రెండేళ్లలో అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్!
[01:39]
వచ్చే రెండేళ్లలో భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలతో దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతగానో మారిందని తెలిపారు.