- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron


టీ20 ఛాలెంజ్: ఆఖరి లీగ్ మ్యాచ్లో స్మృతీ మంధాన జట్టు విజయం
తాజావార్తలు
కథనాలు
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Rajat Patidar: పెళ్లి వాయిదా వేసుకున్న రజత్ పటిదార్.. కారణం ఏంటంటే?
- Vijay Deverakonda: ఆమిర్ఖాన్తో విజయ్ దేవరకొండ.. అందుకే కలిశారు!
- Ratlam: ముందుగా వచ్చిన రైలు.. ఆనందంతో ప్రయాణికులు ఏం చేశారంటే!
- Rahul Gandhi: ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఇబ్బంది పడ్డ రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
- New PAN rule: నగదు డిపాజిట్, విత్డ్రాలపై నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
- Andhra News: తెదేపా మహానాడు తీర్మానాలకు ఆమోదం తెలిపిన పొలిట్బ్యూరో
- health: ఎదిగే పిల్లలకు ఈ ఆహారం తప్పనిసరి!
- Japan: ₹12లక్షలు ఖర్చుచేసి.. శునకంలా మారిపోయిన జపాన్ వాసి!
- Deaths in India: దేశంలో ఆ మూడు సమస్యల వల్లే 42శాతం మరణాలు
- School Shooting: అమ్మా.. నువ్వు తిరిగా రా..! నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది..!!
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
హాయ్ సిరి, నా పేరు శంకర్. నేను మీ కధనాలు చదువుతుంటాను. నేను మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తున్నాను. ఈ ఫండ్స్ మదుపు చేసిన షేర్స్ లో డివిడెండ్స్ వస్తే ఆ మొత్తాన్ని ఫండ్ నిర్వహించే సంస్థలు తీసుకుంటాయా? లేదా ఫండ్ లో మదుపు చేసిన ఇన్వెస్టర్ల కి ఇస్తారా? తెలుపగరు.
మ్యూచువల్ ఫండ్స్ లో రెండు రకాల ఆప్షన్ లు ఉంటాయి - డివిడెండ్, గ్రోత్. ఇందులో డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న వారికి సమయానుసారంగా కంపెనీ లు డివిడెండ్ ప్రకటించినప్పుడు ఆ మొత్తాన్ని మదుపరులకు అందిస్తారు. గ్రోత్ ఆప్షన్ అయితే ఆ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ తీసుకుని తిరిగి పెట్టుబడి పెడతారు. అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతారు కాబట్టి గ్రోత్ ఆప్షన్ ఎంచుకోవడమే సరైనది. మీకు డివిడెండ్ అవసరం పడుతుంది అనిపిస్తే డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. -
నాకు 80 ఏళ్ళు దాటింది. మినహాయింపులు పోను నాకు ఏడాదికి రూ. 5,13,000 అందుతాయి. దీనిపై ఎంత పన్ను ఉంటుంది.
80 ఏళ్ళు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు పెన్షన్ పై పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఆ పై మొత్తానికి 20 శాతం పన్ను వర్తిస్తుంది. మీకు రూ.13,000 పై 20 శాతం, అంటే సుమారుగా రూ. 2600 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80c లాంటి అన్ని పన్ను మినహాయింపులను ఉపయోగించారని భావిస్తున్నాము.