ కుమారుడు రషీద్ జట్టును గెలిపించడంతో తల్లిదండ్రులుతరువాయి

Crime News: అత్యాశకు పోయి.. మోసగాళ్ల వలలో చిక్కి
త్వరగా రూ.లక్షలు సంపాదించాలన్న వ్యాపారుల అత్యాశ మోసగాళ్లకు వరమైంది. మాయగాళ్ల వలలో చిక్కుకొన్న వారు రూ.లక్షలు పోగొట్టుకొని తలలు బాదుకోవాల్సి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన దముగట్ల అమర్నాథ్రెడ్డి, జక్కల ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తుంటారు.తరువాయి

Crime News: ప్రాణం తీసిన ఆధిపత్య పోరు
వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఆధిపత్యపోరు హత్యకు దారితీసింది. తెదేపాకు చెందిన తోట చంద్రయ్య(42) గురువారం హత్యకు గురవడం సంచలనం రేపింది. 2009 నుంచి గ్రామంలో ఆధిపత్య పోరు సాగుతోంది. అప్పట్లోనే చంద్రయ్యపై దాడికి విఫలయత్నం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత వివాదం కొంత సద్దుమనిగింది. తెదేపా నియోజకవర్గ బాధ్యుడిగా జూలకంటి బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత గతనెల 29న మాచర్లలో ర్యాలీ జరిగింది. చంద్రయ్య అనుచరులతో...తరువాయి

Crime News: పైన చేపల ఆహారం.. లోపల ఎర్రచందనం
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ రిశాంత్రెడ్డి తెలిపారు. మంగళవారం మాచర్ల గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గురజాల డీఎస్పీ మెహర్ప్రసాద్, గ్రామీణ, పట్టణ సీఐలు సురేంద్రబాబు, సుబ్బారావుతో కలసి విలేకర్లతోతరువాయి

AP News: అధిక వడ్డీ ఎర వేసి.. రూ.కోట్లలో దోచేసి
ఏడాది క్రితం కట్టుబడివారిపాలేనికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కొత్తగా భారీ ఇల్లు కట్టుకోవటం, పెద్ద వ్యాపారాలు పెట్టడం గ్రామస్థులు చూశారు. తమతో పాటే సాధారణంగా ఉండే ఆ ఇద్దరు ఒక్కసారిగా అంతలా సంపాదించారంటూ ఊరంతా చర్చ జరిగింది. దీంతో వారు చెప్పిన మాట విన్నవారంతా ఆశ్చర్యపోయారు. కారణం రూ.లక్ష చెల్లిస్తే ప్రతినెలాతరువాయి

Ap News: డ్రగ్స్ వ్యవహారం.. విజయవాడ అడ్రస్ ఉందని సీఎంను నిందిస్తారా?: సుచరిత
డ్రగ్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. డ్రగ్స్ దిగుమతి అడ్రస్ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం దారుణమన్నారు....తరువాయి

Crime News: బ్లేడ్తో కోసుకొని.. దొంగల దాడి అని నాటకం
బ్లేడ్తో తనకు తానే కోసుకొని దోపిడీ దొంగలు దాడి చేసి నగదు దోచుకున్నట్లు ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం చేసిన ఘనుడిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీసు కార్యాలయంలో నిందితుడి వివరాలను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.తరువాయి

Attack on Teacher: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ.. ఉపాధ్యాయుడిపై దాడి
తనపట్ల హిందీ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తెలపడంతో ఆమె బంధువులు అతడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాలిక బంధువులు, తోటి ఉపాధ్యాయులు తెలిపిన మేరకు..తరువాయి

Guntur: గుంటూరు నగర ప్రజలకు త్వరలో తీపి కబురు!
నగరంలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. నగర వెలుపల చిన్న పరిశ్రమ పెట్టుకోవాలన్నా ప్రస్తుతం నగరపాలకకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ విలువపై 14 శాతం ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లిస్తే తప్ప అనుమతులు ఇవ్వడం లేదు. నగరపాలక ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్రంలోనేతరువాయి

Crime News: అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త!
‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్ చేసింది.తరువాయి

AP News: టీకా వేసిన కొద్దిసేపటికే చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఏడాదిన్నర చిన్నారి టీకా వేసిన కొద్దిసేపట్లోనే మృతి చెందడం మాచర్లలో ఆందోళనకు దారి తీసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, న్యాయం చేయాలని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో బైఠాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తి మండలంతరువాయి

AP News: తండ్రీకుమార్తెను కత్తులతో బెదిరించి దుండగుల దోపిడీ..
మండలంలో శుక్రవారం రాత్రి నలుగురు దుండగులు తండ్రీకూతుళ్లను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన మూలం శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుంటారు.తరువాయి

AP News: అమ్మాయి పేరుతో ఛాటింగ్
ఇన్స్ట్రాగ్రామ్లో అమ్మాయి పేరుతో నకిలీ ఐడీ సృష్టిస్తాడు. ఏమాత్రం అనుమానం రాకుండా తాను మహిళగా ఛాటింగ్ చేస్తాడు. తెలివిగా వారి ఫోన్ నంబర్ తీసుకొని వీడియో కాల్ మాట్లాడతాడు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తాడు.తరువాయి

AP News: కుమార్తెపై అత్యాచారం కేసులో.. తండ్రికి జీవిత ఖైదు!
కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో గుంటూరు జిల్లా పెదనందిపాడులోతరువాయి

AP News: అవ్వ ఆవేదన ఆలకించేవారేరి?
ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు షేక్ ఖాసింబీ, వయస్సు 102 ఏళ్లు. యనమదలలో ఉంటున్న ఈమెకు ఆర్మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ను ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. కారణం ఏంటంటే అవ్వ చేతి వేలిముద్రలు, కళ్లు పని చేయడం లేదంటా. ఆమె భర్త షేక్ అబ్దుల్ సత్తి ఆర్మీలో సేవలందించి 1947లో ఉద్యోగ విరమణ చేశారు. 2007లో మరణించారు...తరువాయి

AP News: నా చావుకు భార్యే కారణం
నా చావుకు భార్యే కారణమని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రొంపిచర్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది.తరువాయి

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు: ముగ్గురి మృతి
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో తీవ్రగాయలై ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ముగ్గురుతరువాయి

గుంటూరులో నడిరోడ్డుపై రూ.9 లక్షల దోపిడీ
ద్విచక్రవాహనంలో లక్షల రూపాయలు ఉంచిన వ్యక్తి ఓ దొంగ చేతివాటంతో ఆ మొత్తాన్నీ నష్టపోయాడు. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ.9 లక్షలు....తరువాయి

యువతిపై లైంగిక దాడి.. ఛేదించిన పోలీసులు
యువతిపై లైంగికదాడి, నగ్న చిత్రాల పోస్టింగ్ కేసును గుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు... కేసుతో సంబంధమున్న మరో ఏడుగురి నిందితులన్ని తాజాగా అరెస్టు చేశారు. వీరిని గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి....తరువాయి

వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి
డాక్టర్ అవ్వాలనుకున్నారు ఆమె. ‘ఆర్డర్.. ఆర్డర్.. నువ్వు న్యాయవాది కావాలి. న్యాయానికి న్యాయం చేయాలి’ అన్నారు వాళ్ల నాన్న. ఆయనపై ప్రేమతో లా చదివారు. బండెడు పుస్తకాల్లో క్లాజులు, సబ్క్లాజులు అన్నీ కరతలామలకమయ్యాయి. ఏళ్లకేళ్లు ఒకటే దీక్ష. వందల్లో కేసులు.. వేలల్లో వాదనలు.. ఎన్నెన్నో మరపురాని విజయాలు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ‘ఆర్డర్ ఆర్డర్’ అనే స్థాయికి చేరుకున్నారు. ...తరువాయి

లాక్డౌన్ పాటిస్తారా.. లాకప్లో ఉంటారా..
గుంటూరు ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడిని పట్టుకున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ తెలిపారు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని తేలిందని చెప్పారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్డౌన్ అమలు తీరును శనివారం ఆయన పరిశీలించారు.తరువాయి

వారు కోట్లు సంపాదించారు నేను కోట కడుతున్నాను!
ఆడపిల్లయినా అమ్మ,నాన్న బాగా చదివించారు... ఆ చదువునే ఆయుధంగా చేసుకున్న ఆమె ఇప్పుడు దేశ ఆయుధ రంగానికి చుక్కానిగా నిలుస్తోంది. రక్షణ శాఖలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆయుధ భూషణ్’ అవార్డును దక్కించుకొని స్త్రీలు ఏ రంగంలోనైనా ప్రగతి సాధించగలరని నిరూపించిన సుజాత విజయ గాథ ఆమె.. మాటల్లోనే...!తరువాయి

చీకట్లు నింపుతున్న ‘విద్యుత్తు బల్బులు’
సాధారణంగా విద్యుత్తు బల్బులు వెలుతురునిస్తాయి... కానీ అవే బల్బులు ఆ ఊళ్లో చీకట్లు నింపుతున్నాయి. గుంటూరు జిల్లాలోని మురికిపూడి గ్రామంలో చాలా కుటుంబాల్లో పరిస్థితి ఇది. జీవనోపాధి కోసం విద్యుత్తు ప్రభల సెట్టింగ్ కోసం వెళ్తున్న యువత మృత్యువు కోరల్లో చిక్కుకుంటున్నారు.తరువాయి

కాపాడమంటే.. పోలీసులే కాటేశారు
న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వచ్చిన తల్లి, కుమార్తెల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. అరండల్పేట ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేస్తూ గురువారం ఐజీ వినీత్బ్రిజ్లాల్, అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.తరువాయి

ఆఫీసులోనూ మనసు పదిలం!
ఆరోగ్యమంటే ఒక్క ఇంటితోనే ముడిపడింది కాదు. మన ఆఫీసు, పనిచేసే చోటు కూడా కీలకమే. నిజానికి చాలామంది ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఆఫీసుల్లోనే. నేటి పోటీ ప్రపంచంలో.. ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయి. సమయానికి లక్ష్యాలను సాధించటం, మెరుగ్గా పని పూర్తిచేయటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లోనూ చిక్కుకుంటున్నారుతరువాయి

డబ్బుల్లేక బయటనిల్చొని పాటలు వినేవాణ్ని
ఆయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అయినా... ప్రపంచానికి, సంగీతాభిమానులకు మాత్రం బాలూనే. సంగీతం నేర్చుకోకపోయినా... దాదాపు యాభైవేల పాటల్నిపాడి గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత ఆయనది. ఔత్సాహిక గాయనీగాయకుల్ని తయారుచేస్తూ... సంగీత ప్రస్థానంలో తనదైన ముద్రవేసుకున్న ఆయన్ని మీ గురించి చెప్పమంటే... డెబ్భైరెండేళ్ల అనుభవాలు... ఎన్నో ఉన్నాయి అంటూనే కొన్ని హాయ్తో పంచుకున్నారిలా...తరువాయి

బుజ్జి విన్నీకి 91 ఏళ్లు!
మనకు కార్టూన్లు తెగ నచ్చుతాయి ... అందులో సరదాలు చేసి నవ్వులు తెప్పించే పాత్రలంటే మరీనూ.. అలాంటి కార్టూన్ పాత్రే విన్నీ పూ...ఎర్రచొక్కాతో ముద్దుగా బొద్దుగా ఉండే విన్నీ... పుస్తకాల్లోంచి తెరపైకి దూకి అందర్నీ ఆకట్టుకుంది... ఎంతో పేరు తెచ్చేసుకుంది... ఇంతగా నవ్వులు పూయిస్తున్న విన్నీ మొదటిసారిగా పుస్తకాల్లో కనిపించింది ఈరోజే!తరువాయి

చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్టు కనిపిస్తాయెందుకు?
ఇలాంటి దృశ్యాలు ప్రత్యక్షంగా కనిపించవు. కేవలం సినిమాలు, టీవీలలో మాత్రమే కనిపిస్తాయి. ట్యూబులైట్ వెలుతురు ఉన్న గదిలో తిరిగే సీలింగ్ ఫ్యాను రెక్కలు కూడా వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని ‘దృష్టిభ్రమ’ (ఆప్టికల్ ఇల్యూషన్) అనే అంశంగా సూత్రీకరించారు.తరువాయి

కాటేసే పాము గురించి తెలుసు... అది దగ్గరకు వస్తే తప్ప ప్రమాదం ఉండదు..
అది అలాంటి ఇలాంటి పాము కాదు. దాని లక్ష్యం శత్రువు కళ్లపైనే ఉంటుంది. గురి చూసి విషాన్ని చిమ్మేస్తుంది. క్షణంలో మాయమవుతుంది. పేరు ‘స్పిట్టింగ్ కోబ్రా’.పేరుకు స్పిట్టింగ్ కోబ్రానే అయినా ఇది విషాన్ని ఉమ్మదు. అత్యంత వేగంగా చిమ్ముతుంది.తరువాయి

పరీక్షలు మూడు.. ప్రిపరేషన్ ఒకటే!
బ్యాంకు ఉద్యోగమంటే.. ఎంతో ఆకర్షణ! బ్యాంకు కొలువులు కొట్టాలనుకునే అభ్యర్థులకు తాజాగా మూడు నోటిఫికేషన్లు స్వాగతం పలుకుతున్నాయి. 7275 క్లర్క్ పోస్టులతో ఐబీపీఎస్; 330 అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులతో విజయా బ్యాంకు; 120 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలతో సెబీ వరసగా ప్రకటనలు వెలువరించాయి. అర్హత ఉన్నవారు సబ్జెక్టులు, పరీక్షా విధానాలకు అనుగుణంగా చిన్నపాటి మార్పులతో సిద్ధమైతే..తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
ఆరోగ్యమస్తు
- వెనిగర్ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
అనుబంధం
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
యూత్ కార్నర్
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..