లలిత గీతాల పరిరక్షణకు తానా కృషి
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో “లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు” అనే అంశంపై ప్రముఖ గీత రచయితలు, గాయనీ గాయకులు వేదవతి ప్రభాకర్, డా.ఎం.కె. రాము, డా.ఓలేటి పార్వతీశం, డా.వడ్డేపల్లి కృష్ణ, కలగా క్రిష్ణమోహన్, వారణాసి నాగలక్ష్మి పాల్గొని వివిధ అంశాలను..