• TRENDING TOPICS
  • IND vs ENG
  • Maharashtra Crisis
  • Agnipath
  • Presidential Election
  • Ukraine Crisis
Feedback | E-PAPER | Pratibha
Eenadu.net Logo
  • ఆంధ్రప్రదేశ్
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • తెలంగాణ
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • క్రీడలు
  • సినిమా
  • ఫీచర్ పేజీలు
    • వసుంధర
    • చదువు
    • సుఖీభవ
    • ఈ-నాడు
    • మకరందం
    • ఈ తరం
    • ఆహా
    • హాయ్ బుజ్జీ
    • స్థిరాస్తి
    • దేవతార్చన
    • వెబ్ స్టోరీస్
    • వైరల్ వీడియోస్
    • కథామృతం
  • ఎన్ఆర్ఐ
  • ఇంకా..
    • ఫొటోలు
    • వీడియోలు
    • వెబ్ ప్రత్యేకం
    • సండే మ్యాగజైన్
    • అన్నదాత
    • క్యాలెండర్
    • రిజల్ట్స్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • తూర్పు గోదావరి
  • చిత్తూరు
  • గుంటూరు
  • కర్నూలు
  • అనంతపురం
  • పశ్చిమ గోదావరి
  • విజయనగరం
  • శ్రీకాకుళం
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • వైయస్‌ఆర్‌
  • ప్రకాశం
  • పార్వతీపురం మన్యం
  • అల్లూరి సీతారామరాజు
  • అనకాపల్లి
  • కాకినాడ
  • కోనసీమ
  • ఏలూరు
  • ఎన్టీఆర్‌
  • పల్నాడు
  • బాపట్ల
  • నంద్యాల
  • శ్రీ సత్యసాయి
  • అన్నమయ్య
  • తిరుపతి
  • సాయం.. మాకెందుకు రాలేదు సార్‌!

    సాయం.. మాకెందుకు రాలేదు సార్‌!

    పశ్చిమ గోదావరి
  • జీజీహెచ్‌లో శిశువుకు పునర్జన్మ

    జీజీహెచ్‌లో శిశువుకు పునర్జన్మ

    తూర్పు గోదావరి
  • ఎందుకిలా..!

    ఎందుకిలా..!

    చిత్తూరు
శోభాయమానంగా జగన్నాథ రథయాత్ర
గుంటూరు

శోభాయమానంగా జగన్నాథ రథయాత్ర

[06:29]
ఇస్కాన్‌ గుంటూరు ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శుక్రవారం నగర ప్రధాన వీధుల్లో భక్తిప్రపూరిత వాతావరణంలో సాగింది. ఇస్కాన్‌ నుంచి మొదలై ప్రధాన ప్రాంతాల మీదుగా 
ఆర్టీసీ ఛార్జీలు ఇక మోతే
గుంటూరు

ఆర్టీసీ ఛార్జీలు ఇక మోతే

[06:29]
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం పడింది. పల్లె వెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల వరకు ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీల ధరల వివరాలు రూ.లలో..
ఆరికతోటలో దారుణ హత్య
విజయనగరం

ఆరికతోటలో దారుణ హత్య

[06:17]
రామభద్రపురం మండలం ఆరికతోటలో పాతకక్షలు ఒకర్ని బలిగొన్నాయి. సీఐ శోభనబాబు, ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వర్రి చిన్నోడు (57) శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు.
ఎంతెంత దూరం.. ఇంతింత భారం
ప్రకాశం

ఎంతెంత దూరం.. ఇంతింత భారం

[06:08]
ఆర్టీసీ మరోసారి పెంచిన బస్సుల ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్‌ సెస్‌ పేరిట రెండున్నర నెలల వ్యవధిలోనే భారం విధించడం పట్ల ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దూర ప్రాంతాలు వెళ్లే పల్లె బస్సులకు గరిష్ఠంగా రూ.20 నుంచి రూ.25, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో రూ.70
కార్డులు ఎక్కడ...రాయితీ ఎలా..?
అమరావతి

కార్డులు ఎక్కడ...రాయితీ ఎలా..?

[05:32]
ఈ ఏడాది ఖరీఫ్‌ను ముందస్తుగా ప్రారంభించాలని చెప్పిన పాలకులు దానికి అనుబంధంగా ఉండే ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని రైతులు వాపోతున్నారు. వాటిలో ప్రధానమైనవి కౌలురైతు గుర్తింపు కార్డులు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో ఉన్న కౌలు విస్తీర్ణాన్ని బట్టి 50వేలకుపైగా కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
టెర్మినల్‌ పనుల్లో జాప్యం వాస్తవమే : ఎంపీ
అమరావతి

టెర్మినల్‌ పనుల్లో జాప్యం వాస్తవమే : ఎంపీ

[05:32]
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న శాశ్వత ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, ఎంపీ బాలశౌరి అన్నారు.
ఎంత పనిచేసిన అంతే...!
శ్రీకాకుళం

ఎంత పనిచేసిన అంతే...!

[05:27]
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఉపాధి పథకం వరమే. నిత్యం పని దొరుకుతోంది. కానీ వారి శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎంత పనిచేసినా వారికి కనీస వేతనం అందడం గగనంగా మారింది. ఇక గరిష్ఠ వేతనం అందుకోవడం కలగానే కనిపిస్తోంది. చేతులు
కొత్త పాలన.. కొండంత వేదన
తూర్పు గోదావరి

కొత్త పాలన.. కొండంత వేదన

[03:33]
పునర్విభజన అనంతరం కొత్త జిల్లా ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా కలెక్టరేట్‌లోని ఆయా విభాగాలు, ఇక్కడ ఏర్పాటైన వివిధ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితి ఇంకా తొలగలేదు. ఇంకా కొన్ని శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలు
నయనానందం
తూర్పు గోదావరి

నయనానందం

[03:33]
దాతల సహకారంతో రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై అత్యాధునిక పద్ధతిలో మెరుగైన నేత్ర పరీక్షలు, శస్త్రచికిత్సలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆంధ్రా
పారదర్శకంగా బదిలీల ప్రక్రియ
తూర్పు గోదావరి

పారదర్శకంగా బదిలీల ప్రక్రియ

[03:33]
ఉమ్మడి జిల్లా పరిషత్తు పరిధిలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుక్రవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. జడ్పీ
భద్రత కట్టుదిట్టం.. ఏర్పాట్లు ముమ్మరం
పశ్చిమ గోదావరి

భద్రత కట్టుదిట్టం.. ఏర్పాట్లు ముమ్మరం

[03:33]
: ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటన సందర్భంగా పెదఅమిరంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. సభా వేదికలు, ప్రాంగణంలో అధునాతన టెంట్లు వేసే పనులను రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. ప
ఇవేమి ఛార్జీలు బాబోయ్‌!
పశ్చిమ గోదావరి

ఇవేమి ఛార్జీలు బాబోయ్‌!

[03:33]
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఛార్జీల బాదుడుతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. డీజిల్‌ సెస్‌ పేరులో ఇటీవల ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మళ్లీ భారం మోపడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
‘బొండు ఇసుక పేరుతో ఇదేం దోపిడీ’
తూర్పు గోదావరి

‘బొండు ఇసుక పేరుతో ఇదేం దోపిడీ’

[03:29]
అనుమతులు లేకుండా గోదావరి నదీగర్భంలో ఇసుక తవ్వకాలు చేసి ఇతర జిల్లాలకు రవాణా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తవ్వకాలు చేసే చోటుకు వెళ్లేందుకు వచ్చిన తెదేపా బృందాన్ని శుక్రవారం ఉదయం పోలీసులు
కట్టకుంటే.. కట్టేత్తారంతే..
తూర్పు గోదావరి

కట్టకుంటే.. కట్టేత్తారంతే..

[03:29]
కాకినాడ నగరంలో యూజర్‌ ఛార్జీల వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ నిర్వహణ భారంగా మారింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా 2021 డిసెంబరు నుంచి తడి, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేర్వేరుగా సేకరణకు శ్రీకారం చుట్టారు.
ఉపాధ్యాయ పోస్టులపై క్రమబద్ధీకరణ వేటు?
తూర్పు గోదావరి

ఉపాధ్యాయ పోస్టులపై క్రమబద్ధీకరణ వేటు?

[03:29]
నూతన విద్యావిధానం అమలు పేరిట రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఉపాధ్యాయ వర్గాల్లో అసహనం నింపుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టడానికి విద్యాశాఖ జీవో 117 విడుదల చేసింది. దీని ప్రకారంగా ఉమ్మడి..
జిల్లా పాలన.. వసతులకు విజ్క్షాపన
తూర్పు గోదావరి

జిల్లా పాలన.. వసతులకు విజ్క్షాపన

[03:29]
ప్రజలకు పాలన సౌలభ్యం.. సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో కోనసీమ జిల్లా ఏర్పాటుచేసి మూడు నెలలు కావస్తోంది. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏప్రిల్‌ నాలుగో తేదీన యుద్ధ
పగలు దేదీప్యం... రాత్రి అంధకారం!
వైయస్‌ఆర్‌

పగలు దేదీప్యం... రాత్రి అంధకారం!

[03:19]
వైయస్‌ఆర్‌ జిల్లాలో 557 గ్రామపంచాయతీలున్నాయి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 427 గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. గ్రామాల్లో గత ప్రభుత్వ పాలనలో అధిక కాంతినిచ్చే 1,03,575 ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. ఇందుకోసం సుమారు రూ.17.50 కోట్లు ఖర్చు చేశారు. అన్నమయ్య
ఆర్టీసీ ఛార్జీల మోత
అనంతపురం

ఆర్టీసీ ఛార్జీల మోత

[03:02]
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక రెండోసారి ఛార్జీల మోత మోగించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీయే అతిపెద్ద రవాణా సంస్థ. పేద, మధతరగతి ప్రజల ప్రయాణ సాధనంగా సేవలు అందిస్తోంది. సామాన్యులు ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు
వేరుసెనగ .. సాగు చేయలేం
అనంతపురం

వేరుసెనగ .. సాగు చేయలేం

[03:02]
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే వేరుసెనగకు ప్రసిద్ధి. లక్షల ఎకరాల్లో పంట సాగయ్యేది. తీవ్ర వర్షాభావం వెంటాడినా.. అప్పుల్లో కూరుకుపోయినా రైతన్న వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ సాయం అందుతుందన్న ధైర్యంతో ముందడుగు వేసేవారు. దిగుబడి చేతికి రాకపోయినా పశు
జెండా ఉంటేనే మనముంటాం!
అల్లూరి సీతారామరాజు

జెండా ఉంటేనే మనముంటాం!

[03:02]
వచ్చే ఎన్నికల్లో అంతా కష్టపడి వైకాపాను గెలిపించుకోవాలి, పార్టీ జెండా నిలబడితేనే మనకు మనుగడ ఉంటుందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.
ప్రయాణం భారమే!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రయాణం భారమే!

[02:44]
డీజిల్‌ సెస్సు రూపంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండు నెలల
7కు వచ్చింది నాలుగే
చిత్తూరు

7కు వచ్చింది నాలుగే

[02:11]
విద్యా సంవత్సరం ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక  పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో   ని పాఠ్య, రాత పుస్తకాలు, బ్యాగ్‌, బెల్ట్‌, మూడు జతల సమవస్త్రాలు, బూట్లు, సాక్సులు, నిఘంటువులను ప్రభుత్వ పాఠశాలల్లో
శస్త్రచికిత్సలకు మత్తు విఘాతం
కర్నూలు

శస్త్రచికిత్సలకు మత్తు విఘాతం

[01:56]
కర్నూలు సర్వజన వైద్యశాలలో ‘మత్తు’ (అనస్థీషియా) ఔషధాల కొరత శస్త్రచికిత్సలకు ఆటంకంగా మారింది. న్యూరో సర్జరీ విభాగంలో శుక్రవారం ముగ్గురికి శస్త్రచికిత్సలు  నిలిపివేశారు. ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని
తీగ సాగుతోంది... ప్రాణం జారుతోంది
కర్నూలు

తీగ సాగుతోంది... ప్రాణం జారుతోంది

[01:56]
నగర పరిధిలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న జగదీశ్‌ (28) విధులు ముగించుకుని తిరిగి నగరానికి వస్తున్న క్రమంలో ఈదురు గాలులు వీచాయి. ఆ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్తు తీగలు తెగి ద్విచక్ర వాహనంపై పడటంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు.
బుస్సుమంటున్న బస్సు
కర్నూలు

బుస్సుమంటున్న బస్సు

[01:56]
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం దూర‘భారం’కానుంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచింది. తక్కువ దూరం వెళ్లేవారిపై ప్రభావం తక్కువగా ఉన్నా దూర ప్రయాణాలు సాగించేవారిపై భారీగా భారం మోపింది. ఉమ్మడి జిల్లాలో నైట్‌ రైడర్‌ 2, ఇంద్ర 19, సూపర్‌లగ్జరీ 159
Raghurama: కేసు నమోదు చేసిన వెంటనే రఘురామను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
గుంటూరు

Raghurama: కేసు నమోదు చేసిన వెంటనే రఘురామను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

[01 Jul 2022]
కేసుల నమోదులో పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు తనకు
Chandrababu: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
గుంటూరు

Chandrababu: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు

[01 Jul 2022]
రాష్ట్రంలో పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ
Andhra News: ఆ ఐదుగురి మరణానికి ఉడతే కారణమట.. నివేదిక ఇవ్వరట!
అనంతపురం

Andhra News: ఆ ఐదుగురి మరణానికి ఉడతే కారణమట.. నివేదిక ఇవ్వరట!

[01 Jul 2022]
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద నిన్న ఉదయం విద్యుత్త తీగ తెగి ఆటోపై పడిన దుర్ఘటనలో ఐదుగురు బుగ్గిపాలైన విషయం
TTD: ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
చిత్తూరు

TTD: ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి

[01 Jul 2022]
గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ పొడిగింపు
తూర్పు గోదావరి

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ పొడిగింపు

[01 Jul 2022]
మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో...
Andhra News: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే
అమరావతి

Andhra News: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

[01 Jul 2022]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం
ఎడ తీగని వేదన
తూర్పు గోదావరి

ఎడ తీగని వేదన

[01 Jul 2022]
విద్యుత్తు నిర్వహణ లోపాలు శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఊహించని దరిమిలా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అయిన వారిని కోల్పోయి పలువురికి పుట్టెడు దుఃఖం మిగులుతుండగా.. కొన్ని కుటుంబాల జీవనం అత్యంత దయనీయంగా మారుతోంది. కళ్లెదుటే తీగలు.. మృత్యుపాశాల్లా కనిపిస్తున్నా.. నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా... చక్కదిద్దే సత్వర చొరవ కొరవడింది. అధికారుల ఉదాసీనత.
ఎగిసిన మంటల్లో... ఆరిన బతుకులు
అనంతపురం

ఎగిసిన మంటల్లో... ఆరిన బతుకులు

[01 Jul 2022]
వారంతా కూలీలు.. రెక్కాడితేనే డొక్కాడని శ్రమజీవులు.. రోజూ కూలీకి వెళితేగానీ పూటగడవని కుటుంబాలు..  వరసకు అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు.. ఏ పనైనా కలిసి చేస్తారు.. కలిసికట్టుగా వెళ్తారు.. ఎప్పటిలాగే గురువారం ఉదయం బంధువుల పొలంలో కలుపుతీత పనులకు ఆటోల్లో బయలుదేరారు. అందరూ బంధువులు,
విద్యుత్తు ధర్మం.. విస్మరించారు!
అనంతపురం

విద్యుత్తు ధర్మం.. విస్మరించారు!

[01 Jul 2022]
అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపకేంద్రాలు, లైన్లు, స్తంభాలు, నియంత్రికలను పరిశీలించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. మరమ్మతులు
ఎన్‌సీసీ శిక్షణ.. భవితకు నిచ్చెన!
అనంతపురం

ఎన్‌సీసీ శిక్షణ.. భవితకు నిచ్చెన!

[01 Jul 2022]
దేశభక్తి, సేవాభావం, ఐక్యత ఆలోచనలను కలిగిన యువతను దేశానికి అందించటంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తోంది. క్రమశిక్షణ, మంచి నడవడికను నేర్పుతూ, దేశ రక్షణలో భాగస్వాములు అయ్యేలా శిక్షణ ఇస్తోంది. సైన్యంతో సమానంగా వారికి ప్రత్యేకంగా
Guntur: కాసులంటారు.. ‘కాల్చుకుతింటారు!’
గుంటూరు

Guntur: కాసులంటారు.. ‘కాల్చుకుతింటారు!’

[01 Jul 2022]
నగరంలో అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వీరి వల్ల మంచివారిపై కూడా ప్రభావం పడుతోంది. పట్టణ ప్రణాళిక అధికారులను బూచిగా చూపి బెదిరింపులకు పాల్పడటం ఎక్కువయింది. కొందరు కార్పొరేటర్లు
వైద్యులు.. సేవా నారాయణులు...
శ్రీకాకుళం

వైద్యులు.. సేవా నారాయణులు...

[01 Jul 2022]
వైద్యవృత్తిలో స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ కొందరు వైద్యులుగా మారి నిస్వార్థ సేవలందించాలని.. నిరుపేదలకు అండగా నిలవాలని ఆరాటపడుతుంటారు. అప్పుడే వారు చదువుకున్న చదువులకు సార్థకత లభిస్తుందని భావిస్తారు. 
తెలుగు పుస్తకానికి ప్రపంచ రికార్డు
అమరావతి

తెలుగు పుస్తకానికి ప్రపంచ రికార్డు

[01 Jul 2022]
కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన పూలబాల వెంకటప్రసాద్‌ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బహుభాషా కోవిదుడైన పూలబాల తెలుగులో 1265 పేజీల భరతవర్ష నవలను ఎనిమిది నెలల్లో రాసి వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు.
కనిపించే దేవుడు.. వైద్యుడు
పార్వతీపురం మన్యం

కనిపించే దేవుడు.. వైద్యుడు

[01 Jul 2022]
వైద్యో నారాయణ హరి అంటారు.. మనిషికి జీవం పోసేది ఆ పరమాత్ముడు అయితే.. పునర్జన్మ పోసేది వైద్యుడే. ఆపదలో ఉన్న వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఊపిరి పోస్తాడు. అందుకే దేవుడిలా పూజిస్తారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు వైద్య వృత్తికే అం
ప్రాణ‘పథ’ శోధన
విశాఖపట్నం

ప్రాణ‘పథ’ శోధన

[01 Jul 2022]
ప్రజల ప్రాణాలు కాపాడటంలో వైద్యుల పాత్ర అనిర్వచనీయం. వారి సేవలు ఒక్క గంట ఆగినా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. రోగాలతో బతుకు పోరాటం చేసే రోగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ వారిని బతికించేలా చికిత్స అందించేందుకు నిరంతరం
మృత్యు తీగ
చిత్తూరు

మృత్యు తీగ

[01 Jul 2022]
విద్యుత్తు ఛార్జీల పెంపు, వసూళ్లపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం.. నిర్వహణపై చూపకపోవడంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏటా 25 మందికిపైగా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వందల సంఖ్యలో పశువులు చనిపోతున్నాయి.
సత్తా చాటిన ఇస్రో శాస్త్రవేత్తలు
చిత్తూరు

సత్తా చాటిన ఇస్రో శాస్త్రవేత్తలు

[01 Jul 2022]
శాస్త్రవేత్తలు అనుకున్నారు.. వెంటనే ఆ ఆలోచన దిశగా అడుగులు వేశారు. ఏడాది పాటు చేయాల్సిన పనిని రికార్డు సమయంలో మూడు నెలల్లో రూపొందించి, రెండింటిని ఒకటిగా చేసి, ప్రయోగం చేపట్టి.. అందరితో శెభాష్‌ అనిపించుకున్నారు.
కబంద హస్తం
విజయనగరం

కబంద హస్తం

[01 Jul 2022]
చెరువులు గ్రామాలకు కల్పతరువులు. వాటిని కాపాడుకుంటే ఊరొక్కటే కాదు.. వ్యవసాయం, భూగర్భ జలాలు, పశువులు బాగుంటాయి. ఇప్పుడు అవి ఆక్రమణదారుల చేతికి చిక్కుతున్నాయి. గ్రామాల్లో సాగు భూములుగా.. పట్టణాల్లో నిర్మాణాలుగా మారిపో తున్నాయి. యంత్రాంగం సైతం వీటిని సంరక్షించడంలో విఫలమవుతోంది.
తీగలు కాటేస్తాయ్‌... ప్రాణాలు తీసేస్తాయ్‌!
వైయస్‌ఆర్‌

తీగలు కాటేస్తాయ్‌... ప్రాణాలు తీసేస్తాయ్‌!

[01 Jul 2022]
విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ ప్రమాదాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యుత్తు సరఫరా వ్యవస్థ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. క్షేత్రస్థాయిలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా తన బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వినియోగదారులు,
జయహో అల్లూరి
పశ్చిమ గోదావరి

జయహో అల్లూరి

[01 Jul 2022]
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలతో దేశభక్తిని చాటాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన యోధులను స్మరించుకోవాలన్నారు.
ఎప్పటిలానే..
పశ్చిమ గోదావరి

ఎప్పటిలానే..

[01 Jul 2022]
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నూతన విద్యా సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యారంగంలో నూతన విధానాల అమలులో భాగంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ బాలికల జూనియర్‌
ప్రాణం మీదకొస్తున్నా...
పశ్చిమ గోదావరి

ప్రాణం మీదకొస్తున్నా...

[01 Jul 2022]
ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం ఎస్సీ కాలనీలో ఇళ్లపై నుంచి 11 కేవీ విద్యుత్తు లైను వెళ్లింది. కొద్ది నెలల కిందట డాబా పైన దుస్తులు ఆరేస్తుండగా ఈర్లపాటి మంగమ్మ విద్యుతాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలైంది.
దోపిడీ కేసులో ముగ్గురి అరెస్టు
ప్రకాశం

దోపిడీ కేసులో ముగ్గురి అరెస్టు

[01 Jul 2022]
ఆటో ఎక్కిన ప్రయాణికుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు... గురువారం ఆ వివరాలు
అంతా అడ్డగోలు
ప్రకాశం

అంతా అడ్డగోలు

[01 Jul 2022]
ఒంగోలు ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయం(డీటీసీ)లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. సాధారణంగా వాహనాల పత్రాలు, సామర్థ్యాన్ని (ఫిట్‌నెస్‌) మోటారు వాహనాల
ఆర్టీసీ బాదుడు
కర్నూలు

ఆర్టీసీ బాదుడు

[01 Jul 2022]
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత భారం కానుంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం ఛార్జీల మోత మోగించింది. రెండు నెలల కిందట ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే.
  • News
    • Telugu News
    • Latest News in Telugu
    • Sports News
    • Ap News Telugu
    • Telangana News
    • National News
    • International News
    • Cinema News in Telugu
    • Business News
    • Crime News‌
    • Political News in Telugu
    • Photo Gallery
    • Videos
    • Hyderabad News Today
    • Exclusive Stories
    • NRI News
    • Archives
  • Feature Pages
    • Women
    • Youth News
    • Health News
    • Kids Telugu Stories
    • Telugu Stories
    • Real Estate News
    • Devotional News
    • Food and Recipes News
    • Temples News
    • Educational News
    • Technology News
    • Sunday Magazine
    • Today Rasi Phalalu in Telugu
    • Viral Videos
    Other Websites
    • ETV Bharat
    • Pratibha
    • Pellipandiri
    • Classifieds
    • Exams Results
    • Eenadu Epaper
  • Follow Us
    • Eenadu Facebook
    • Eenadu Twitter
    • Eenadu Instagram
    • Eenadu Google News
    • Eenadu Sharechat
    • Eenadu Koo

    For Editorial Feedback eMail:

    infonet@eenadu.net

    For Marketing enquiries Contact :
    040 - 23318181
    eMail: marketing@eenadu.in

-
Eenadu Logo
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • CSR POLICY
  • TARIFF
  • FEEDBACK
  • CONTACT US
  • ABOUT US

© 1999 - 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

App Android App Ios App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics.

ABC

Scroll Page To Top