Elections: ఏడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం ఏడో విడత పోలింగ్‌ ముగిసింది. దీనిలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ నిర్వహించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకుర్, ఆర్‌.కె.సింగ్, మహేంద్రనాథ్‌ పాండే, పంకజ్‌ చౌధరీ, అనుప్రియా పటేల్‌ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలు..

Updated : 01 Jun 2024 15:50 IST
1/8
వారణాసిలో ఓటేసిన మహిళలు..
వారణాసిలో ఓటేసిన మహిళలు..
2/8
పంజాబ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దంపతులు..
పంజాబ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దంపతులు..
3/8
ఓటేసిన 105 ఏళ్ల వృద్ధుడు..
ఓటేసిన 105 ఏళ్ల వృద్ధుడు..
4/8
ఓటేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..
ఓటేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..
5/8
బిహార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..
బిహార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..
6/8
అమృత్‌సర్‌లో ఓటు వేసిన వృద్ధుడు..
అమృత్‌సర్‌లో ఓటు వేసిన వృద్ధుడు..
7/8
వారణాసిలో మోదీ చిత్రపటం వెనక నిల్చొని ఓటు వేసిన సంకేతాన్ని చూపుతున్న మహిళ..
వారణాసిలో మోదీ చిత్రపటం వెనక నిల్చొని ఓటు వేసిన సంకేతాన్ని చూపుతున్న మహిళ..
8/8
అమృత్‌సర్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు..
అమృత్‌సర్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు..

మరిన్ని