Babu Mohan: పార్టీలో అవమానాలు జరిగాయి.. ఎన్నికల్లో పోటీ చేయను: బాబూమోహన్

హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు భాజపా నేత బాబూమోహన్ తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబూమోహన్ మాట్లాడారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. అర్హులకే టికెట్ ఇవ్వాలని భాజపా పెద్దలను కోరుతున్నా. పార్టీలో నాకు చాలా అవమానాలు జరిగాయి. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా. భాజపా జాబితాలో నా పేరు లేకపోవడంతో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నేను ఫోన్ చేస్తే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్టు చేయరు. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు’’ అని బాబూమోహన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
[ 04-02-2026]
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ శాసనసభ్యుడు పొడితల సతీష్ కుమార్ ఓటర్లను కోరారు. -
చెరువులో ఈతకు దిగి వృద్ధుడు గల్లంతు
[ 04-02-2026]
ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వృద్ధుడు గల్లంతైన ఘటన మండలంలోని ముత్తాయి పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. -
మహమ్మారి.. జాగ్రత్త జీవన సవారీ
[ 04-02-2026]
క్యాన్సర్.. వయసుతో సంబంధం లేకుండా కబళిస్తోంది. ఒకప్పటితో పోల్చితే మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. తొలిదశలో లక్షణాలు గుర్తిస్తే మనుగడ సాధ్యం. -
దృశ్య పాఠం.. ఫలితాలకు ఊతం
[ 04-02-2026]
పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యాశాఖ అన్ని చర్యలు చేపడుతోంది. మరోవైపు నాణ్యమైన బోధన అందించాలన్న సంకల్పంతో టీశాట్ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. -
కట్టు దాటొద్దు.. జైలు పాలు కావొద్దు
[ 04-02-2026]
మున్సిపల్ ఎన్నికల పోరులో నిలిచిందెవరో తేలిపోయింది. ఇక నేటి నుంచి ప్రచారం హోరెత్తనుంది. -
ఆబ్కారీలో ధీరవనితలు
[ 04-02-2026]
నిజామాబాద్లో గత నెల 23న సాయంత్రం ఆబ్కారీ పోలీసులు గంజాయి రవాణా చేసే ముఠాను పట్టుకునే క్రమంలో దుండగులు వాహనంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య(25)ను ఢీకొట్టారు. -
అభ్యర్థుల ఖరారు.. ఇక ప్రచార హోరు
[ 04-02-2026]
పురపోరులో నామపత్రాల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19, వికారాబాద్ జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులుగా బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది ఖరారయింది. -
ఉపసంహరణకు నై... పోరుకు రెబల్స్ సై
[ 04-02-2026]
పుర ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామపత్రాల ఉపసంహరణ అంకం ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాన పార్టీల నేతల బుజ్జగింపులు ఫలించలేదు. అన్ని చోట్ల కాంగ్రెస్, భారాసకు రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. -
హామీల హవా.. వారెవ్వా..
[ 04-02-2026]
పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావడం, గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. -
చావుకు దగ్గరగా వెళ్లొచ్చింది.. సాయం కరవైంది
[ 04-02-2026]
ఉపాధి హామీ పనుల్లో ఏడాది క్రితం మట్టి తవ్వుతుండగా బండ రాళ్లు మీద పడ్డాయి. ఇద్దరు మహిళా కూలీలైన తల్లీకుమార్తె మృతి చెందారు. మరో మహిళ స్వరూపతో పాటు ఇద్దరికి గాయాలయ్యాయి.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

అఫ్గాన్తో సెమీస్.. అదరగొడుతున్న భారత బ్యాటర్లు..
-

మణిపుర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం
-

రాహుల్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న భాజపా!
-

విమానం ఇంజిన్లో మంటలు.. కోల్కతా ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-

T20 WC.. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
-

రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే జగన్ కుట్రలు సాగనివ్వం: మంత్రి అనగాని


