దిగ్గజ సంస్థల గుత్తాధిపత్యం నిరోధించాలి
[01:14]
దేశంలో దిగ్గజ సంస్థలైన రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, భారతీ టెలికాంల గుత్తాధిపత్యాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య పేర్కొన్నారు.