TSRTC: 80 కొత్త టీఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం

తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు) అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. సంస్థ ఎండీ సజ్జనార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ చిత్రాలు.. 

Updated : 30 Dec 2023 12:20 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని