దృశ్య కావ్యం.. నృత్య రూపకం
నగరంలో కోడిరామ్మూర్తి మైదానంలో డ్వాక్రా బజారు వేదికపై సంప్రదాయం నాట్య గురుకులం ఆధ్వర్యంలో ధర్మోరక్షతి రక్షితః తొలి కూచిపూడి నృత్య వీధి నాటకం ప్రదర్శన కనువిందు చేసింది. ప్రముఖ నర్తకి
నగరంలో కోడిరామ్మూర్తి మైదానంలో డ్వాక్రా బజారు వేదికపై సంప్రదాయం నాట్య గురుకులం ఆధ్వర్యంలో ధర్మోరక్షతి రక్షితః తొలి కూచిపూడి నృత్య వీధి నాటకం ప్రదర్శన కనువిందు చేసింది. ప్రముఖ నర్తకి స్వాతి సోమనాథ్ దర్శకత్వంలో 30 మంది విద్యార్థులు నర్తించి ఆకట్టుకున్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఇతివృత్తంతో సాగిన నాటకం ఆద్యంతం కట్టిపడేసింది. సంప్రదాయం సంచాలకులు స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ దేశంలో ఏ శాస్త్రీయ నృత్యంలో వీధి నాటకాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శాంతిశ్రీ, సాయిరాం ఆర్ట్స్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
- న్యూస్టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యం
[ 08-05-2024]
‘జగన్ అయిదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు సాగునీరివ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసి వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి అడుగడుగునా అవమానించారు. -
చేసింది తక్కువ.. చెప్పింది ఎక్కువ..!
[ 08-05-2024]
జిల్లాను తానే ఉద్ధరించినట్లుగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టారు. చెప్పుకోవడానికి ఒక్క పనీ పూర్తి చేయకుండానే.. ఎంతో అభివృద్ధి చేసేశామంటూ డప్పు కొట్టారు. సీఎం ప్రసంగం విని ప్రజలు విస్మయానికి గురయ్యారు. -
హామీని తుంగలో తొక్కేశారు..!
[ 08-05-2024]
ఉద్దానంలో తెల్ల బంగారంగా పిలిచే జీడి పిక్కలకు మద్దతు ధర దక్కక రైతులు కుదేలవుతున్నారు. వారిని ఆదుకుంటామని నమ్మబలికిన వైకాపా ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ అయిదేళ్లు గడిపేసింది. ధరలు క్రమేపీ దిగజారిపోతుండటం.. -
ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటి?
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటని ఎమ్మెల్సీ, వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. టెక్కలిలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పదవులిచ్చిన పేటకు.. దాసన్న ద్రోహం..!
[ 08-05-2024]
అభివృద్ధికి దూరంగా ఉన్న నరసన్నపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని గత ఎన్నికల సమయంలో ధర్మాన కృష్ణదాస్ హామీలు గుప్పించారు. ఆ మాటలు నమ్మిన ప్రజలు ఓట్లు వేసి అందలమెక్కించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పదవులు అనుభవించినా సొంత నియోజకవర్గానికి ఆయన పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. -
చేయూత అందించడానికి చేతులు రాలేదు..!
[ 08-05-2024]
ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన వి.వైకుంఠరావు వెల్డింగ్ పనిలో నిపుణుడు. కొన్నేళ్ల నుంచి రోజు కూలీగా పని చేస్తున్నాడు. రూ.రెండు మూడు లక్షలతో సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక.. అప్పు పుట్టక రోజు ఆశ నెరవేరలేదు. -
మాటకు కట్టుబడి రహదారి నిర్మాణానికి సన్నాహాలు
[ 08-05-2024]
ఆయన ఏ పార్టీలో ఉంటే తనతో పాటే ఆ అయిదు గ్రామాల ప్రజలు ఉంటారు. ఇటీవల వైకాపా నుంచి 2 వేల మందితో తెదేపాలో చేరిన కరగాం సర్పంచి పంగ బావాజీనాయుడు పెద్ద కరగాం గ్రామ శ్మశానవాటికకు రహదారి నిర్మాణానికి సొంత నిధులు వెచ్చిస్తున్నారు. -
చిట్టీవ్యాపారిని చుట్టుముట్టిన బాధితులు
[ 08-05-2024]
టెక్కలిలో చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన మహిళ సబితాదేవిని బాధితులు మంగళవారం చుట్టుముట్టారు. ముఖానికి వస్త్రం కట్టుకొని స్థానిక బ్యాంకులో బంగారం ఆభరణాలపై ఉన్న రుణాన్ని రెన్యువల్ చేసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఆమెను గుర్తించి అడ్డుకున్నారు. -
నౌపడలో ఓటర్లకు వైకాపా ప్రలోభం
[ 08-05-2024]
సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైకాపా కార్యకర్తలు, నాయకులు పావులు కదుపుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో తమ పార్టీకే ఓటు పడుతోంది అని నిర్ధారించుకున్న ఇళ్లకు వెళ్లి చిట్టీలను ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!