గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధం: సీబీఐ మాజీ డైరెక్టర్

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ(సి) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని వెల్లడించారు. ఈ విషయంలో స్పష్టత కరవైందన్నారు.
ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే.. ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు. గవర్నర్ అనుమతి లేకపోతే దర్యాప్తు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే.. అక్రమ నిర్బంధం అవుతుందని తెలిపారు. ఆ చర్యకు పాల్పడిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యాపార ప్రకటన.. నమ్మితే ఇరుకున
[ 25-12-2025]
సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లను సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. అమాయకులకు వల వేసి.. మభ్యపెట్టి రూ.లక్షలు గుంజేస్తున్నారు. -
అభిమాన పవనం
[ 25-12-2025]
జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాడేపల్లి మండలం ఇప్పటంలో బుధవారం సందడి చేశారు. మూడేళ్ల క్రితం గ్రామాన్ని సందర్శించిన ఆయన అధికారం చేపట్టిన తరువాత తొలిసారి రావడంతో గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. -
ఇనుముకు తుప్పు.. సిమెంటుకు ముప్పు!
[ 25-12-2025]
ఇళ్ల నిర్మాణాల కోసం రూ.కోట్లు వెచ్చించి కొన్న సామగ్రి లబ్ధిదారులకు చేరకుండానే పాడవుతోంది. వైకాపా జమానాలో ప్రజాప్రతినిధులు, అధికారుల కక్కుర్తి... రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైంది. -
వీర విధేయులకే.. అందలం!
[ 25-12-2025]
’తెదేపాకు వీర విధేయులుగా ఉన్న నాయకులకే పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలో అవకాశం దక్కింది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి ఆరుగురికి చోటు కల్పించారు. -
సైకిల్పై సవారీ.. రికార్డులపై స్వారీ
[ 25-12-2025]
దశాబ్దంగా బొగ్గవరపు శ్రీనివాసకిరణ్ సైక్లింగ్తో అద్భుతాలు చేస్తున్నారు. వ్యాయామం కోసం సైక్లింగ్ను ఆరంభించి.. ఇప్పటివరకు ఏడుసార్లు సూపర్ రాండోనియర్ రికార్డులు సాధించారు. -
అభివృద్ధి చేస్తే.. ఆదాయమెంత?
[ 25-12-2025]
నగరంలో గాంధీనగర్లోని రాజగోపాలాచారి మార్కెట్ 80 సెంట్లలో ఉంది. నగరపాలిక.. మార్కెట్లోని దుకాణ సముదాయాలు శిథిలావస్థకు చేరాయి. అత్యంత ఖరీదైన ఈ స్థలాన్ని ఆధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. -
ఆభరణాల కళ.. బందరువాసి భళా!
[ 25-12-2025]
డోకిపర్రు వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఇలా.. తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని అనేక ఆలయాల్లో దేవతామూర్తులకు అలంకరించే ఆభరణాల గురించి ఆరాతీస్తే.. మచిలీపట్నంకు చెందిన కళాకారుడు దేవరం శివరామకృష్ణ నైపుణ్యం తెలుస్తుంది. -
ఈ సమస్యకు 119 ఏళ్లు..!
[ 25-12-2025]
సొంత గ్రామంలో స్థలాలు అమ్ముకోలేరు... కుటుంబ సభ్యులకు బదలాయించలేరు... -
తడబడిన బ్యాటర్లు.. నిప్పులు చెరిగిన బౌలర్లు
[ 25-12-2025]
కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్ష్ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ‘ఈనాడు’ స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025లో భాగంగా బుధవారం జరిగిన సీనియర్స్ విభాగం మ్యాచ్ల్లో నలంద డిగ్రీ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి. -
5 సెంట్లు.. 20 రకాల కూరగాయలు
[ 25-12-2025]
కూరగాయల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ రైతు కలత చెందారు. -
నెలకోసారి ‘మత్తు’ పార్టీలు
[ 25-12-2025]
స్నేహితులతో నెలకోసారి జరిగే మత్తు పార్టీల్లో వినియోగించే ఎండీఎంఏను నిందితులు జగదీష్ కుమార్, అఖిలేష్లు స్థానికంగానే కొనేవారు. ధర ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేక బెంగళూరు బాట పట్టేవారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
[ 25-12-2025]
తీర్థయాత్రల నుంచి తిరిగొస్తున్న వారు ఘోర రహదారి ప్రమాదానికి గురయ్యారు. -
ఇష్టం లేని చదువు.. తీసింది ఆయువు
[ 25-12-2025]
గుడివాడ పోలీసు కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థి సోమిరెడ్డి కుశ్వంత్(21) చదవలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
‘పది’ విద్యార్థుల బీభత్సం
[ 25-12-2025]
అనంతవరప్పాడు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో వైకాపా అధ్యక్షుడు జగన్ పుట్టిన రోజు పార్టీ నిర్వహించి, మద్యం మత్తులో ఫ్యాను, బల్లలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
[ 25-12-2025]
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

అధికారం కంటే.. పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇష్టం: డీకే శివకుమార్
-

సూర్యవంశీ విధ్వంసక శతకం.. రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీలను వీక్షించండి
-

భారత ట్రావెల్ వ్లాగర్ను నిర్బంధించిన చైనా..!
-

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. డీజిల్ ట్యాంక్ను ఢీకొట్టడం వల్లే..!
-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది సజీవ దహనం
-

రివ్యూ: శంబాల.. ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడిందా?


